Home Search
వెంకయ్యనాయుడు - search results
If you're not happy with the results, please do another search
ఎర్రకోట నుంచి విజయ్ చౌక్ వరకు ఎంపీల ‘హర్ ఘర్ తిరంగా’ బైక్ ర్యాలీ ప్రారంభించిన వెంకయ్యనాయుడు
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందేశాన్ని మరియు జాతీయ జెండాకు ఉన్న భావోద్వేగ సంబంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు...
సివిల్ సర్వీసెస్ డే : రాజ్యాంగం, ఆత్మప్రబోధం మేరకు అధికారులు పనిచేయాలి – వెంకయ్యనాయుడు
సివిల్ సర్వీసెస్ అధికారులు తమ శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా పనిచేసే విషయంలో ఎదురవుతున్న అడ్డంకులపై భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు వారి పనితీరు ఆధారంగానే పదోన్నతులు లభించాలనే...
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మరోసారి కరోనా పాజిటివ్
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఆదివారం నాడు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా...
రాజ్యసభలో తీవ్ర భావోద్వేగానికి గురైన చైర్మన్ వెంకయ్యనాయుడు
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు బుధవారం నాడు సభలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం రాజ్యసభలో చోటుచేసుకున్న పరిణామాలు, ప్రతిపక్ష ఎంపీల అనుచిత ప్రవర్తనపై మాట్లాడుతూ వెంకయ్య నాయుడు కంటతడి పెట్టుకున్నారు. సభ...
కరోనా నుంచి కోలుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఆయనకు నిర్వహించిన కరోనా పరీక్షలో ఫలితం నెగెటివ్...
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలిన విషయాన్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. "మంగళవారం ఉదయం కరోనా పరీక్షలు చేయించుకోగా...
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసిన అమరావతి రైతులు
రాజధాని అమరావతి ప్రాంత రైతులు, అమరావతి జేఏసీ నేతలు ఫిబ్రవరి 4, మంగళవారం నాడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును (మూడురాజధానుల బిల్లు) రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన నేపథ్యంలో...
బీజేపీతో పొత్తు టీడీపీకి లాభమా? నష్టమా?
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ ఎత్తులు.. పొత్తులు తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీని మట్టికరిపించేందుకు ప్రతిపక్షాలు జతకడుతున్నాయి. ఇప్పటికే తెలుగు దేశం-జనసేన పార్టీలు పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. బీజేపీని కూడా తమతో చేతులు కలపాలని...
చిరంజీవితో పాటు ఐదుగురికి పద్మవిభూషణ్ అవార్డులు
ప్రతి ఏడాదిలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈసారి కూడా పురస్కారాలను ప్రకటించింది. తమ సేవల ద్వారా సమాజంలో తమ సొంత గుర్తింపును సృష్టించుకున్న వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు.అలా ఈ ఏడాది ఐదుగురికి...
ముందస్తు ఎన్నికలు వస్తాయా?
ఏదైనా ఒక నిర్ణయానికి ప్రాతిపదిక ఉండాలి. ముందస్తు ఎన్నికల లాంటి అతిపెద్ద నిర్ణయం తీసుకోవటానికి అతిపెద్ద కారణం ఉండాలి. అటు కేంద్రంలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళటానికి పెద్ద...