Home Search
సత్య నాదెళ్ల - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్ పర్యటనలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. మంత్రి కేటీఆర్ భేటీ
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా శుక్రవారం హైదరాబాద్కు విచ్చేసారు. ఈ నేపథ్యంలో ఆయనతో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు భేటీ అయ్యారు. ఈ...
ప్రధాని మోదీతో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భేటీ.. డిజిటల్ ఇండియా మిషన్ సహకారానికి హామీ
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా డిజిటలైజేషన్పై కేంద్రం దృష్టి సారించడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. అలాగే భారతదేశం తన డిజిటల్ ఇండియా విజన్ను...
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం.. అనారోగ్యంతో కుమారుడు జైన్ కన్నుమూత
మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల ఇంట్లో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. సత్య నాదెళ్ల కుమారుడు 'జైన్ నాదెళ్ల' సోమవారం మరణించారు. అతని వయస్సు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. అయితే,...
పద్మభూషణ్ అవార్డు రావడంపై మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ అండ్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందన
దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ఛైర్మన్ అండ్ సీఈఓ సత్య నాదెళ్లకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా "పద్మ భూషణ్" పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. భారతీయ...
దేశంలో కరోనా ఉధృతి : గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సాయం
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనాపై పోరాటంలో భాగంగా పలు దేశాలు భారత్ కు చేయూత నిచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన...
సీఈవో సత్యనాదెళ్లను బోర్డు చైర్మన్ గా నియమించిన మైక్రోసాఫ్ట్ సంస్థ
అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ బుధవారం నాడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సత్య నాదెళ్లను తమ బోర్డు చైర్మన్ గా నియమించింది. మైక్రోసాఫ్ట్ బోర్డ్ చైర్మన్ గా సత్య...
ఫిబ్రవరి నెల చివర్లో భారత పర్యటనకు రానున్న సత్యనాదెళ్ల
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఫిబ్రవరి నెల చివర్లో భారత పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ అధికారికంగా వెల్లండించింది. సత్య నాదెళ్ల భారత్ పర్యటన ఫిబ్రవరి...
తరాల తలరాతలు మారాలన్నా.. జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలన్నా విద్యతోనే సాధ్యం – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన 'జగనన్న విద్యాదీవెన' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మార్చి 2023తో ముగిసే త్రైమాసికానికి...
ప్రముఖ కాఫీ దిగ్గజ సంస్థ ‘స్టార్బక్స్’ కీలక నిర్ణయం.. నూతన సీఈఓగా భారత సంతతి వ్యక్తి లక్ష్మణ్ నరసింహన్...
భారతీయులకు గర్వకారణం అనిపించే మరో వార్త. ఇప్పటికే పలు ప్రపంచ స్థాయి సంస్థలకు భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు సీఈఓలుగా పనిచేస్తున్నారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తమ సంస్థలను ఉన్నత ప్రమాణాలతో...
పద్మ అవార్డులు-2022: నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ
దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవాన్ని...