Home Search
సీపీఎం - search results
If you're not happy with the results, please do another search
ఇంతకీ సీపీఐ,సీపీఎం ప్రత్యర్థులా? మిత్రపక్షాలా?
తెలంగాణలో ఎన్నికల వేడి చివరి దిశకు వచ్చేస్తోంది.మరో రెండు వారాల్లో ప్రచారానికి తెరపడటం.. నవంబర్ 30న ఎన్నికలు జరగడం.. డిసెంబర్ 3న అభ్యర్థుల జాతకాలు తేలిపోతాయి. పొత్తుల లెక్కలు తేలిపోవడంతో అన్ని పార్టీలు...
సీపీఎం పార్టీ సీనియర్ నేత రాఘవులు సంచలన నిర్ణయం.. ప్రాథమిక సభ్యత్వం మినహా పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్ - సీపీఎం) పార్టీ సీనియర్ నేత బివి రాఘవులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసారు. సీపీఎం అనుబంధ విద్యార్ధి...
జంతర్మంతర్లో మొదలైన ఎమ్మెల్సీ కవిత నిరసన దీక్ష.. ప్రారంభించిన సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
దేశవ్యాప్తంగా చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలనే డిమాండ్తో భారత జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వేదికగా నిరసన దీక్ష చేపట్టారు. ఈరోజు ఉదయం 10...
మంత్రి జగదీష్ రెడ్డితో సీపీఐ, సీపీఎం నాయకుల కీలక భేటీ.. ఈనెల 12న మునుగోడులో వామపక్షాల ఆధ్వర్యంలో బహిరంగ...
మునుగోడులో ఉప ఎన్నికల సంరంభం ఆరంభమైంది. ఈ ఉపఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల ప్రకటనతో పాటు...
తెలంగాణ: సీపీఎం కీలక నిర్ణయం.. మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు
తెలంగాణాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి శుభవార్త. త్వరలో జరుగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు సీపీఎం పార్టీ మద్దతు తెలిపింది.ఈ మేరకు పార్టీ నిర్ణయాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించారు....
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి వరుసగా మూడోసారి ఎన్నిక
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నికయ్యారు. ఈ పదవికి ఆయన ఎన్నికవడం ఇది వరుసగా మూడోసారి. 2015 లో తొలిసారిగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శిగా...
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం సీనియర్ నాయకురాలు ‘మల్లు స్వరాజ్యం’ కన్నుమూత
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం (93) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం...
గెలుపుపై ఎవరి ధీమా వారిదే..
ఏపీలో ప్రతీ నియోజకవర్గంలోనూ హోరా హోరీ పోటీ వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా అల్లూరి జిల్లాలోని అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో వైసీపీ, బీజేపీ, సీపీఎం అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. వైసీపీ ఎంపీ...
ఈ పొత్తూ.. జగన్ ను చిత్తు చేసేందుకేనా?
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న జగన్ను గద్ది దించేందుకు రాజకీయ శక్తులన్నీ ఏకం అవుతున్నాయి. తెలుగుదేశం-జనసేన-బీజేపీ మూడు పార్టీలూ అదే లక్ష్యంగాతో కలిసి.. లక్ష్యసాధనలో ముందుకు సాగుతున్నాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడి...
అధినాయకులు కలిశారు.. మరి కార్యకర్తలు?
భారతీయ జనతా పార్టీతో బంధం ఏర్పరచుకున్న తర్వాత.. టీడీపీ-జనసేన మరింత హుషారుగా ఉన్నాయి. ఈ మైత్రీ భవిష్యత్ లో ఇతరాత్ర కార్యకలాపాలకు దోహదపడుతుందని భావిస్తున్నాయి. సీట్ల పంపకం కూడా పూర్తయింది. రాష్ట్ర ప్రయోజనాలను...