Home Search
సుప్రీంకోర్టు - search results
If you're not happy with the results, please do another search
బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించి సంచలన తీర్పును వెలువరించింది. 11 మంది దోషుల క్షమాభిక్షను సుప్రీంకోర్టు రద్దు...
స్వలింగ సంపర్కుల వివాహాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించాలనే అంశం దేశవ్యాప్తంగా ప్రకంపణలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఆ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ 23 గే, లెస్బియన్ జంటలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆ పిటిషన్లపై విచారణ...
ఏపీ ప్రభుత్వ ‘సిట్’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొట్టివేత
కీలకమైన కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న కొన్ని అవకతవకలపై ప్రస్తుత అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది....
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేస్తాం – సుప్రీంకోర్టుకు తెలిపిన సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించిన దర్యాప్తు ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేస్తామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసుకి...
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. విచారణలో జాప్యంపై మరోసారి తీవ్ర అసహనం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు దర్యాప్తు అధికారిని మార్చాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా పలు...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో జాప్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం చేయడంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)పై సుప్రీంకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో...
గవర్నర్ తమిళిసై వ్యవహారంపై సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తన వద్ద ఇంకా పెండింగ్లో ఉన్న పది కీలక బిల్లులను ఆమోదించేలా గవర్నర్ తమిళిసైను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర...
సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. అదానీ గ్రూప్ షేర్ల పతనంపై స్వయంగా నిపుణుల కమిటీ ఏర్పాటు
అదానీ-హిండెన్బర్గ్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవలి అదానీ గ్రూప్ షేర్లు స్టాక్ మార్కెట్లో భారీగా పతనమైన క్రమంలో దీనిపై లోతుగా అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు స్వయంగా నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది....
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా
మద్యం కుంభకోణం కేసులో తన అరెస్టును, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు తీరును సవాలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా...
అమరావతి రాజధాని కేసు.. ఏపీ ప్రభుత్వ పిటీషన్లపై మార్చి 28న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసుకి సంబంధించిన విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి వాయిదా వేసింది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పిటీషన్లపై త్వరగా విచారణ చేపట్టి,...