తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 415 మందికి కరోనా పాజిటివ్

0
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నాడు 43,413 శాంపిల్స్ పరీక్షించగా 415 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.‌ దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,86,354 కి చేరింది. అలాగే...

42.34 లక్షల రైతుల ఖాతాల్లో 2955.70 కోట్ల రైతుబంధు నగదు జమ

0
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీ డిసెంబర్ 28, సోమవారం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్ధన రెడ్డి...

ఏపీలో మరో 349 కరోనా పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,81,948 కు చేరుకుంది. గత 24 గంటల్లో 55740...

విజయనగరం జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు విజయనగరం జిల్లాలో పర్యటించారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గుంకలాం గ్రామంలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీ...

సరైన షూస్ కొనడం, మెయింటనెన్స్ పై హీరో ప్రిన్స్ టిప్స్

0
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...

యూకేలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కు అనుమతి, త్వరలోభారత్ లో కూడా ఆమోదించే అవకాశం?

0
యునైటెడ్ కింగ్ డమ్ లో కొత్తరకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభణతో గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫైజర్ కరోనా వ్యాక్సిన్ కు...

కొత్తరకం కరోనా వైరస్ : దేశంలో ఇప్పటికి 20 మందికి పాజిటివ్

0
యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) నుండి భారత్ కు వచ్చిన ప్రయాణికుల్లో ఇప్పటివరకు 20 మందిలో కొత్తరకం కరోనా వైరస్ (కొత్త ‌యూకే వేరియంట్ జన్యువు) పాజిటివ్ గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య,...

భారత్ తో చివరి రెండు టెస్టులకు ఆసీస్ జట్టులో భారీ మార్పులు

0
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ ఇప్పటికి‌ 1-1తో సమమైన సంగతి తెలిసిందే. ఇక మూడో టెస్ట్ జనవరి 7 నుంచి సిడ్నీలో, నాలుగో టెస్ట్ జనవరి 15...

యూకే విమానాల‌పై నిషేధాన్ని జనవరి 7 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం

0
యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) లో కొత్తరకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ విజృంభణ నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే విమాన రాకపోకలపై డిసెంబర్ 22వ తేదీ రాత్రి 11.59 గంట‌ల నుంచి డిసెంబ‌ర్...

మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌కు‌ తృటిలో తప్పిన ప్రమాదం

0
టీమిండియా మాజీ కెప్టెన్, హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్‌ అజారుద్దీన్ కు బుధవారం నాడు తృటిలో ప్రమాదం తప్పింది. అజారుద్దీన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అజారుద్దీన్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు....

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రగతి పథంలో తెలంగాణ గ్రామాలు: సీఎం కేసీఆర్

0
పల్లెసీమల రూపురేఖలను మారుస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాలు ఇదే స్ఫూర్తితో ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా చేపట్టిన పనులు తెలంగాణ పల్లెలను దేశంలోనే ఆదర్శ...

ముదోల్ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి పనులను సత్వరమే పూర్తిచేయాలి: సీఎం కేసీఆర్

0
ముదోల్ నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి పనులను సత్వరమే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే జి.విఠల్ రెడ్డి బుధవారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిసి...

సినిమాకు ఇంటర్వెల్ ప్రాణం లాంటిది, ఎందుకంటే? : పరుచూరి గోపాలకృష్ణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో సినిమాలో ఇంటర్వెల్...

దేశంలో కరోనా రికవరీ రేటు 95.99 శాతం, మరణాల రేటు 1.45 శాతం

0
భారత్ లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 20549 పాజిటివ్ కేసులు, 286 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య...

మందు ప్రియులకు గుడ్ న్యూస్: రేపు అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు ఓపెన్

0
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ అందింది. 2021 నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం దుకాణాలు, బార్లు, క్ల‌బ్బులు మరియు టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ పరిధిలో నడిచే మద్యం దుకాణాలకు...

ఏపీలో మే నెలలో పదో తరగతి పరీక్షల నిర్వహించే అవకాశం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పరీక్షలు మే నెలలో నిర్వహించే అవకాశముందని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన రాష్ట్రంలోని...

కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ భయంకరమైనది కాదు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

0
యూకే నుండి భారత్ కు వచ్చిన ఆరుగురిలో కొత్త కరోనా వైరస్ (కొత్త ‌యూకే వేరియంట్ జన్యువు) పాజిటివ్ గా తేలినట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర...

బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి: సీఎం కేసీఆర్

0
నకిరేకల్ తో పాటు మునుగోడు, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలోని లక్ష ఎకరాలకు సాగునీరందించే బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేసి సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 474 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 474 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 29, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,85,939 కి చేరినట్టు రాష్ట్ర...

9,36,976 మంది ఉద్యోగులకు వేతనాల పెంపు, ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాల ప్రక్రియ

0
నూతన సంవత్సర కానుకగా రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయస్సును పెంచాలని, అన్నిశాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగులు,...