యూకే నుంచి ఏపీకి వచ్చినవారిలో 11 మందికి కరోనా పాజిటివ్
యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1363 మంది వచ్చారని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. యూకే నుంచి వచ్చిన మొత్తం 1363...
రైతుబంధు పంపిణీ ప్రారంభం, తొలిరోజు 16.04 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బు జమ
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీ సోమవారం నుంచి ప్రారంభమైంది. తొలిరోజు 9.88 లక్షల ఎకరాలకు సంబంధించి సుమారు 16.04 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.494.11 కోట్లు జమ చేసినట్లు...
ఐసీసీ దశాబ్ధపు అవార్డుల్లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ హవా
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన ఈ దశాబ్దపు అత్యుత్తమ ఆటగాళ్ల అవార్డుల్లో భారత్ జట్టు కెప్టెన్ సారథి విరాట్ కోహ్లీ రెండు అవార్డులను గెలుచుకున్నాడు. ఈ దశాబ్దపు ఐసీసీ అత్యుత్తమ ప్లేయర్...
రాష్ట్రం మొత్తాన్ని19 జలవనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తింపు: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో వచ్చిన పెను మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం నాడు ప్రగతిభవన్ లో జలవనరుల శాఖకు చెందిన ముఖ్య...
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కు ఛైర్పర్సన్, మరో ఆరుగురు సభ్యులు నియామకం
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఛైర్పర్సన్తో పాటుగా మరో ఆరుగురిని మహిళా కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు...
పంటల కొనుగోళ్ల వల్ల రూ.7500 కోట్ల నష్టం, వచ్చే ఏడాది గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు...
రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు విధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు–కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం,...
సహాయం చేయడంలో ఎంత ఆనందం ఉందో తెలుసా? : డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఇతరులకు సహాయం చేయడం” అనే అంశం గురించి వివరించారు. సహాయం అంటే డబ్బే కాదని, మాట సాయంచేయడం, నిస్సహాయస్థితిలో...
వైభవంగా సీఎం కేసీఆర్ దత్త పుత్రిక ప్రత్యూష వివాహం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం చరణ్ రెడ్డితో సోమవారం నాడు వైభవంగా జరిగింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాటిగడ్డ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుకను...
కరోనా చికిత్స కోసం ఉత్తరాఖండ్ సీఎంను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలింపు
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ కు డిసెంబర్ 18 న కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో వైద్యుల సలహా మేరకు ఆయన హోమ్...
దేశంలో కరోనా: 24 గంటల్లో 20021 కరోనా కేసులు, 279 మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొంచెం అదుపులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా 25 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు, 300 లోపే మరణాలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 20,021...
జనవరి 4న వరంగల్ కు మంత్రి కేటీఆర్, అభివృద్ధి పనులపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
జనవరి 4వ తేదీన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు...
కృష్ణాజిల్లాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ డ్రైరన్ ప్రారంభం
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి రాష్ట్రాలను సిద్ధం చేయడానికి మరియు ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాల సంసిద్ధతను అంచనా వేయడానికి మొదటి దశలో నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్ (వ్యాక్సిన్ సన్నాహక కార్యక్రమం) నిర్వహణకు కేంద్రప్రభుత్వం...
తెలంగాణలో కొత్తగా 205 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం నాడు 27,244 శాంపిల్స్ పరీక్షించగా 205 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,85,068 కి చేరింది. అలాగే...
సీబీఎస్ఈ బోర్డు 10,12 వ తరగతుల పరీక్షలు నిర్వహించే తేదీపై డిసెంబర్ 31 న...
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ శనివారం నాడు కీలక ప్రకటన చేశారు. సీబీఎస్ఈ బోర్డు 10, 12 వ...
దేశంలో కరోనా రికవరీ రేటు 95.82 శాతం, మరణాల రేటు 1.45 శాతం
భారత్ లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 18732 పాజిటివ్ కేసులు, 279 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య...
తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న 2 లక్షల 76 వేలకుపైగా బాధితులు
తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. డిసెంబర్ 26 నాటికీ రాష్ట్రంలో కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ అయిన వారి సంఖ్య 2,76,753 కు చేరుకుంది. గత...
రేపు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 28, సోమవారం నాడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి సీఎం పర్యటన ఖరారైంది. జిల్లాలోని శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని...
కళ్ళు మండకుండా ఉల్లిపాయలు కోయడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...
24 గంటల్లో కరోనాతో 60 మంది మృతి, మరో 2854 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ, కరోనా మరణాలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. శనివారం నాడు కూడా కొత్తగా 2854 కరోనా...
యూకే నుంచి ఏపీ వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటివ్
యునైటెడ్ కింగ్డమ్ లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వెలుగులోకి రావడంతో దేశంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు యూకే నుంచి వచ్చిన ప్రయాణికులకు...





















































