ఒప్పో సంస్థ 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ దేశంలో మొదటగా హైదరాబాద్లో ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మరో సంస్థ పెట్టుబడులు పెడుతున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా...
నీవు చేసిన మేలును, నీవు చూపిన ప్రేమను – తెలుగు క్రిస్టియన్ సాంగ్
Zion Ministries యూట్యూబ్ ఛానెల్లో జీవితాన్ని మార్చేందుకు దోహదపడే ఉత్తేజకరమైన పాటలు, సందేశాలను అందిస్తున్నారు. అలాగే లైవ్ ఆరాధన సేవలను కూడా ఈ ఛానెల్ ద్వారా వీక్షించొచ్చు. ఇక ఈ వీడియోలో “నీవు...
24 గంటల్లో కరోనాతో 75 మంది మృతి, మరో 3106 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ, కరోనా మరణాలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మంగళవారం నాడు కూడా కొత్తగా 3106 కరోనా...
ఆన్లైన్లో అమ్మ ఒడి పథకం లబ్ధిదారుల ప్రాథమిక జాబితా, 30 న తుది జాబితా
అమ్మఒడి పథకం రెండో విడత సాయాన్ని జనవరి 9, 2021 న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. అమ్మఒడి...
యాప్స్ ద్వారా రుణాలు ఇచ్చి వేధింపులకు పాల్పడుతున్న ఆరుగురు అరెస్ట్
ఆన్లైన్ యాప్స్ ద్వారా రుణాలు ఇచ్చి వేధింపులకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను మంగళవారం నాడు సైబరాబాద్ పోలీస్ కమిషనర్...
నూతన సంవత్సరం వేడుకలపై ఆంక్షలు, క్లబ్బులు, బీచ్లలో పార్టీలకు అనుమతి లేదు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు 2021 నూతన సంవత్సరం వేడుకలుపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం కూడా నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. డిసెంబర్ 31...
పేజ్-3 ట్రయల్స్ లో ఇప్పటికి 13వేల మంది వాలంటీర్లకు కొవాగ్జిన్: భారత్ బయోటెక్
కరోనా వైరస్ నివారణకు “కొవాగ్జిన్” పేరుతో హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ పురోగతి దిశగా వెళ్తుంది. కొవాగ్జిన్ పేజ్-3 క్లినికల్ ట్రయల్స్కు నవంబర్ లో ప్రారంభమయ్యాయి....
తెలంగాణలో మరో మండలం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ అంగీకారం
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్ లో కొత్తగా మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అంగీకరించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి వినతి మేరకు...
భారత్ మాజీ క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్, బెయిల్ పై విడుదల
భారత్ క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు సురేశ్ రైనా, సింగర్ గురు రంధ్వాను సోమవారం రాత్రి ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. ముంబయి విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ఓ క్లబ్ పై దాడులు...
కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న జో బైడెన్, వ్యాక్సిన్ పై ఆందోళన వద్దని ప్రకటన
అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ఫైజర్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. డెలావర్లోని క్రిస్టియానా హాస్పిటల్ లో ఫైజర్ వ్యాక్సిన్ మొదటి డోసును జో బైడెన్ వేయించుకున్నారు. జో బైడెన్ వ్యాక్సిన్...
ఆర్థిక సంక్షోభాన్ని ఎలా అధిగమించాలి? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఆర్ధిక మాంద్యం” గురించి వివరించారు. సోషలిజం అంటే ఏంటి? డబ్బున్న వారు పన్నులు కట్టకుండా వెతుకుతున్న మార్గాలేంటి? ఉత్పాదకతపై దృష్టి పెట్టకపోతే ఏమవుతుంది?,...
దేశంలో కరోనా రికవరీ రేటు 95.65 శాతం, మరణాల రేటు 1.45 శాతం
భారత్ లో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి కొంచెం తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 19,556 పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 22, మంగళవారం ఉదయానికి మొత్తం కేసులు సంఖ్య...
ఎంసీఏ కోర్సు ఇకపై రెండేళ్లే, ఏడాది తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (ఎంసీఏ) కోర్సుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంసీఏ కోర్సును ప్రస్తుతం విద్యార్థులు మూడు సంవత్సరాల్లో పూర్తిచేస్తున్నారు. అయితే ఎంసీఏ కోర్సు వ్యవధి కాలాన్ని మూడు...
తెలంగాణలో కొత్తగా 617 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నాడు 45,227 శాంపిల్స్ పరీక్షించగా 617 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,82,347 కి చేరింది. అలాగే...
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో ఉగాది నుంచి ప్రతిరోజు తాగునీటి సరఫరా: మంత్రి కేటీఆర్
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వచ్చే ఉగాది నుంచి ప్రతిరోజు తాగునీటి సరఫరాను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పైన...
ఏపీలో కరోనా: కొత్తగా 214 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. డిసెంబర్ 21, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...
మహారాష్ట్రలో 15 రోజులు రాత్రి కర్ఫ్యూ, కొత్త రకం కరోనా స్ట్రెయిన్ ఎఫెక్ట్
యునైటెడ్ కింగ్ డమ్ లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి మొదలయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు దేశాలు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటికే...
యూకే నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం
యునైటెడ్ కింగ్ డమ్ (బ్రిటన్) లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వ్యాప్తి మొదలయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే విమాన రాకపోకలపై పలు దేశాలు ఇప్పటికే...
వన్ కంట్రీ-వన్ నేషన్ పద్ధతిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధమే: సీఈసీ
ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు కేవలం చర్చనీయాంశం మాత్రమే కాకూడదని, అది భారతదేశం యొక్క అవసరమని ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం...
ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కసరత్తు, అర్బన్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం
దేశంలో వివిధ ఫార్మా సంస్థలు తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్ చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినపుడు ప్రజలకు పంపిణీ చేసే అంశంపై ఏపీ ప్రభుత్వం...






















































