ఏపీలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు: ఆర్జీయూకేటీ సెట్-2020 ఫలితాలు విడుదల
రాష్ట్రంలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకోసం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష-2020 ను డిసెంబర్ 5 వ తేదీన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు...
అమెరికాలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ, 24 గంటల్లోనే మొదటి వ్యాక్సిన్: డోనాల్డ్ ట్రంప్
అమెరికా బయోటెక్ దిగ్గజ కంపెనీ ఫైజర్, జర్మన్ కి చెందిన బయోఎన్టెక్ సంస్థతో కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కు అమెరికా ఎఫ్డీఏ ఆమోదం తెలపడంతో ప్రజలకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు...
ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో ఆర్గానిక్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడలో శనివారం నాడు భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామికవాడలోని వింధ్యా ఆర్గానిక్ కంపెనీలో అగ్నిప్రమాదంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన కొందరు కార్మికులు బయటకు పరుగులు...
దేశంలో కరోనా: 98 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు, 93 లక్షలు దాటిన రికవరీలు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శనివారం ఉదయానికి దేశంలో పాజిటివ్ కేసులు 98 లక్షలు దాటగా, రికవరీ అయినా వారి సంఖ్య 93 లక్షలు దాటింది. గత 24 గంటల్లో...
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్స్: స్లాట్స్ బుకింగ్తో రూ.85లక్షల ఆదాయం
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ పక్రియను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
అమిత్ షాతో సీఎం కేసీఆర్ సమావేశం, వరదసాయం అందించాలని విజ్ఞప్తి
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 635 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 635 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 11, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,77,151 కి చేరినట్టు రాష్ట్ర...
కరోనా ఆంక్షలు: ఆ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ జనవరి 1 వరకు పొడిగింపు
కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ముందుగా డిసెంబర్ 1 వ తేదీ నుండి పంజాబ్ లోని నగరాలు మరియు పట్టణాల్లో...
ఏపీలో కరోనా: మరో 520 పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 520 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో డిసెంబర్ 11, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,74,515...
మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు కరోనా పాజిటివ్
దేశంలో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్...
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న రోహిత్ శర్మ, ఫిట్నెస్ పరీక్షలో పాస్
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా తొలిటెస్ట్ డిసెంబర్ 17 న అడిలైడ్ లో ప్రారంభం కానుంది. అయితే తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న...
కరోనాతో ఒకేరోజు 87 మంది మృతి, మరో 4268 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. శుక్రవారం నాడు కొత్తగా 4268 కరోనా కేసులు, 87 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,72,440 కి చేరగా, మొత్తం...
తెలంగాణ రాష్ట్రంలో రహదారి భద్రత చర్యలపై సీఎస్ సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రహదారి భద్రత చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం నాడు బిఆర్కెఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన...
రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ పక్రియ ప్రారంభం, రోజుకూ 24 స్లాట్ లు కేటాయింపు:...
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం అవసరమైన స్లాట్ బుకింగ్ పద్ధతిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లాంఛనంగా...
ఏలూరులో ప్రజల అస్వస్థతపై అధ్యయనానికి హైపవర్ కమిటీ ఏర్పాటు
పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు అస్వస్థతకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి మూలాలపై నిర్ధారణకు ఏపీ ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. 21 మంది...
అమెరికాలో కరోనా తీవ్రత, ఒకేరోజులో 3 వేలకు పైగా మరణాలు నమోదు
అగ్రరాజ్యం అమెరికా కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావంతో విలవిలలాడుతోంది. అమెరికాలో కరోనా వైరస్ వలన బుధవారం ఒక్కరోజే 3054 మంది మరణించారు. మంగళవారం నాడు కూడా 2,981 మంది మరణించారు. టెక్సాస్, ఇల్లినాయిస్, పెన్సెల్వనియా,...
కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం నాడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ...
నేటి నుంచే స్లాట్ బుకింగ్, డిసెంబర్ 14 నుంచి రిజిస్ట్రేషన్స్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 11, శుక్రవారం నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల పక్రియ తిరిగి ప్రారంభం కానుంది. రిజిస్టేషన్స్ ప్రారంభంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
చట్టాలకు వ్యతిరేకంగా 16 రోజుకు చేరిన రైతుల ఆందోళన, సుప్రీంలో పిటిషన్
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన 16వ రోజుకి చేరుకుంది. చట్టాలపై కేంద్ర ప్రభుత్వం మరియు రైతుల మధ్య జరుగుతున్న చర్చలు ఫలించక ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది....
గోరటివెంకన్న కుమార్తె వివాహ వేడుకకు హాజరైన సీఎం కేసీఆర్
ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కుమార్తె వివాహానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే ఈ వివాహ వేడుకకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్,...


















































