గోరటివెంకన్న కుమార్తె వివాహ వేడుకకు హాజరైన సీఎం కేసీఆర్‌

0
ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కుమార్తె వివాహానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే ఈ వివాహ వేడుకకు రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌,...

Oh Womaniya: యాంకర్ విష్ణుప్రియతో శ్రీముఖి టాక్ షో

0
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి “Oh Womaniya” పేరుతో తెలుగు టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన పలువురు మహిళలు ఈ టాక్ షో లో పాల్గొంటున్నారు. అందులో...

గత 24 గంటల్లో కొత్తగా 29,398 కరోనా కేసులు, 414 మరణాలు

0
భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది. కాగా దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 98 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో కొత్తగా 29,398 కరోనా కేసులు,...

2020 టైమ్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ గా జో బైడెన్‌-కమలా హారిస్

0
గత నవంబర్ లో జరిగిన అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వచ్చే జనవరిలో వీరు ప్రమాణస్వీకారం...

ఢిల్లీ పర్యటనకు సీఎం కేసీఆర్

0
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర‌శే‌ఖ‌ర్‌‌ రావు శుక్రవారం ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో రాష్టానికి సంబంధించి గతకొంతకాలంగా పెండింగ్ లో ఉన్న పలు అంశాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ కేంద్ర‌మం‌త్రు‌లతో భేటీ...

తెలంగాణలో మరో 612 మందికి కరోనా పాజిటివ్

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 612 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 10, గురువారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,76,516 కి చేరినట్టు...

10,12 తరగతుల విద్యార్థులకు డిసెంబర్ 14 నుంచి పాఠశాలలు ప్రారంభం

0
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలలో ఇంకా పాఠశాలలు ప్రారంభం కానీ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలల ప్రారంభంపై హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మరియు...

ఏపీలో కొత్తగా 538 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. డిసెంబర్ 10, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,73,995 కు, మరణాల సంఖ్య 7047...

భారత్ vs ఇంగ్లాండ్: 4 టెస్టులు, 5 టీ20లు, 3 వన్డేలు షెడ్యూల్ వివరాలు

0
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఫిబ్రవరి నెలలో భారత్ లో ప‌ర్య‌టించనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను గురువారం నాడు బీసీసీఐ ఈసీబీతో కలిసి ఖరారు చేసింది. ఫిబ్రవరి 5, 2021 నుంచి మార్చి...

జగనన్న జీవక్రాంతి: రూ.1868 కోట్లతో 2.49 లక్షల గొర్రెలు, మేకల యూనిట్ల పంపిణీ

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి గురువారం నాడు మరో పథకానికి శ్రీకారం చుట్టారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా "జగనన్న జీవక్రాంతి" పథకాన్ని ప్రారంభించారు. ఈ...

24 గంటల్లో 1575 కరోనా కేసులు, 61 మరణాలు నమోదు

0
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. అయితే పాజిటివ్ కేసులు నమోదు తగ్గినప్పటికీ మరణాలు మాత్రం పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ 10, గురువారం నాడు కూడా...

తెలంగాణలో రేపటినుంచే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం

0
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 11, శుక్రవారం నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. రిజిస్టేషన్స్ ప్రారంభంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు ఇచ్చారు. "హైకోర్టు ఆదేశాల మేరకు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్...

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ లో అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ, రెండో స్థానంలో రోహిత్

0
అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) గురువారం నాడు విడుదల చేసిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ లో భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నంబర్‌వన్ స్థానంలో నిలిచాడు. 870 పాయింట్లతో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో...

హైదరాబాద్‌ నుంచి అమెరికాకు నాన్‌స్టాప్ విమాన సర్వీసులు, జనవరిలో ప్రారంభం!

0
హైదరాబాద్ నుంచి నేరుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) వెళ్లాలనుకునే ప్రయాణికులకు శుభవార్త అందింది. నగరంలోని శంషాబాద్‌ లో గల రాజీవ్ గాంధీ‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి త్వరలో అమెరికాకు నేరుగా...

డిసెంబర్ 14 నుంచి యధాతధంగా గ్రూప్-1 మెయిన్స్‌ పరీక్షలు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనున్నాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు వెల్లడించారు....

టీఎస్ఆర్టీసీ కార్గోసేవల్లో మరో ముందడుగు, పార్శిల్స్ హోమ్ డెలివరీ సర్వీసు ప్రారంభం

0
తెలంగాణ ఆర్టీసీ గత జూన్ నుంచి పార్శిల్స్, కొరియర్, కార్గో సర్వీసు సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సేవల్లో మరో ముందడుగు వేస్తూ టీఎస్ఆర్టీసీ పార్శిల్స్ 'హోమ్ డెలివరీ సర్వీసు'...

పశ్చిమబెంగాల్ లో జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్లదాడి

0
రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమబెంగాల్ చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై కొందరు రాళ్లదాడికి పాల్పడ్డారు. కోల్‌కతాలోని డైమండ్ హార్బర్ ప్రాంతంలో గురువారం నాడు పార్టీ కార్యకర్తలు ఏర్పాటు...

సిద్దిపేటలో తెలంగాణ భవన్ ప్రారంభించిన సీఎం కేసీఆర్

0
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిద్ధిపేట జిల్లా పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు నిర్వహిస్తున్నారు. ముందుగా సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో ఐటీ...

సిద్దిపేటలో ఐటీటవర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం నాడు తేదీన సిద్ధిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు నిర్వహిస్తున్నారు. ముందుగా సిద్ధిపేట జిల్లా కొండపాక...

నూతన పార్లమెంట్‌ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ

0
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణానికి డిసెంబర్ 10, గురువారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్‌ మార్గ్‌లో వేదపండితుల మంత్రాల...