గ్రేటర్ ఎన్నికల కోడ్: ఇప్పటిదాకా 87393 పొలిటికల్ బ్యానర్లు, పోస్టర్లు, జెండాలు తొలిగింపు
జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో భాగంగా గురువారం నాటికీ 87393 పొలిటికల్ బ్యానర్లు/పోస్టర్లను తొలగించినట్టు రాష్ట్ర ఎన్నికల ఎన్నికల సంఘం ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో పలు రాజకీయ పార్టీలకు...
నేడే ఏపీ కేబినెట్ భేటీ, అసెంబ్లీలో చర్చించే అంశాలపై కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలోని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి సీఎం వైఎస్...
కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి
గుజరాత్ రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజ్కోట్లోని మావ్డీ ప్రాంతంలో కరోనా పేషంట్లకు చికిత్స అందిస్తున్న శివానంద్ ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 761 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 761 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో నవంబర్ 26, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,67,665 కి చేరినట్టు రాష్ట్ర...
హైదరాబాద్కు రానున్న ప్రధాని మోదీ, భారత్ బయోటెక్ సందర్శన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 28, శనివారం నాడు హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ “కొవాగ్జిన్” పేరుతో కరోనాకు వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే....
ఏపీలో మరో 1031 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 26, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,65,705 కు, మరణాల సంఖ్య 6970 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
ఏపీలో నవంబర్ 30 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నవంబర్ 30 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరిట గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. నవంబర్...
24 గంటల్లో 5475 కరోనా కేసులు, 91 మరణాలు నమోదు
ఢిల్లీలో గత కొన్ని రోజులుగా మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా నివారణకు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్చలు తీసుకుంటుంది. పలు ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్లను పెద్దఎత్తున అందుబాటులోకి...
గ్రేటర్ పోరు: ఎల్బీస్టేడియంలో నవంబర్ 28 న సీఎం కేసీఆర్ బహిరంగ సభ
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ఇప్పటికే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ నగరంలో రోడ్ షోలు నిర్వహిస్తూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్...
ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు భారతదేశం యొక్క అవసరం: ప్రధాని మోదీ
గుజరాత్లోని కెవడియాలో గురువారం నాడు జరిగిన 80వ అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్ల ముగింపు సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. మహాత్మా గాంధీజీ స్ఫూర్తిని, సర్దార్...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, 53 మంది మహిళా ఖైదీల ముందస్తు విడుదలకు ఉత్తర్వులు
రాష్ట్రంలో మహిళా ఖైదీల విడుదలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీవిత ఖైదు పడి ఐదు సంవత్సరాల జైలుశిక్ష పూర్తిచేసుకున్న మహిళా ఖైదీల విడుదలపై మార్గదర్శకాల రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే...
బీజేపీ మేనిఫెస్టో: బస్సుల్లో, మెట్రోల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, విద్యార్థులకు ట్యాబ్లు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు బీజేపీ పార్టీ గురువారం నాడు మేనిఫెస్టోను విడుదల చేసింది. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర...
హీరోయిన్ రాశిఖన్నాతో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్
లాక్డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ హీరోయిన్ రాశిఖన్నాతో లైవ్ సెషన్ నిర్వహించగా,...
నగరంలో అల్లర్లుకు కొందరు కుట్ర, పాల్పడే వ్యక్తులకు జైలు శిక్ష తప్పదు: సీపీ అంజనీ...
జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ నగరంలో కొందరు అల్లర్లు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, జైలు శిక్ష తప్పదని తెలిపారు....
బీజేపీ, జనసేన కూటమి అమరావతిలో చివరి రైతుకు న్యాయం జరిగే వరకు కృషి చేస్తుంది:...
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో బుధవారం సాయంత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఢిల్లీలో గంటసేపు సాగిన...
నివర్ తుఫాన్ ఎఫెక్ట్: ఏపీలో పలు జిలాల్లో భారీగా వర్షాలు
“నివర్“ తుఫాన్ బుధవారం రాత్రి 11:30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2:30 గంటల మధ్యలో పుదుచ్చేరి సమీపాన తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు వెల్లడించారు. తీరం తాకే...
కరోనా ఎఫెక్ట్: హైదరాబాద్ నగరంలో 5 సినిమా థియేటర్లు శాశ్వతంగా మూసివేత?
కరోనా మహమ్మారి దేశంలో ప్రతి రంగంపై ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ మరియు తదనంతర పరిస్థితులు చిత్ర పరిశ్రమ, దాని అనుబంధ వ్యవస్థపై తీవ్ర...
కరోనాపై కొత్త మార్గదర్శకాలు, రాష్ట్రాలకు రాత్రిపూట కర్ఫ్యూ విధించే నిర్ణయాధికారం
దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండడంతో కరోనాపై నిఘా, నియంత్రణ, అప్రమత్తత కోసం కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ మార్గదర్శకాలు డిసెంబర్ 1 నుంచి 31 వ తేదీ వరకు...
నగరంలోని పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ ఘాట్ లు సందర్శించిన బండి సంజయ్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్సేన్ సాగర్ పై ఉన్న మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చేసిన సంగతి...
తెలంగాణలో మరో 862 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 862 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 862 కేసులతో కలిపి నవంబర్ 25, బుధవారం రాత్రి 8...





















































