ఎంపీ అరవింద్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, బీజేపీ కోరితేనే జనసేన మద్దతు

0
జనసేన పార్టీపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఢిల్లీ అగ్రనేతలు, తెలంగాణ రాష్ట్ర అగ్రనాయకులు...

నేడే సీఎం కేసీఆర్ బహిరంగ సభ, ప్రసంగంపై ప్రజల్లో ఆసక్తి

0
జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ప్రధాన రాజకీయపార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడంతో హైదరాబాద్ నగరంలో రాజకీయవాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు...

తెలంగాణలో 753 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం నాడు 41,991 శాంపిల్స్ పరీక్షించగా, 753 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు.‌ దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,68,418 కి చేరింది....

నేడు హైదరాబాద్ కు రానున్న ప్రధాని మోదీ, స్వాగతం పలికేది వీరే…

0
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. హైదరాబాద్ కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ “కొవాగ్జిన్‌” పేరుతో కరోనాకు వ్యాక్సిన్‌ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...

ఏపీలో కరోనా: కొత్తగా 733 పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 733 కరోనా పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో నవంబర్ 27, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,66,438...

ప్రతి డివిజన్‌లో కమలం జెండా రెపరెపలాడించాలి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

0
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకోవడంతో బీజేపీ రాష్ట్రస్థాయి నాయకులతో పాటుగా జాతీయ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ...

నగరంలో పచ్చదనం కోసం ఎనలేని కృషి, ఆరేళ్లలో ఎన్నో పార్కులు ఏర్పాటు: మంత్రి కేటిఆర్

0
టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటిఆర్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. నగరంలో పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహిస్తూ తన ప్రసంగాలతో ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. గత ఆరేళ్లుగా...

ఒకేరోజులో 6,185 కరోనా కేసులు, 85 మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. ఇటీవల కొన్ని రోజుల పాటుగా కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ, మళ్ళీ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. నవంబర్ 27, శుక్రవారం...

ఏపీ కేబినెట్ నిర్ణయాలు: 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూసర్వే

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన నవంబర్ 27, శుక్రవారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...

భారతీయ జనతా పార్టీలో చేరిన కాంగ్రెస్ యువనేత విక్రమ్ గౌడ్

0
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నేపథ్యంలో మరోసారి ప్రధాన రాజకీయ పార్టీల్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దివంగత కాంగ్రెస్ నేత ముకేశ్ గౌడ్ తనయుడు, తెలంగాణ కాంగ్రెస్ యువనేత...

భారత్ vs ఆస్ట్రేలియా: తోలి వన్డేలో ఆసీస్ ఘనవిజయం, సెంచరీలతో రాణించిన స్మిత్, ఫించ్

0
సిడ్నీ వేదికగా శుక్రవారం నాడు భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి వన్డేలో 66 పరుగులతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టు 375 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా భారత్...

ఏపీలో నివర్ తుఫాన్ తీవ్ర ప్రభావం, రేపు ఏరియల్‌ సర్వే చేయనున్న సీఎం జగన్

0
నివర్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప, గుంటూరు జిల్లాలపై తుఫాన్ ప్రభావం అధికంగా ఉంది. భారీ వర్షాలతో పెద్దఎత్తున పంట నష్టం జరిగినట్టు తెలుస్తుంది....

ఎవరి ఖాతాల్లోకైనా రూ.15 లక్షలు వచ్చాయా? : మంత్రి కేటిఆర్

0
టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటిఆర్ శుక్రవారం నాడు హైదరాబాద్‌ పీపుల్స్ ప్లాజాలో జరిగిన ఆర్య వైశ్య ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం...

దేశంలో కరోనా నుంచి కోలుకున్న 87 లక్షలపైగా బాధితులు, రికవరీ రేటు 93.65 శాతం

0
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శుక్రవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 93 లక్షలు దాటింది. కొత్తగా 43082 పాజిటివ్ కేసులు, 492 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల...

తీవ్ర ఉద్రిక్తంగా రైతుల ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం

0
కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. పంజాబ్, హర్యానాకు చెందిన రైతు సంఘాలు, రైతులు గురువారం తలపెట్టిన ‘చలో ఢిల్లీ’...

నెల్లూరులోని మ్యూజిక్‌, డ్యాన్స్‌ ప్రభుత్వ పాఠశాలకు‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంగీతానికి గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అందించిన సేవలకు గుర్తుగా నెల్లూరులోని మ్యూజిక్‌, డ్యాన్స్‌ ప్రభుత్వ పాఠశాలకు ఆయన పేరుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై...

పీవీ, ఎన్టీఆర్ లపై అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: చంద్రబాబు

0
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు....

గ్రేటర్ ఎన్నికల కోడ్: ఇప్పటిదాకా 87393 పొలిటికల్ బ్యానర్లు, పోస్టర్లు, జెండాలు తొలిగింపు

0
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో భాగంగా గురువారం నాటికీ 87393 పొలిటికల్ బ్యానర్లు/పోస్టర్లను తొలగించినట్టు రాష్ట్ర ఎన్నికల ఎన్నికల సంఘం ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పలు రాజకీయ పార్టీలకు...

నేడే ఏపీ కేబినెట్ భేటీ, అసెంబ్లీలో చర్చించే అంశాలపై కీలక నిర్ణయాలు?

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలోని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి సీఎం వైఎస్...

కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

0
గుజరాత్ రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజ్‌కోట్‌లోని మావ్‌డీ ప్రాంతంలో కరోనా పేషంట్లకు చికిత్స అందిస్తున్న శివానంద్‌ ఆస్పత్రిలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం...