నగరంలోని పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ ఘాట్ లు సందర్శించిన బండి సంజయ్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్సేన్ సాగర్ పై ఉన్న మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చేసిన సంగతి...
తెలంగాణలో మరో 862 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 862 కరోనా పాజిటివ్ కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 862 కేసులతో కలిపి నవంబర్ 25, బుధవారం రాత్రి 8...
దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు డిగో మారడోనా కన్నుమూత
ఫుట్బాల్ చరిత్రలో ఆల్ టైం గ్రేట్ ఆటగాడు, అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం డిగో మారడోనా (60) కన్నుమూశారు. గత కొంతకాలంగా మారడోనా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవలే మెదడులో రక్తం గడ్డకట్టడంతో మారడోనా శస్త్ర...
సంఘ విద్రోహ శక్తులను అణచివేసే విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ: సీఎం కేసీఆర్
తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్న కొన్ని అరాచక శక్తులు హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కుట్ర పన్నుతున్నాయని, వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి...
ఏపీలో కరోనా: మరో 831 పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 25, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,64,674 కు చేరుకుంది. గత 24 గంటల్లో 60726 శాంపిల్స్ కి పరీక్షలు...
బీజేపీ లో చేరిన టిఆర్ఎస్ నేత, కౌన్సిల్ మాజీ చైర్మన్ స్వామిగౌడ్
టిఆర్ఎస్ సీనియర్ నేత, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరారు. ఈ రోజు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా...
జగనన్న తోడు పథకం: 9.05 లక్షల చిరు వ్యాపారులకు రూ.10 వేలు చొప్పున వడ్డీలేని...
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు ఇచ్చేందుకు రూపకల్పన చేసిన ‘జగనన్న తోడు’ పథకాన్ని నవంబర్ 25, బుధవారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. జగనన్న తోడు...
ఆ రాష్ట్రంలో మళ్ళీ కరోనా ఆంక్షలు, డిసెంబర్ 1 నుంచి 15 వరకు నైట్...
కరోనా పాజిటివ్ కేసులు పెరుగుదల, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో పలు రాష్ట్రాలు మరోసారి ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలోకి పంజాబ్ కూడా చేరింది. డిసెంబర్ 1...
రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ఎవరికి అందింది? – మంత్రి కేటిఆర్
హైదరాబాద్ మారియట్ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం నాడు జరిగిన ‘హుషార్ హైదరాబాద్ విత్ కేటిఆర్’ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో వ్యాపార సంస్థల...
సినిమా కథ చెప్పడం ఎలా, 1 మినిట్ స్టోరీ అంటే ఏంటి? – పరుచూరి...
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో సినిమా కథ...
ప్రధానమంత్రి స్వనిధి పథకం అమలులో అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ
ప్రధానమంత్రి స్వనిధి (ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండార్స్ ఆత్మనిర్భర్ నిధి) పథకం అమలులో అగ్ర స్థానంలో నిలిచినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశంసలు లభించాయి. తెలంగాణ రాష్ట్రంలో వీధి వ్యాపారుల గుర్తింపు, బ్యాంకు...
నివర్ తుఫాన్ పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి – మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంపై, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మీద నివర్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, నివర్ తుఫాన్ పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి...
పీవీ, ఎన్టీఆర్ లపై ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ఖండిస్తున్నా: మంత్రి కేటిఆర్
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పై ఈ రోజు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ఖండించారు. ఈ మేరకు...
గ్రేటర్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 49 మందికి నేరచరిత్ర
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల బరిలో మొత్తం 150 డివిజన్లకు గానూ 1122 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
వచ్చేప్పుడు వరద సాయంగా రూ.1350 కోట్లు తీసుకువస్తున్నారని ఆశిస్తున్నా: మంత్రి కేటిఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల కీలక నేతలు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. ముఖ్యంగా బీజేపీ పార్టీనుంచి రాష్ట్రస్థాయి నాయకులే కాకుండా పలువురు జాతీయ నాయకులు కూడా ప్రచారంలో పాల్గొనేందుకు...
ఒకేరోజులో 6224 కరోనా కేసులు, 109 మరణాలు నమోదు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా మళ్ళీ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. నవంబర్ 24, మంగళవారం నాడు కూడా 6224 కరోనా కేసులు,...
దేశంలో 92 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. బుధవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 92 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 44,376 కరోనా కేసులు, 481 మరణాలు నమోదయ్యాయి....
తీవ్రంగా దూసుకొస్తున్న నివర్ తుఫాన్, తమిళనాడు సహా ఏపీలో భారీ వర్షాలు
నివర్ తుఫాన్ తీవ్రంగా దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో తుఫాన్ ప్రభావం అత్యధికంగా ఉండే తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ ప్రభుత్వాల యంత్రాంగాలు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నాయి. మరికొద్ది గంటల్లో నివర్ అతి తీవ్ర తుపాన్గా...
జీహెచ్ఎంసీ ప్రచారానికి బీజేపీ జాతీయ నేతలు, నేడు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రచారం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన రాజకీయపార్టీలైన టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల కీలక నేతలు ప్రచారబరిలోకి దిగడంతో విమర్శలు, ప్రతి విమర్శలతో నగరంలో రాజకీయ...
గ్రేటర్ పోరు: రోడ్ షోలతో ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి కేటిఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ముఖ్యంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గత ఆరేళ్ళ సమయంలో టిఆర్ఎస్ ప్రభుత్వ...





















































