హైదరాబాద్ లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, పదిరోజుల పాటు కొనసాగింపు
హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదలు వలన పెద్ద ఎత్తున పేరుకుపోయిన చెత్తను, బురదను తొలగించడానికి 737 ప్రత్యేక వాహనాలను, అదనంగా పనిచేసే సిబ్బందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలను జీహెచ్ఎంసీ...
ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదైన 5 దేశాలు ఇవే …
ప్రపంచంలోని పలుదేశాల్లో కోవిడ్-19 (కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. తాజాగా అన్ని దేశాల్లో కలిపి జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4.5 కోట్లు (4,50,75,642) దాటింది....
తమిళనాడులో 7 లక్షల 22 వేలు దాటిన కరోనా కేసులు, 11 వేలకు పైగా...
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే కరోనా మరణాల సంఖ్య 11 వేలు దాటింది. శుక్రవారం నాడు కొత్తగా 2608 కరోనా పాజిటివ్ కేసులు, 38...
టర్కీ, గ్రీస్లో భారీ భూకంపం, రెక్టర్ స్కేల్ పై 7.0 తీవ్రత
టర్కీ, గ్రీస్ దేశాలలో శుక్రవారం నాడు భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ పై 7.0 గా నమోదైనట్టు వెల్లడించారు. ముఖ్యంగా పశ్చిమ టర్కీలోని ఇజ్మిర్ నగరంలో పలు భవనాలు...
దేశంలో కరోనా రికవరీ రేటు 91.15 శాతం, కొత్తగా 57386 మంది రికవరీ
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అక్టోబర్ 30, శుక్రవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 80,88,851 కు, మరణాల సంఖ్య 1,21,090 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే...
సెట్ అసిస్టెంట్స్ కష్టం ఎంత గొప్పదో వివరించిన రచ్చ రవి
ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సినిమారంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ గురించి వరుసగా వివరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో సినిమా నిర్మాణంలో కీలకమైన అందమైన...
తెలంగాణ రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వాహనాల హబ్గా మార్చబోతున్నాం: మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్రంలో 2020-2030 సమయానికి ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) నూతన పాలసీని గురువారం నాడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ ఈవీ సమ్మిట్లో...
దుబ్బాకలో త్రిముఖ పోరు: టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముమ్మర ప్రచారం
మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నవంబర్ 3 న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికకు ప్రచార గడువు నవంబర్ 1 సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ...
తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులు దక్కించుకున్న షాపూర్జీ పల్లోంజీ సంస్థ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సచివాలయ నిర్మాణం తలపెట్టిన సంగతి తెలిసిందే. కొత్తగా నిర్మించే సచివాలయ భవన సముదాయం తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపచేసే విధంగా రూపొందాలని, అదే సందర్భంలో రాష్ట్ర పరిపాలనా...
ఏపీలో ఇంటర్ ప్రవేశాల దరఖాస్తు గడువు నవంబర్ 6 వరకు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఇంటర్మీయట్ ప్రవేశాలను ఆన్లైన్ విధానం ద్వారా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా 2020-21 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ ప్రవేశాల కోసం అక్టోబర్ 21 నుంచి అక్టోబర్...
ఆరోగ్య వనం, ఆరోగ్య కుటిర్, ఏక్తా మాల్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం నాడు గుజరాత్ చేరుకున్నారు. ఈ సందర్భంగా గుజరాత్లోని కేవాడియాలో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కింద వివిధ ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు....
ఎంసెట్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, నేటి నుంచే తుదివిడత కౌన్సిలింగ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ అర్హతపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీ మార్కుల విధానాన్ని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసెట్ నిబంధనల ప్రకారం ఎంసెట్ ప్రవేశ పరీక్ష...
తెలంగాణలో కొత్తగా 1531 మందికి కరోనా పాజిటివ్, మరో 6 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1531 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 29, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,37,187 కి చేరినట్టు...
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం: పెళ్లి వ్యాన్ బోల్తా పడి ఏడుగురు మృతి
తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్ళికి హాజరై ఇంటికి వెళ్తున్న సమయంలో వ్యాన్ బోల్తా పడింది. జిల్లాలోని గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్ రోడ్డులో చోటుచేసుకున్న...
త్వరలో వీఆర్వో సమస్యల పరిష్కారం, పలు శాఖల్లో ఉన్న ఖాళీలలో సర్దుబాటు: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిన ధరణి పోర్టల్ ను ఈ రోజు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన...
ఏపీలో కరోనా తగ్గుముఖం: మరో 2905 పాజిటివ్ కేసులు, 16 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) కొంచెం తగ్గుముఖం పట్టింది. అక్టోబర్ 29, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,17,679 కు చేరుకుంది. గత 24...
హెచ్-1బీ లాటరీ పద్ధతి రద్దుకు ప్రతిపాదించిన ట్రంప్ పాలక వర్గం
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కీలక నిర్ణయాలు వెలువడుతున్నాయి. తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులేసింది. వేరే దేశాల టెక్నాలజీ నిపుణులకు...
గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్స్ నిషేదించాలని కోరుతూ సీఎం వైఎస్ జగన్ లేఖ
ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్లు నిషేదించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర లా అండ్ జస్టిస్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి...
రాజకీయాలపై సరైన సమయంలో ప్రజలకు తెలియజేస్తా: రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై తమిళనాడులో భారీ అంచనాలు నెలకున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ ప్రకటన, రాజకీయ ప్రవేశం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో...
స్కూల్స్, కాలేజీల ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 2 వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిపై అన్ని...






















































