తెలంగాణలో కొత్తగా 1456 కరోనా కేసులు, 5 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1456 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 21, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,27,580 కి చేరినట్టు...
తెలంగాణ తోలి హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత
టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస...
వైఎస్ఆర్ బీమా పథకంతో రాష్ట్రంలో 1.41 కోట్ల కుటుంబాలకు లబ్ధి: సీఎం జగన్
రాష్ట్రంలో ప్రజలకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం పేదలకు అండగా ఉండేందుకు మరో పథకానికి శ్రీకారం చుట్టింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్...
ఏపీలో మరో 3746 కరోనా పాజిటివ్ కేసులు, 27 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 3746 పాజిటివ్ కేసులు, 27 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 21, బుధవారం ఉదయం 10 గంటల వరకు...
ఏపీలో ఇంటర్ ప్రవేశాలు ఆన్లైన్ లోనే, దరఖాస్తు పక్రియ మొదలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఇంటర్మీయట్ ప్రవేశాలను ఆన్లైన్ విధానం ద్వారా చేపట్టాలని నిర్ణయించారు. 2020-21 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ ప్రవేశాలకు ప్రకటన విడుదల చేస్తూ, ఈ సంవత్సరం ఆన్లైన్ లో...
రేపు హైదరాబాద్ కు రానున్న కేంద్ర బృందం, వరద నష్టంపై పరిశీలన
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంతో సహా జిల్లాలలో అతి భారీ వర్షాలు కురియడంతో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదల వలన ఏర్పడ్డ నష్టాన్ని అంచనా వేసేందుకు...
24 గంటల్లో 8142 కరోనా పాజిటివ్ కేసులు, 180 మరణాలు నమోదు
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 16 లక్షలు దాటింది. అక్టోబర్ 21, బుధవారం నాడు...
హైదరాబాద్ పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్
భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులకు ప్రమాదం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. కనీసం 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు...
వాహన నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రంలో వాహన నిబంధన ఉల్లంఘనలపై జరిమానాలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ద్విచక్ర వాహనాల నుంచి...
వర్షాల వలన సర్టిఫికెట్స్ పొతే, కొత్తవి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లోని చాలా ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరదల వలన తమ సర్టిఫికెట్స్ పాడవడం...
మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని బుధవారం నాడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పరామర్శించారు. నాయిని నర్సింహా రెడ్డి...
రామ్ చరణ్ “రచ్చ” చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో...
తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళం అందించిన మాజీ గవర్నర్ నరసింహన్
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు, వరదల వలన నెలకొన్న పరిస్థితి పట్ల మాజీ గవర్నర్ ఈ.ఎస్.ఎల్ నరసింహన్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సహాయ, పునరావాస కార్యక్రమాలను...
వరద బాధితులకు కోటి విరాళం ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు, వరదలు వలన తీవ్ర నష్టం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు సాయంగా తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు బాధితులను ఆదుకునేందుకు పెద్దఎత్తున విరాళాలు...
కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. బుధవారం మూలా నక్షత్రం రోజును పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, తుడా లో మరో 13 మండలాలు విలీనం
తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తుడా పరిధిలోకి మరో 13 మండలాలను కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ...
దేశంలో 76 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుండడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 76 లక్షలు దాటింది. అక్టోబర్ 21, బుధవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 76,51,107 కు, మరణాల సంఖ్య...
వరద సహాయ పంపిణీపై సీఎస్ సమీక్ష, జాప్యం లేకుండా ఇంటివద్దే అందించాలని ఆదేశాలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నగరంలో వరద ప్రభావిత కుటుంబాలకు త్వరితగతిన ఆర్ధిక సహాయం అందేలా ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం...
పోలీసు అమరవీరులకు ఘన నివాళులర్పించిన సీఎం కేసీఆర్
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అమరవీరులైన పోలీసు సిబ్బందికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసులు చేసిన ఆదర్శప్రాయమైన సేవలను సీఎం...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1579 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో మరో 1579 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్టోబర్ 20, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,26,124 కి చేరినట్టు రాష్ట్ర...






















































