భారత దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ కు గుండెపోటు, ఆసుపత్రిలో చికిత్స

0
దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్ ‌కు గుండెపోటు వచ్చింది. ఆయన్ను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఫొర్టిస్ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు యాంజియోప్లాస్టీ సర్జరీ జరిగిందని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే...

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చకు రాజకీయ పార్టీలతో సమావేశం

0
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. కేంద్రప్రభుత్వం పలు సడలింపులు ఇవ్వడం, కరోనా పరిస్థితులు కొంచెం మెరుగైన నేపథ్యంలో స్థానిక ఎన్నికలు...

ప్రభాస్‌ బర్త్‌డే స్పెషల్: ‘బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌’ ‌మోషన్‌ పోస్టర్‌ విడుదల

0
రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్ర‌భాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా రాధే శ్యామ్ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రభాస్‌...

దేశంలో కరోనా: కొత్తగా 54,366 పాజిటివ్ కేసులు, 690 మరణాలు నమోదు

0
దేశంలో కరోనా ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా 60 వేల కంటే తక్కువుగా పాజిటివ్ కేసుల నమోదు అవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 54,366 కరోనా కేసులు...

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1421 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1421 కరోనా పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదయ్యాయి. దీంతో అక్టోబర్ 22, గురువారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,29,001...

కరోనా వ్యాక్సిన్ అందరికి ఉచితంగానే అందిస్తాం

0
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై గురువారం నాడు కీలక ప్రకటన చేశారు. ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేయబడుతుందని ప్రకటించారు. "ప్రపంచాన్ని భయానికి గురిచేసిన కరోనా వైరస్...

ఏపీలో కరోనా తగ్గుముఖం: మరో 3620 పాజిటివ్ కేసులు,16 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. అక్టోబర్ 22, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,69,919 కు చేరుకుంది. గత...

అంతర్జాతీయ వీసా, ప్రయాణ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

0
కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఫిబ్రవరి నుండి అంతర్జాతీయ రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలోకి రావాలనుకుంటున్న లేదా విదేశాలకు వెళ్ళాలనుకునే భారతీయులు, విదేశీయులు మరియు ఇతర...

వరద నష్టం అంచనాకై పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

0
భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో ఏర్ప‌డిన న‌ష్టాన్ని ప‌రిశీలిచేందుకు రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌కు కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో విస్తృతంగా ప‌ర్య‌టించి ముంపుకు గురైన కాల‌నీలను, ఇళ్ల‌ను, దెబ్బ‌తిన్న రోడ్లు,...

ఉల్లిపాయల ధరలు పెరుగుదల, తగ్గింపుకై కేంద్రం తక్షణ చర్యలు

0
దేశంలో ఉల్లిపాయల ధరలు అమాంతం పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ మార్కెట్ లలో ఉల్లిపాయల సరఫరా పెంచి, ధరల తగ్గింపుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు డిసెంబర్‌...

కరోనాతో ఒకేరోజు 198 మంది మృతి, మరో 7539 పాజిటివ్ కేసులు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో పెద్దసంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 22, గురువారం కూడా 7539 పాజిటివ్ కేసులు, 198 కరోనా మరణాలు నమోదయ్యాయి....

ఉచిత కరోనా వ్యాక్సిన్ పంపిణీ హామీ, బీజేపీ ప్రకటనపై విమర్శలు

0
బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోను గురువారం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్...

సీఎంఆర్ఎఫ్ కు రూ.5 కోట్ల విరాళం అందించిన రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీ...

0
ఇటీవల హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షాలు కురియడంతో భారీ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ పునరావాస కార్యక్రమాలకు మద్దతుగా పలు సంస్థలు,...

దేశంలో 77 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

0
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. దేశంలో మొత్తం పాజిటివ్ సంఖ్య 77 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 55839‌ కేసులు, 702 మరణాలు నమోదయ్యాయి. అక్టోబర్ 22, గురువారం...

తెలంగాణ సీఎం సహాయనిధికి హెటిరో డ్రగ్స్ రూ.10 కోట్ల విరాళం ప్రకటన

0
హైదరాబాద్ నగరంలో వరద బాధితులకు అండగా ఉండేందుకు పలు సంస్థలు, ప‌లువురు పారిశ్రామిక‌వేత్త‌లు, సినీ ప్ర‌ముఖులు ముందుకొచ్చి తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలలో...

ముగిసిన నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు, పాడె మోసిన మంత్రి కేటిఆర్

0
టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్య‌క్రియ‌లు పూర్తయ్యాయి. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో గల మ‌హాప్ర‌స్థానంలో తెలంగాణ ప్ర‌భుత్వ అధికారిక లాంఛ‌నాల‌తో నాయిని నర్సింహారెడ్డి అంత్య‌క్రియ‌లు జరిగాయి....

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ నాగ్ చివరి దశ ప్రయోగం విజయవంతం

0
భారత్ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అక్టోబర్ 22 న 3 వ తరం యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్(ఏటీజీఎం) నాగ్ చివరి దశ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది....

‌జహీరాబాద్ టిఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ

0
తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‌జహీరాబాద్ టిఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ‌కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ...

వరద నష్టం అంచనాకు హైదరాబాద్ చేరుకున్న కేంద్ర బృందం, సీఎస్ తో భేటీ

0
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వ‌ర‌దల వలన ఏర్పడ్డ న‌ష్టాన్ని అంచ‌నా వేసేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం హైదరాబాద్ న‌గ‌రానికి చేరుకుంది. కేంద్ర హోం శాఖ జాయింట్...

సీఎం రిలీఫ్ ఫండ్ కు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విరాళం

0
హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు, వరదలు వలన తీవ్ర నష్టం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు పలువురు విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర...