మనశాంతిగా ఉండడం ఎలా? – డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ క్లబ్...
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగిన టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానం మరియు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పదవీకాలం ముగియడంతో త్వరలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానానికి జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
నెహ్రూ జూలాజికల్ పార్క్ రేపటి నుంచే ఓపెన్
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ను అక్టోబర్ 6, మంగళవారం నుంచి సందర్శకుల కోసం తిరిగి తెరవనున్నారు. ఇటీవల కేంద్రప్రభుత్వం జారీ చేసిన అన్లాక్-5 మార్గదర్శకాలకు అనుగుణంగా సందర్శకులను జూలోకి అనుమతి...
దేశంలో 66 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో 74,442 పాజిటివ్ కేసులు నమోదవగా, 903 మంది మరణించారు. దీంతో అక్టోబర్ 5, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల...
2021 జూలై నాటికి 20-25 కోట్ల మందికి కరోనా వాక్సిన్ వేయించాలన్నదే లక్ష్యం
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆదివారం నాడు ట్విటర్ వేదికగా నిర్వహించిన సండే సంవాద్లో కరోనా వ్యాప్తి, చికిత్సలో ప్లాస్మా థెరపీ ఉపయోగం, కరోనా వ్యాక్సిన్ వంటి...
జేఈఈ అడ్వాన్స్డ్-2020 ఫలితాలు విడుదల, కౌన్సెలింగ్ రేపటి నుండే మొదలు
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్-2020 ఫలితాలు సోమవారం నాడు విడుదల అయ్యాయి. దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్-2020 పరీక్షను సెప్టెంబర్ 27 న ఢిల్లీ ఐఐటీ దేశవ్యాప్తంగా...
అక్టోబర్ 31 వరకు స్కూల్స్ మూసివేతకు నిర్ణయం
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా అన్ని పాఠశాలలు అక్టోబర్ 31 వరకు మూసివేయాలని నిర్ణయించినట్టు ఢిల్లీ ప్రభుత్వం అక్టోబర్ 4, ఆదివారం నాడు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు...
తెలంగాణలో కొత్తగా 1335 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1335 కరోనా పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 1336 కేసులతో కలిపి అక్టోబర్ 4, ఆదివారం రాత్రి...
కరోనా నుంచి కోలుకుని ఇప్పటికి 55 లక్షలకు పైగా బాధితులు డిశ్చార్జ్
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 65 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 75829 పాజిటివ్ కేసులు నమోదవగా, 940 మంది...
తెలంగాణలో లక్ష 99 వేలు దాటిన కరోనా కేసులు, 1163 కి పెరిగిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 99 వేలు దాటింది. అక్టోబర్ 3, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,99,276 కి చేరినట్టు రాష్ట్ర...
రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్, 6న ప్రధాని మోదీతో భేటీ!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 5, సోమవారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం రాత్రికి ఢిల్లీలోనే బస చేసి, అక్టోబర్ 6 తేదీ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో...
జగనన్న విద్యా కానుక కార్యక్రమం వాయిదా
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితులు దృష్ట్యా స్కూళ్లు ప్రారంభాన్ని నవంబర్ 2 కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా స్కూల్ విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ‘జగనన్న విద్యా...
జూనియర్ ఆర్టిస్టుల గురించి రచ్చ రవి ఎంత గొప్పగా చెప్పాడో చూడండి
ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సినిమారంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ గురించి వరుసగా వివరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో సినిమా చిత్రీకరణలో అత్యంత ప్రాధాన్యత...
24 గంటల్లో 14348 కరోనా కేసులు, 278 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3, శనివారం నాడు కొత్తగా 14,348 కరోనా...
ఏపీలో కరోనా నుంచి కోలుకున్న 6 లక్షల 51 వేలకు పైగా బాధితులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6 లక్షల 51 వేలు దాటింది. కొత్తగా 7798 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కావడంతో కోలుకున్న వారి...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1949 కరోనా కేసులు, 10 మరణాలు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1949 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 3, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,99,276 కి చేరినట్టు...
ఏపీలో 60 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణ చర్యల్లో భాగంగా పెద్దఎత్తున కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 3, శనివారం ఉదయానికి రాష్ట్రంలో 60,21,395 కరోనా వైరస్ పరీక్షలు...
ఏపీలో కొత్తగా 6224 కరోనా కేసులు, 41 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 6224 పాజిటివ్ కేసులు, 41 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 3, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...
అక్టోబర్ 16 న ప్రారంభం కానున్న కనకదుర్గ ఫ్లైఓవర్
విజయవాడ నగరంలో కనకదుర్గ ఫ్లైఓవర్ను అక్టోబర్ 16 న ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంయుక్తంగా...
24 గంటల్లోనే 79476 కేసులు, 1069 మరణాలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. ఇప్పటికి దేశంలో కరోనా వైరస్ వలన మరణించిన వారి సంఖ్య లక్ష దాటింది. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్...





















































