ఏపీలో కొత్తగా 6224 కరోనా కేసులు, 41 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 6224 పాజిటివ్ కేసులు, 41 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో అక్టోబర్ 3, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...

అక్టోబర్ 16 న ప్రారంభం కానున్న కనకదుర్గ ఫ్లైఓవర్

0
విజయవాడ నగరంలో కనకదుర్గ ఫ్లైఓవర్‌ను అక్టోబర్ 16 న ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవ‌ర్ ప్రారంభోత్స‌వ‌ కార్య‌క్ర‌మాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ‌మోహ‌న్ ‌రెడ్డి, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ సంయుక్తంగా...

24 గంటల్లోనే 79476‌ కేసులు, 1069 మరణాలు నమోదు

0
భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. ఇప్పటికి దేశంలో కరోనా వైరస్ వలన మరణించిన వారి సంఖ్య లక్ష దాటింది. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువగా కరోనా మరణాలు నమోదైన దేశాల్లో భారత్...

ప్రపంచంలో కోవిడ్ బాధితుల రికవరీలో అగ్రస్థానంలో భారత్

0
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్నప్పటికీ, కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా రికవరీల పరంగా భారత్ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర...

హథ్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

0
హథ్రాస్‌ ఘటన బాధిత కుటుంబాన్ని ఈ రోజు కాంగ్రెస్ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ పరామర్శించారు. బాధితురాలి స్వగ్రామమైన బూల్‌గదికి చేరుకుని, ఆ కుటుంబాన్ని వారు పరామర్శించారు. జరిగిన ఘటనపై కుటుంబ...

థియేటర్స్ తెరిచేందుకు సిద్ధం, ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి

0
ఇటీవల జారీచేసిన అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాల్లో భాగంగా 50 సీటింగ్ సామర్థ్యంతో అక్టోబర్ 15‌ నుంచి సినిమా థియేటర్లు తెరవడానికి కేంద్రప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో థియేటర్లు తిరిగి ప్రారంభించే...

కరోనాపై పోరు: సీఎం రిలీఫ్ ఫండ్ కు బ్రాడ్‌రిడ్జ్ కంపెనీ 50 ల‌క్ష‌ల విరాళం

0
కరోనా వైరస్‌ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా ప్రముఖ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులు, అన్ని వర్గాల నుంచి...

జోమాటో సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకోండి

0
మనకు కావాల్సిన కనీస సౌకర్యాల్లో ముందువరుసలో ఉండే పుడ్ ను ఇంటివద్దకే ఒక్క ఆర్డర్ తో సరైన సమయంలో అందిస్తూ ప్రజల జీవన వ్యవహారాల్లోకి దూసుకొచ్చిన సంస్థ "జోమాటో". ఇద్దరు కుర్రాళ్లయినా దీపిందర్...

వైద్యారోగ్య శాఖ‌లో ఉన్న ఖాళీలను భర్తీ చేయండి: మంత్రి ఈటల

0
వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం నాడు సమగ్ర సమీక్ష నిర్వహించారు. వెంగళ్ రావు నగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్...

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌‌‌ది ఆత్మహత్యే, ఎయిమ్స్ బృందం నివేదిక

0
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ మృతిపై దేశంలో పలువురు అనుమానాలు లేవనెత్తిన సంగతి తెలిసిందే. సుశాంత్ మృతి కేసుపై ప్రస్తుతం సీబీఐ విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్...

ఆసుపత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బాగానే ఉన్నానని ప్రకటన

0
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా చికిత్స నిమిత్తం అధ్యక్షుడు డొనాల్డ్‌...

ఫ్రస్ట్రేటెడ్ మదర్ గా ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన

0
“Frustrated Woman” సునయన పలు అంశాలపై సరికొత్తగా, క్రియేటివ్ గా హ్యూమర్ జోడించి వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ఫ్రస్ట్రేటెడ్ మదర్ ఎలా ఉంటుందో చూపించారు. Khelpedia యూట్యూబ్ ఛానెల్లో...

ఆరునెలల మారటోరియంలో వడ్డీపై వడ్డీ మాఫీకి కేంద్రం అంగీకారం

0
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో సుదీర్ఘంగా లాక్‌డౌన్ విధించడంతో లోన్స్ తీసుకున్న వారికీ ఊరట కలిగించేలా మార్చి నుంచి ఆగస్టు నెల వరకు ఆరునెలల పాటుగా కేంద్రప్రభుత్వం మారటోరియం కల్పించిన...

ప్రపంచంలోనే అతి పొడవైన అటల్‌ టన్నెల్‌ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

0
ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్‌ టన్నెల్‌ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 3, శనివారం నాడు ప్రారంభించారు. హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని మనాలి-లేహ్‌ జాతీయ రహదారిపై రోహతాంగ్‌ పాస్‌‌ వద్ద 9.02 కిలోమీటర్ల...

గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులేవీ కొత్తవి కావు, ఉమ్మడి ఏపీలో ప్రారంభించినవే: సీఎం కేసీఆర్

0
కృష్ణా గోదావరీ నదీ జలాల వినియోగం విషయంలో పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న తీరు, ఏడేండ్లుగా మౌనం వహిస్తున్న కేంద్రం వైఖరిని తెలియజేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి...

20 జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలులతో సీఎం కేసీఆర్‌ భేటీ

0
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే 20 జిల్లాల పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ శనివారం నాడు ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు. ఉమ్మడి...

తెలంగాణలో కొత్తగా 1718 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు

0
తెలంగాణరాష్ట్రంలో మరో 1718 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 2, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,97,327 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...

సీఎం వైఎస్ జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మామ, ప్రముఖ వైద్యుడు ఈసీ గంగిరెడ్డి మృతి చెందారు. ఈసీ గంగిరెడ్డి సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి తండ్రి. ఆయన గత కొంతకాలంగా...

ఐపీఎల్ లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ఎంఎస్ ధోని రికార్డ్

0
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) లో మరో రికార్డు నెలకొల్పాడు. ఈ రోజు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో తలపడిన మ్యాచ్‌...

ఏపీలో మరో 6555 కరోనా కేసులు, 31 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 6555 కరోనా పాజిటివ్ కేసులు, 31 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 6555 కేసులతో కలిపి అక్టోబర్ 2,...