ఏపీ ఈసెట్-2020 ఫలితాలు విడుదల

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సెప్టెంబర్ 14 వ తేదీన ఈసెట్-2020 ప్రవేశపరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు ఈసెట్‌–2020 పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్...

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై అపెక్స్‌ కౌన్సిల్ సమావేశం ప్రారంభం

0
తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి, కృష్ణా నది జలాల వినియోగానికి సంబంధించిన వివాదాలపై చర్చించేందుకు ఈ రోజు అపెక్స్ కౌన్సిల్ భేటీ జరుగుతుంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ నేతృత్వంలో...

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్

0
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన నేపథ్యంలో వాల్టర్‌ రీడ్‌ మిలిటరీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా నాలుగు రోజుల పాటుగా...

ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ

0
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ ‌రెడ్డి మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహాయం, రావాల్సిన బకాయిలు, విభజన...

దుబ్బాక ఉప ఎన్నికకు టిఆర్ఎస్ అభ్యర్థి ఖరారు

0
తెలంగాణలో మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నవంబర్‌ 3 న పోలింగ్ నిర్వహించనున్నట్టు ఇటీవల కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ ను విడుద‌ల చేసిన సంగతి తెలిసిందే. దుబ్బాక...

తెలంగాణలో కొత్తగా 1983 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు

0
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1983 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 5, రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,02,594 కి చేరినట్టు రాష్ట్ర...

రేపే తెలంగాణ ఎంసెట్-2020 ఫలితాలు

0
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో టీఎస్ ఎంసెట్-2020 ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 1,19,187 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా ఎంసెట్-2020 ఫలితాలు అక్టోబర్ 6, మంగ‌ళ‌వారం...

దేశంలో 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల వివరాలు

0
దేశంలో అక్టోబర్ 5, సోమవారం ఉదయానికి కరోనా బాధితుల సంఖ్య 66,23,815 కు, మరణాల సంఖ్య 1,02,685 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర...

ఏపీలో 6 వేలు దాటిన కరోనా మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ 5, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,23,512 కు చేరుకుంది. గత 24 గంటల్లో 56145 శాంపిల్స్ కి పరీక్షలు...

హీరోయిన్ మాళవిక నాయర్ తో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్

0
తెలుగు ఫిల్మ్ నగర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లాక్‌డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా...

రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది

0
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రులు కేటిఆర్, సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు ఉన్న వివిధ స్థాయిల్లోని విద్యాసంస్థల్లో ప్రమాణాల...

24 గంటల్లో 10244 కరోనా కేసులు, 263 మరణాలు నమోదు

0
కరోనా వైరస్ ప్రభావంతో ఇటీవల పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎక్కువుగా ఉంది. దీంతో మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...

జీఎస్టీ పరిహారం పొందడం రాష్ట్రాల హక్కు‌, కేంద్రమే మొత్తం చెల్లించాలి : మంత్రి హరీశ్

0
42వ జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ సోమవారం నాడు జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...

ఈజిప్ట్ మమ్మీల రహస్యాలు

0
యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...

బ్యాలెట్ విధానంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నిక‌లు

0
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలను బ్యాలెట్ బాక్స్ లు మరియు బ్యాలెట్ పేపర్ల విధానంలోనే నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే రాష్ట్రంలో ఎన్నికలు జరగాల్సిన...

పోలీసు ఉన్నతాధికారులతో అక్టోబర్ 7 న భేటీ కానున్న సీఎం కేసీఆర్

0
తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు అక్టోబర్ 7, బుధవారం ఉదయం 11:30 గంటలకు ప్రగతిభవన్ లో పోలీసు ఉన్నతాధికారుల విస్తృత స్థాయి సమావేశాన్ని ముఖ్యమంత్రి కె....

ఐపీఎల్ టోర్నీ నుంచి గాయాలతో భువనేశ్వర్, అమిత్ మిశ్రా అవుట్

0
యూఏఈలో జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2020 క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది ఆటగాళ్లు గాయాలతో లీగ్ నుంచి తప్పుకునే పరిస్థితి రావడంతో ఆయా జట్లకు, అభిమానులకు షాక్...

తెలంగాణలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు, 1171 కి పెరిగిన మరణాలు

0
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 1335 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 4, ఆదివారం రాత్రి...

జగనన్న విద్యా కానుక కిట్ లో ఉండేవి ఇవే, అక్టోబర్ 8న ప్రారంభం

0
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని అక్టోబర్ 8 వ తేదీన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు....

జనసేన అధినేత పవన్ ‌కళ్యాణ్ ‌తో కన్నడ స్టార్ హీరో సుదీప్‌ భేటీ

0
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ తో ప్రముఖ కన్నడ స్టార్ హీరో సుదీప్ సోమవారం నాడు‌ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది....