ఐపీఎల్ లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా ఎంఎస్ ధోని రికార్డ్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మరో రికార్డు నెలకొల్పాడు. ఈ రోజు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడిన మ్యాచ్...
ఏపీలో మరో 6555 కరోనా కేసులు, 31 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 6555 కరోనా పాజిటివ్ కేసులు, 31 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 6555 కేసులతో కలిపి అక్టోబర్ 2,...
దాదాపు లక్షన్నర మంది గిరిజన రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 2, గాంధీ జయంతి రోజున ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో దాదాపు లక్షన్నర మంది గిరిజన రైతులకు మేలుజరిగే...
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వారాంతంలో వాహనాలకు నో పర్మిషన్
హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల మంత్రి కేటిఆర్ లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కేబుల్ బ్రిడ్జిని వీక్షించేందుకు పెద్ద...
కరోనాతో ఒకేరోజు 424 మంది మృతి, మరో 15591 పాజిటివ్ కేసులు నమోదు
కరోనా వైరస్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. దీంతో మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల...
ఖమ్మం లకారంలో వాకర్ ప్యారడైజ్ ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం లకారంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాకర్ ప్యారడైజ్ ను తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. మహాత్మా గాంధీజీ జయంతి నాడు మినీ లకారం ట్యాంక్...
సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తెచ్చి నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా సిబ్బంది సేవలను గుర్తిస్తూ, వారిని ప్రోత్సహించేలా ప్రజలంతా ఈ రోజు సాయంత్రం 7 గంటలకు...
వర్క్ ఫ్రమ్ హోమ్ లో “చెప్పుకోలేని కష్టాలు” – చంద్రగిరి సుబ్బు
“చంద్రగిరి సుబ్బు” యూట్యూబ్ ఛానెల్లో పలు వెబ్ సిరీస్ లతో పాటుగా, లేటెస్ట్ అంశాలపై కామెడీ, ఫన్నీ వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఉద్యోగులు ఎదురుకుంటున్న ఎన్నో...
నిజామాబాద్ జిల్లా పరిషత్ కు “దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీరాజ్ స్వశక్తి కరణ్ పురస్కార్”
పంచాయతీరాజ్ వ్యవస్థలో మెరుగైన పనితీరును కనబరిచే స్థానిక సంస్థలకు కేంద్రం ప్రతి ఏటా అందించే ప్రతిష్టాత్మక ‘‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీరాజ్ స్వశక్తి కరణ్ పురస్కార్’’కు నిజామామాద్ జిల్లా పరిషత్ ఎంపికైంది. రూ....
తెలంగాణలో లక్ష 95 వేలు దాటిన కరోనా కేసులు, 1145 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 95 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 2009 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 1, శుక్రవారం...
7 గంటలకు ఇంటి బయటకు వచ్చి వారిని చప్పట్లు కొట్టి అభినందించండి: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఏడాది అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
నిమ్స్ ఆసుపత్రిలో స్టెమ్ సెల్స్ ల్యాబ్ ప్రారంభించిన మంత్రి ఈటల
హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం నాడు స్టెమ్ సెల్స్ ల్యాబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిమ్స్ ఆసుపత్రిని...
కరోనా నుంచి కోలుకుని 53 లక్షలు మందికి పైగా డిశ్చార్జ్
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. అక్టోబర్ 2, శుక్రవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 63,94,068 కు, మరణాల సంఖ్య 99,873 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే...
గవర్నర్ తమిళిసై భర్త సౌందరరాజన్ ను సన్మానించిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ రోజు రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ భర్త, ప్రముఖ...
ఇండియా గేటు వద్ద సమావేశాలకు అనుమతి లేదు, సెక్షన్ 144 విధింపు
దేశ రాజధాని ఢిల్లీలో 144 సెక్షన్ విధించినట్టు ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమిషనర్ ప్రకటించారు. సెక్షన్ 144 లోని కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సిఆర్పిసి) ప్రకారం ఇండియా గేట్ వద్ద ఎటువంటి...
పంటల దిగుబడిలో తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారు: సీఎం కేసీఆర్
తెలంగాణ వ్యవసాయాన్ని, రైతన్నను కాపాడుకునే విషయంలో దేవునితోనైనా కొట్లాటకు సిద్ధమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లతో ముడిపడి సాగిందని, స్వరాష్ట్రంలో వ్యవసాయరంగంలో పండుగ వాతావరణం నెలకొన్నదని,...
జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించిన ప్రముఖులు
భారతదేశ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 151 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో కరోనా తీవ్రత ఎక్కువుగా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...
హైదరాబాద్-విజయవాడ హైవేకు 500 కోట్లు ఇవ్వండి, కేంద్రమంత్రి గడ్కరీకి కేటిఆర్ లేఖ
హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే విషయంలో ప్రస్తుతం ఉన్నసమస్యలు తొలగించి, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు 500 కోట్ల రూపాయలను అదనపు నిధులుగా కేటాయించాలని కోరుతూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2009 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2009 కరోనా పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2009 కేసులతో కలిపి అక్టోబర్ 1, గురువారం రాత్రి...



















































