తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2009 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2009 కరోనా పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2009 కేసులతో కలిపి అక్టోబర్ 1, గురువారం రాత్రి...
ఏపీలో కొత్తగా 6751 కరోనా పాజిటివ్ కేసులు, 41 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం కొనసాగుతుంది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 7 లక్షలు దాటింది. అక్టోబర్ 1, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా...
దేశంలో కరోనా నుంచి కోలుకున్న 52 లక్షలకు పైగా బాధితులు
భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో 86,821 పాజిటివ్ కేసులు నమోదవగా, 1181 మంది మరణించారు. దీంతో అక్టోబర్ 1, గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల...
పంటలకు కనీస గిట్టుబాటు ధరలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే రైతులు పండించిన ఏ పంటకు ఎంత కనీస గిట్టుబాటు ధర ఇస్తామనేది అక్టోబర్ 1వ తేదీన ప్రకటించబోతున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ...
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలు పార్టీల కీలక నేతలు సైతం కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ...
తెలంగాణకు ఐజీఎస్టీ కింద రావాల్సిన 2638 కోట్లు వెంటనే విడుదల చేయాలి: మంత్రి హరీశ్
ఐజీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం బుధవారం నాడు జరిగింది. ఐజీఎస్టీ కమిటీలో సభ్యుడైన తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు....
పేషంట్ ఆరోగ్య శ్రీ కింద చేరితే ఇంటికి వెళ్ళేంత వరకు పూర్తి ఉచితంగా చికిత్స...
ఆరోగ్య శ్రీ, ఉద్యోగ-జర్నలిస్ట్ ల హెల్త్ స్కీమ్ పై బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సుధీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,...
తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 30, బుధవారం నాటికీ కరోనా పరీక్షలు సంఖ్య 30 లక్షలు దాటింది. బుధవారం నాడు 54,443 శాంపిల్స్ పరీక్షించగా, రాష్ట్రంలో మొత్తం పరీక్షలు సంఖ్య 30,50,444 కు చేరుకుంది....
అన్లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల: అనుమతి ఉన్నవి, లేనివి ఇవే…
అన్లాక్ 5.0 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు ప్రకటించింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో అక్టోబర్ 31 వరకు లాక్డౌన్ పొడిగించారు. అలాగే కంటైన్మెంట్ జోన్స్...
బీజేపీ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ రెడ్డి అరెస్ట్
ఉత్తరప్రదేశ్ లోని హాథ్రాస్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అక్కడి పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్...
ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన 1000 కోట్లు కేంద్రం వెంటనే ఇవ్వాలి
మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇప్పటి వరకు కేంద్రం నుంచి రావాల్సిన వెయ్యి కోట్ల నిధులను వెంటనే ఇవ్వాలని, అలాగే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని తెలంగాణ...
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యురాలి పదవికి గల్లా అరుణకుమారి రాజీనామా
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యురాలి పదవికి సీనియర్ మహిళా నేత, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి రాజీనామా చేశారు. తన రాజీనామాకు సంబంధించిన లేఖను గురువారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపించారు....
అల్లు స్టూడియోస్ కు శ్రీకారం, ప్రకటించిన అల్లు అర్జున్
తెలుగు సినీ చరిత్రలో లెజెండరీ హాస్యనటుడు అల్లు రామలింగయ్య 99వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఈ రోజు ఆయనకు అల్లు కుటుంబ సభ్యులు ఘన నివాళులు అర్పించారు. అలాగే అల్లు రామలింగయ్య...
విజయవాడలో బాపు మ్యూజియం ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
విజయవాడలోని బాపు మ్యూజియాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు ప్రారంభించారు. రూ.8 కోట్లతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసిన ఈ బాపు మ్యూజియాన్ని సీఎం పునః ప్రారంభించారు. అలాగే...
ఏపీలో గ్రామ, వార్డు వాలంటీర్ల ఉద్యోగాలు మరో ఏడాది పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఏడాది ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, పట్టణాల్లో కలిపి...
కరోనాతో ఒకేరోజు 481 మంది మృతి, మరో 18317 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 13 లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30, బుధవారం నాడు కొత్తగా 18,317 కరోనా...
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త, కోత విధించిన జీతాలు చెల్లించాలని నిర్ణయం
కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు నెలల పాటుగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడడంతో ప్రజాప్రతినిధులకు, ఐఏఎస్ అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు...
టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ బదిలీ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో అనిల్కుమార్ సింఘాల్ ను సెప్టెంబర్ 30, బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య...
అన్లాక్ 5.0: దేశంలో స్కూళ్లు ప్రారంభం ఎప్పుడంటే?
కేంద్రప్రభుత్వం ఈ రోజు అన్లాక్ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. కంటైన్మెంట్ జోన్స్ కానీ ప్రాంతాల్లో మరికొన్ని కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం...
ఏపీలో కరోనా: మరో 6133 పాజిటివ్ కేసులు, 48 మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 6133 పాజిటివ్ కేసులు, 48 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 30, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...






















































