అన్‌లాక్‌ 5.0: దేశంలో స్కూళ్లు ప్రారంభం ఎప్పుడంటే?

0
కేంద్రప్రభుత్వం ఈ రోజు అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. కంటైన్మెంట్ జోన్స్ కానీ ప్రాంతాల్లో మరికొన్ని కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం...

ఏపీలో కరోనా: మరో 6133 పాజిటివ్ కేసులు, 48 మరణాలు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 6133 పాజిటివ్ కేసులు, 48 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 30, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...

కరోనా నుంచి కోలుకుని ఒకే రోజులో 86428 మంది డిశ్చార్జ్

0
భారత్ లో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే 80472 పాజిటివ్ కేసులు నమోదవగా, 1179 మంది మరణించారు....

తమిళనాడు రాష్ట్రంలో అక్టోబర్ 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం

0
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని సడలింపులు పాటిస్తూ, రాష్ట్రంలో లాక్‌డౌన్ ను అక్టోబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు మంగళవారం నాడు ప్రకటించింది....

అభిమానులతో యాంకర్ అనసూయ చిట్ చాట్

0
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ సహా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలను అందిస్తున్నారు. అలాగే పలు విషయాలపై తన అభిప్రాయాల వ్యక్తం చేస్తున్నారు. అందులో...

మెరూన్ పాస్ బుక్ పై ప్ర‌జ‌ల్లో అపోహ‌లు, అనుమానాలు తొల‌గించండి : మంత్రి పువ్వాడ...

0
ఖమ్మం నగరంలో ప్రభుత్వ స్థలాల్లో పేదలు ఇండ్ల నిర్మించుకుని ఎలాంటి భద్రత లేకుండా ఉన్న నివాసాలకు మెరూన్ రంగు పాస్ బుక్ ను మంజూరు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి...

పాడేరులో అక్టోబర్ 2 న వైద్య కళాశాలను ప్రారంభించనున్న సీఎం జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆసుపత్రులకు సంబంధించి నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆసుపత్రుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, వాటిని 3 సంవత్సరాలలోపు...

అన్‌లాక్‌ 5.0: సినిమా హాళ్లు, మల్టిఫ్లెక్సులు ప్రారంభం

0
కేంద్రప్రభుత్వం తాజాగా అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో భాగంగా సినిమా థియేటర్స్, మల్టీప్లెక్సులు, క్రీడాకారులు ట్రైనింగ్ కోసం వాడే స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్స్ అక్టోబర్ 15 నుండి తిరిగి...

అన్‌లాక్‌ 5.0: కంటైన్మెంట్ జోన్స్ లో అక్టోబర్ 31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశంలో అన్ని కంటైన్మెంట్ ప్రాంతాల్లో అక్టోబర్ 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 30, బుధవారం నాడు అన్‌లాక్‌ 5.0...

కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి తలసాని

0
దేశంలో ఎక్కడా లేనివిధంగా వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలుతో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...

తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న లక్ష 60 వేలకు పైగా బాధితులు

0
తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సెప్టెంబర్ 29 నాటికీ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,60,933 కు చేరుకుంది....

నదీ జలాల విషయంలో ఏపీ కావాలనే కెలికి కయ్యం పెట్టుకుంటున్నది : సీఎం కేసీఆర్

0
అక్టోబర్ 6 వ తేదీన జరగబోయే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అక్టోబర్ 1, గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో నీటిపారుదల...

యువతిపై దారుణ ఘటన, దోషులను వదిలిపెట్టొద్దని దేశవ్యాప్తంగా డిమాండ్

0
ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని హాథ్రాస్ కు చెందిన 20 ఏళ్ల యువతిపై సెప్టెంబర్ 19న నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తల్లితో కలిసి పొలానికి...

“గీత గోవిందం” చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా లెవెన్త్ అవర్ లో జరిగే మార్పులు...

వరుసగా మూడోసారి స్వచ్ఛ భారత్‌ అవార్డు కైవసం చేసుకున్న తెలంగాణ

0
స్వ‌చ్ఛ‌భార‌త్ లో తెలంగాణ రాష్ట్రం దేశంలో మరోసారి నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింది. వ‌ర‌స‌గా మూడోసారి కూడా స్వ‌చ్ఛ భార‌త్ అవార్డును ద‌క్కించుకుని హ్యాట్రిక్ సాధించింది. గ‌త మూడేళ్లుగా తెలంగాణ వ‌ర‌స‌గా మొద‌టి...

నవంబర్ లో గ్రేటర్ ఎన్నికలని అనలేదు, మంత్రి కేటిఆర్ వివరణ

0
నవంబర్‌ నెలలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక మంత్రి కేటిఆర్ అన్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో, ఈ అంశంపై తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా...

అక్టోబర్ 1 న పంటల కనీస గిట్టుబాటు ధరలపై ప్రకటన: సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ధాన్యం సేకరణ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, రైతులు పండించిన ఏ పంటకు ఎంత...

అమెరికా అధ్యక్ష ఎన్నికలు: డోనాల్డ్ ట్రంప్, జో బిడెన్ మధ్య వాడివేడిగా డిబేట్

0
అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3, 2020 న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు అధ్యక్ష పదవికి...

రూ.10 నుంచి రూ.35 దాకా రైలు ప్రయాణికులకు యూజర్‌ ఛార్జీలు?

0
రైలు ప్రయాణికులపై ఇకనుండి యూజర్‌ ఛార్జీలు భారం పడనుంది. ప్రయాణీకులు తమ టికెట్ ఛార్జీలతో పాటుగా అదనంగా రూ.10 నుంచి రూ.35 చెల్లించాల్సి ఉంటుంది. అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్స్...

బాబ్రీమసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు, నిందితులుగా ఉన్నవారంతా నిర్దోషులే

0
బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో సెప్టెంబర్ 30, బుధవారం నాడు ల‌క్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తుది తీర్పు వెలువరించింది. బాబ్రీ మ‌సీదు కూల్చివేత ఘటన ముందుగా అనుకున్న ప‌థ‌కం ప్ర‌కారం...