బాబ్రీమసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పు, నిందితులుగా ఉన్నవారంతా నిర్దోషులే
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సెప్టెంబర్ 30, బుధవారం నాడు లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సంచలన తుది తీర్పు వెలువరించింది. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన ముందుగా అనుకున్న పథకం ప్రకారం...
తెలంగాణలో కొత్తగా 2103 కరోనా కేసులు, 11 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2103 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2103 కేసులతో కలిపి సెప్టెంబర్ 29, మంగళవారం రాత్రి...
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలిన విషయాన్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. "మంగళవారం ఉదయం కరోనా పరీక్షలు చేయించుకోగా...
ఏపీలో మరో 6190 కరోనా కేసులు, 35 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొంచెం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 6190 కరోనా పాజిటివ్ కేసులు, 35 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 6190 కేసులతో కలిపి సెప్టెంబర్ 29,...
కరోనా నుంచి కోలుకుని ఒకేరోజులో 84877 మంది డిశ్చార్జ్
భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. ఇటీవల రోజుకి 70 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 61 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే 70589...
317 కోట్లతో బతుకమ్మ చీరలు పంపిణీ, వేలాది నేతన్నలకు ఉపాధి : మంత్రి కేటిఆర్
బతుకమ్మ పండగను తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరూ సంతోషంతో జరుపుకోవాలనే మంచి సంకల్పంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రతి ఏటా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ...
‘నమామి గంగే మిషన్’ లో భాగంగా ఉత్తరాఖండ్ లో అభివృద్ధి పథకాలు ప్రారంభించిన పీఎం...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ‘నమామి గంగే మిషన్’ లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరాఖండ్ లో 6 మెగా అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. అలాగే ‘గంగా అవలోకన్...
పాపకారి దేవుడు తెలుగు కామెడీ సాంగ్
అమూల్య స్టూడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఈవెంట్స్, ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్, జానపద పాటలు మరియు భజన సంబంధిత వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “పాపకారి దేవుడు" అనే...
కరోనాతో ఒకేరోజు 430 మంది మృతి, మరో 14976 పాజిటివ్ కేసులు నమోదు
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 13 లక్షలు దాటింది. సెప్టెంబర్ 29, మంగళవారం నాడు కూడా 14976 కరోనా...
వ్యవసాయ సంస్కరణలను ప్రతిపక్షాలు విమర్శించడం శోచనీయం – ప్రధాని మోదీ
దేశంలో రైతులు, పరిశ్రమల్లోని కార్మికులతో పాటు, ఆరోగ్య రంగంలో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధాన సంస్కరణలను ఇటీవల ప్రవేశపెట్టిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ సంస్కరణలను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు కేవలం...
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో రేపే తుది తీర్పు
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సెప్టెంబర్ 30, బుధవారం నాడు తుది తీర్పు వెలువడనుంది. లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. గతంలోనే ఈ కేసు విచారణను సెప్టెంబర్ 30...
అక్టోబర్ 5న జగనన్న విద్యా కానుక అందజేత, నవంబర్ 2 నుంచి స్కూల్స్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుగా అక్టోబర్ 5న స్కూళ్లు ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితులు దృష్ట్యా స్కూళ్లు ప్రారంభాన్ని...
గ్రామాల్లో ఇళ్లులు సహా ప్రతి అంగుళం ఆన్లైన్ కావాలి – మంత్రి ఎర్రబెల్లి
వ్యవసాయదారులకు పట్టాదారు పాసు పుస్తకాల తరహాలో గ్రామాల్లో ఇండ్లకు కూడా మెరూన్ పాసు పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్ణయించినందున ఆయా వివరాలతో కూడిన రికార్డును పకడ్బందీగా తయారు చేయాలని ఉన్నతాధికారులకు రాష్ట్ర...
తెలంగాణలో లక్ష 89 వేలు దాటిన కరోనా కేసులు, 1116 కి పెరిగిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 89 వేలు దాటింది. సెప్టెంబర్ 28, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,89,283 కి...
చైనాకు చెందిన క్యాట్ క్యూ వైరస్ పై ఐసీఎంఆర్ హెచ్చరిక
కోవిడ్-19 (కరోనా వైరస్) కు కేంద్ర బిందువైన చైనా దేశంలో ఇటీవలే 'క్యాట్ క్యూ' అనే కొత్త వైరస్ కూడా ప్రబలుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన...
ఐదు సంవత్సరాల్లోనే హైదరాబాద్ లో 67 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం
గత ఐదు సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధి కోసం చేసిన కార్యక్రమాలను, ప్రవేశపెట్టిన పథకాలను, కల్పించిన మౌలిక వసతులు సహా అభివృద్ధిపై పూర్తి సమాచారాన్ని ఒక ప్రగతి నివేదిక తయారు చేసి విడుదల...
ఓటమిని ఎదుర్కొని జీవితంలో గెలవడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఓటమిని ఎదుర్కోవడం ఎలా” అనే అంశం గురించి వివరించారు. ఓటమిని పోస్ట్ మార్టం చేస్తే అందులో భయం, టెన్షన్, అనుమానం, దుఃఖం లాంటివే...
నవంబర్ 3 న దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక
తెలంగాణలో మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. దుబ్బాక నియోజకవర్గంలో నవంబర్ 3 న పోలింగ్...
సుశాంత్ సింగ్ శరీరంలో విషం ఆనవాళ్ళు లేవు, ఎయిమ్స్ ఫోర్సెనిక్ కీలక రిపోర్టు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసును సీబీఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దర్యాప్తులో భాగంగా ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ చీఫ్...
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల జల వివాదాలపై అక్టోబర్ 6 న అపెక్స్ కౌన్సిల్ భేటీ?
గోదావరి, కృష్ణా నది జలాల వినియోగానికి సంబంధించి తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకున్న వివాదాలపై అక్టోబర్ 6 అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి...





















































