అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ కు కరోనా పాజిటివ్

0
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అరుణాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి...

20 వేలకు పైగా పోలీసులకు కరోనా పాజిటివ్, 204 మంది మృతి

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఇప్పటికీ 20003 మంది పోలీసులకు కరోనా వైరస్‌ సోకిందని ఆ రాష్ట్ర పోలీస్‌ శాఖ...

టిఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు సుదర్శన్ రావు మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

0
టిఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఎం.సుదర్శన్ రావు గుండెపోటుతో మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఉద్యమ తొలినాళ్లలో...

వానాకాలం సీజన్లో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం

0
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముందుచూపు, దార్శనికతతో చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులు, 24 గంటల కరెంటు, రైతు బంధు వంటి పథకాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి ఏటేటా...

తెలంగాణలో కొత్తగా 2273 కరోనా పాజిటివ్ కేసులు, 12 మరణాలు నమోదు

0
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 2273 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 15, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,62,844 కి చేరినట్టు...

ఏపీలో కొత్తగా 8846 కరోనా పాజిటివ్ కేసులు, 69 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 8846 పాజిటివ్ కేసులు, 69 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 15, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం...

ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత బిల్లుకు లోక్‌సభ ఆమోదం

0
కరోనాపై పోరాడేందుకు నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, ఎంపీల వేతనాల్లో ఏడాదిపాటు 30 శాతం కోతకు సంబంధిన ఆర్డినెన్స్ కు గతంలోనే కేంద్ర కేబినెట్...

యాంకర్ రవితో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్

0
తెలుగు ఫిల్మ్ నగర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లాక్‌డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా...

కరోనాతో ఒకేరోజు 515 మంది మృతి, మరో 20482 పాజిటివ్ కేసులు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల ఆ రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 15, మంగళవారం నాడు కొత్తగా 20,482 కరోనా...

స్వరాజ్‌ మైదాన్‌లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పనులు 13 నెలల్లోగా పూర్తవ్వాలి – సీఎం...

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. విజయవాడ నగరంలోని బీఆర్‌ అంబేద్కర్‌ స్వరాజ్‌ మైదాన్‌లో 125 అడుగుల అంబేద్కర్‌‌...

తెలంగాణలో లక్ష 60 వేలు దాటిన కరోనా కేసులు, 984 కి పెరిగిన మరణాలు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష 60 వేలు దాటింది. సెప్టెంబర్ 14, సోమవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,60,571 కి...

శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం ఘటనపై మండలిలో మాట్లాడిన మంత్రి జగదీష్ రెడ్డి

0
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో అసువులు బాసిన అమరులది ముమ్మాటికి వీరోచిత పోరాటమేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. జాతి సంపద కోసం పోరాడి ప్రాణాలు వదిలిన వారిని...

దేశంలో సెప్టెంబర్ 25 నుంచి మళ్ళీ లాక్‌డౌన్ అమలు రూమర్లపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

0
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించి, అన్‌లాక్ ప్రక్రియ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెప్టెంబర్ 1 నుంచి కేంద్రం జారీ చేసిన అన్‌లాక్‌-4 మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. అయితే దేశంలో కరోనా...

పిల్లల పెంపకంలో ప్రేమకు, గారభానికి గల తేడాలేంటి? : యండమూరి వీరేంద్రనాథ్

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో "మంచిపెంపకానికి 5 మెట్లు" గురించి వివరించారు. పెంపకానికి, గారభానికి ఏంతో తేడా ఉంటుందన్నారు. పిల్లలకు అవసరమైనది, ఆరోగ్యవంతమైనది ఇస్తే ప్రేమ అవుతుందని, అలాగే...

భారత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ప్రకటన

0
భారత్‌-చైనా సరిహద్దుల్లో గతకొన్ని నెలలుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ రోజు లోక్ సభలో ప్రకటన చేశారు. సరిహద్దు...

దేశంలో 80 వేలు దాటిన కరోనా మరణాలు, ఒకే రోజులో 79292 మంది డిశ్చార్జ్

0
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఇటీవల దేశంలో పెద్దసంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 49 లక్షలు దాటింది. సెప్టెంబర్ 15, మంగళవారం ఉదయానికి మొత్తం పాజిటివ్...

ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రప్రభుత్వం

0
దేశంలో అన్ని రకాల ఉల్లిపాయలను ఎగుమతి చేయడం తక్షణమే నిషేధించబడిందని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ సెప్టెంబర్ 14, సోమవారం నాడు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దేశంలో ఉల్లిపాయల ధర పెరుగుతుండడంతో,...

కేంద్ర విద్యుత్ బిల్లు ఉపసంహరణ తీర్మానానికి తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం

0
తెలంగాణ అసెంబ్లీ ఏడో రోజు సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ బిల్లు ఉపసంహరణ తీర్మానానికి ‌స‌భ ఆమోదం తెలిపింది. ముందుగా దేశంలో ప్రజలు, రైతాంగంపై ప్రభావం చూపే విద్యుత్‌ బిల్లును...

బస్సుల ప్రారంభంపై ఏపీ, తెలంగాణ ఆర్టీసీ అధికారుల మధ్య నేడు మరో భేటీ

0
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు నడపడంపై సందిగ్థత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశంపై చర్చించేందుకు మంగళవారం నాడు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీల అధికారులు మధ్య మరోసారి భేటీ...

అమరావతి భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పై ఏసీబీ కేసు నమోదు

0
ఏపీ రాజధాని అమరావతి భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సెప్టెంబర్ 15, మంగళవారం నాడు కేసు నమోదు చేసింది. అమరావతి ప్రాంతంలో చోటుచేసుకున్న భూముల కొనుగోళ్లు, అమ్మకాల్లో...