తెలంగాణలో ఎల్ఆర్ఎస్ సవరణ ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ప్రజల నుండి, పలువురు నాయకుల నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ముందుగా ఇచ్చిన జీవో 131 సవరిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ బుధవారం...
హైదరాబాద్ లో 140 కోట్లతో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, నమూనా విడుదల
హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ గార్డెన్ పక్కన నిర్మించబోయే 125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ నమూనా చిత్ర పటాన్ని మంత్రి కేటిఆర్ సమక్షంలో రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం...
సీఎల్పీ నేత భట్టి ఇంటికెళ్లిన మంత్రి తలసాని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై సవాల్...
హైదరాబాద్ నగరంలో ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ఉదయం బంజారాహిల్స్లో రోడ్ నెంబరు 14లో ఉన్న...
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సెప్టెంబర్ 19 న ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని సెప్టెంబర్ 19న ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల మంత్రి కేటిఆర్ ఈ కేబుల్ బ్రిడ్జిని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు...
ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు 70 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా ద్వారా అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ,...
మరో కేంద్రమంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారినపడ్డారు. తాజాగా మరో కేంద్రమంత్రికి కరోనా సోకింది. కేంద్ర రోడ్డు...
సెప్టెంబర్ 21 నుంచి 40 క్లోన్ స్పెషల్ రైళ్లు నడపనున్న రైల్వే శాఖ
రైలు ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మరో శుభవార్త అందించింది. దేశంలోని కొన్ని ప్రత్యేక రూట్లలో రైళ్లకు గల భారీ డిమాండును పరిగణనలోకి తీసుకుని సెప్టెంబర్ 21 నుంచి 40 క్లోన్ స్పెషల్...
ఏపీలో కొత్తగా 8835 కరోనా పాజిటివ్ కేసులు, 64 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం కొనసాగుతుంది. సెప్టెంబర్ 16, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,92,760 కు చేరుకుంది. గత 24 గంటల్లో...
రికార్డ్ స్థాయిలో ఒకేరోజు 82961 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్
భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. ఇటీవల ప్రతి రోజూ 90 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 50 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే...
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ “చాక్లెట్ పై” ఎలా తయారు చేశారో చూడండి
ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలు అందించడంతో పాటుగా, అభిమానులు, వీక్షకులతో ఎన్నో విషయాలపై సమాచారాన్ని పంచుకుంటున్నారు. ఇక ఈ వీడియోలో తనకు ఎంతో ఇష్టమైన...
కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకున్న టాటా ప్రాజెక్ట్స్
కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దక్కించుకుంది. 861.90 కోట్ల రూపాయలతో బిడ్ దాఖలు చేసి కొత్త పార్లమెంట్ భవన నిర్మాణ కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్ దక్కించుకున్నట్టు అధికారులు...
కరోనా తీవ్రత : ఒకేరోజులో 474 మంది మృతి, మరో 23,365 పాజిటివ్ కేసులు...
దేశంలో ఇటీవల పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం పెరుగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా తీవ్రత మరింత ఎక్కువుగా ఉంది. ఆ రాష్ట్రంలో 11 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు...
అత్యుత్తమ నగరంగా హైదరాబాద్, సర్వేలో నెంబర్ వన్ స్థానం
హైదరాబాద్ నగరం మరో ఘనత దక్కించుకుంది. డెస్టినేషన్ డిస్కవరీ వెబ్సైట్ హాలిడిఫై.కామ్ చేసిన సర్వేలో హైదరాబాద్ అత్యుత్తమ నగరంగా నిలిచింది. భారతదేశంలో నివాసయోగ్యం మరియు ఉపాధి కార్యక్రమాల నిర్వహణ వంటి పలు అంశాలపై...
రేపటి నుంచే ఏపీ ఎంసెట్-2020 పరీక్ష ప్రారంభం, హాజరయ్యే విద్యార్థులకు సూచనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్-2020 పరీక్ష రేపటి నుండి ప్రారంభం కానుంది. ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష సెప్టెంబరు 17, 18, 21, 22, 23 తేదీల్లో, ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను సెప్టెంబర్ 23, 24,...
తెలంగాణలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు ఊరట
రాష్ట్రంలో ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు మరో అవకాశం కల్పిస్తూ, సెప్టెంబర్ 1 న తెలంగాణ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏ సహా రాష్ట్రంలో కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో లే...
సచివాలయ పరీక్షలు: కరోనా పాజిటివ్ వున్నఅభ్యర్ధులకు ఐసోలేషన్ రూములు ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16 వేలకు పైగా పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 20 నుంచి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై...
తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న లక్ష 31 వేలకు పైగా బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 15 నాటికీ కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,31,447 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే 2,260 మంది డిశ్చార్జ్ అయినట్టు...
తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ కన్నుమూత
వైసీపీ నేత, తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అలాగే...
దేశంలో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ తిరిగి ప్రారంభించడానికి డీసీజీఐ అనుమతి
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనికా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న ఓ వాలంటీరుకు అనారోగ్య సమస్యలు తలెత్తిన...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా
తెలంగాణ అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఈ రోజు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7 న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎనిమిది రోజు సమావేశాలు...




















































