ఇంగ్లీష్ మీడియం: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.81,85 లను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ మీడియం అమలుపై...
ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం, కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 3, గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పలు...
పీఎం నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్సైట్ ట్విటర్ ఖాతా హ్యాక్
ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్సైట్, మొబైల్ యాప్ యొక్క ట్విట్టర్ ఖాతా ఈ రోజు తెల్లవారుజామున హ్యాకింగ్కు గురైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ ధృవీకరించింది. భారత ప్రధాని...
ఏపీలో కరోనా: ఒకేరోజులో 10392 పాజిటివ్ కేసులు, 72 మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. సెప్టెంబర్ 2, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,55,531 కు చేరుకుంది. రాష్ట్రంలో గత 24...
కేంద్రం నిషేధం విధించిన పబ్జీ సహా 117 మొబైల్ యాప్స్ ఇవే…
భారత్-చైనా సరిహద్దుల్లో గత కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే టిక్టాక్ సహా మొత్తం 59 చైనా ఆధారిత యాప్లపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించిన సంగతి...
సిరిసిల్లను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం – మంత్రి కేటిఆర్
కరోనా పరిస్ధితుల నేపథ్యంలో ప్రజారోగ్య సేవలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల మంత్రి కేటిఆర్ సిరిసిల్ల జిల్లా యంత్రాంగానికి సూచించారు. దీంతో పాటుగా సిరిసిల్ల పట్టణాన్ని ఆదర్శ...
ఒకేరోజు 17433 కరోనా పాజిటివ్ కేసులు, 292 మరణాలు నమోదు
దేశంలో పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎక్కువుగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 8...
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, మిషన్ కర్మయోగి కి ఆమోదం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాకు...
అన్లాక్-4 : తెలంగాణలో స్కూల్స్, సినిమా థియేటర్స్ పై నిషేధం కొనసాగింపు
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే అన్లాక్-4 మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్లాక్-4 మార్గదర్శకాలను అమలు చేయాలని...
ఈ ఏడాది చివరికి సుమారు 75 వేల ఇళ్లు పంపీణీకి సిద్దం – మంత్రి...
జీహెచ్ఎంసీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపైన మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ ఈ రోజు సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్ లో...
మందు బాబులకు శుభవార్త: ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం బాటిల్స్ తెచ్చుకోవచ్చు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకుని రానివ్వకపోవడంపై దాఖలైన రిట్ పిటిషన్పై బుధవారం నాడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీకి మద్యం తీసుకువచ్చే అంశంపై కోర్టు...
తెలంగాణలో లక్ష 30 వేలు దాటిన కరోనా కేసులు, 846 కి పెరిగిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 1, మంగళవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,30,589 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం...
కరోనాతో మరణించిన వైద్యులకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా
బీఆర్కే భవనంలో వివిధ డాక్టర్స్ సంఘాలతో సెప్టెంబర్ 1, మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఇటీవల డాక్టర్స్ సంఘాలు చేసిన పలు విజ్ఞప్తులపై సీఎం...
“నరసింహుడు” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...
ప్రైవేట్ స్కూళ్ళు ట్యూషన్ ఫీజు వసూలులో ప్రభుత్వ ఉత్తర్వులను పాటించాలి
కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ.ఆర్.టీ నంబర్.46 ప్రకారం మాత్రమే ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు ప్రతి నెల ట్యూషన్ ఫీజును వసూలు చేయాలని తెలంగాణ రాష్ట్ర...
దేశంలో 66 వేలు దాటిన మరణాలు, ఒకే రోజు 62,026 మంది డిశ్చార్జ్
భారత్ లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతుంది. గత 24 గంటల్లో 78357 పాజిటివ్ కేసులు నమోదవగా, 1045 మంది మరణించారు. దీంతో సెప్టెంబర్ 2, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల...
ఏపీకి ఈ-పాస్ లేకుండానే వెళ్లొచ్చు, అన్లాక్-4 మార్గదర్శకాలు అమలు
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే అన్లాక్-4 మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అంతరాష్ట్ర ప్రయాణాలు, వస్తు రవాణాపై ఎలాంటి నిబంధనలను ఉండకూడదని పేర్కొన్నారు....
త్వరలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం – మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల మంత్రి కేటిఆర్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధిలో మౌలిక సదుపాయాల కల్పన...
వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,...
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఆన్లైన్ తరగతులుకు భారీ స్పందన
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఆన్లైన్ విద్యకు భారీ స్పందన లభించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఆన్లైన్ విద్యను టి.సాట్ నెట్వర్క్ ఛానళ్ల ద్వార ప్రారంభించిన తెలంగాణ విద్యాశాఖ మంచి ఫలితాలను రాబట్టింది. రాష్ట్ర...






















































