బాణాసంచా కర్మాగారంలో పేలుడు, 7 గురు మృతి, ముగ్గురికి గాయాలు
తమిళనాడులోని కడలూరు జిల్లాలోని కాట్టుమన్నూర్ కోయిల్ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఆప్రాంతంలోని ఓ బాణాసంచా కర్మాగారంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు కడలూరు...
సెప్టెంబర్ 7 న టిఆర్ఎస్ఎల్పీ సమావేశం
సెప్టెంబర్ 7, సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం కానుంది. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టిఆర్ఎస్ పార్టీ...
తెలంగాణలో మరో 2478 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 2478 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 3, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,35,884 కి చేరినట్టు...
రైతులకు ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 3, గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు కాదు, అన్ని అంశాలపై కూలంకశంగా చర్చిస్తాం – సీఎం...
రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో కూలంకశంగా చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఎన్ని రోజులైనా సరే, అన్ని రాజకీయ పక్షాలు ప్రతిపాదించిన అంశాలపై...
దేశంలో 38 లక్షలు దాటిన కరోనా కేసులు, 67 వేలకు పైగా మరణాలు
భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. దేశంలో ఇప్పటికి 38 లక్షలకు పైగా కరోనా కేసులు, 67 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో...
ఏపీలో వరుసగా ఎనిమిదో రోజూ 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. వరుసగా ఎనిమిదో రోజు కూడా 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10,199 కరోనా పాజిటివ్ కేసులు, 75 మరణాలు నమోదయ్యాయి....
ఆర్టీఏలో కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ సహా 6 ఆన్లైన్ సేవలు
రవాణా శాఖలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనదారులకు అన్ని రకాల సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో...
కరోనా తీవ్రత: ఒకేరోజు 18,105 కరోనా కేసులు, 391 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా ఆ రాష్ట్రంలో ఒకేరోజు వ్యవధిలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 3, గురువారం నాడు...
“క్యాబేజి మసాలా వడలు” తయారుచేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాద వ్యవహారంలో సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం
విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి రమేష్ ఆసుపత్రి పై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ప్రమాదానికి...
మెట్రో రైళ్లలో ప్రయాణం: కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల వివరాలు ఇవే
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే అన్లాక్-4 మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సెప్టెంబర్ 7 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో రైలు సేవలు తిరిగి ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో...
సీఎం కేసీఆర్కు బాలాపూర్ లడ్డూను అందజేసిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు
కరోనా పరిస్థితుల నేపథ్యంలో బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఈ సంవత్సరం లడ్డూ వేలంపాటను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ సంవత్సరం లడ్డూను తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు...
తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న లక్ష కు పైగా బాధితులు
తెలంగాణలో సెప్టెంబర్ 2 నాటికీ కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,00,013 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే 2611 మంది డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు....
ఏపీలో మద్యం ధరలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రంలో మద్యం ధరలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 3, గురువారం నాడు నిర్వహించిన కేబినెట్ భేటీ అనంతరం మద్యం ధరలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు...
తెలంగాణలో 15 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
తెలంగాణలో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2817 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 2, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,33,406 కి చేరినట్టు...
అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల కోసం శాఖలన్ని సమాచారాన్ని తయారు చేయాలి
ఈ నెలలో జరిగే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలకు సంబంధించి అన్ని శాఖలు తమ శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తయారు చేయాలని ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...
కరోనాతో ప్రముఖ బాలీవుడ్ నటుడి సోదరుడు మృతి
దేశంలో రోజురోజుకి కరోనా ప్రభావం మరింతగా పెరుగుతుంది. ఈ వైరస్ వలన ప్రతి రోజు పెద్దసంఖ్యలో మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్కుమార్ సోదరుడు ఇషాన్ఖాన్ కూడా కరోనాతో కన్నుమూశారు....
వచ్చే 6 నెలల్లో హుజురాబాద్, జమ్మికుంట రూపురేఖలు మారుస్తాం – మంత్రి ఈటల
వచ్చే 6 నెలల్లో హుజురాబాద్, జమ్మికుంట పట్టణాల రూపురేఖలు మారుస్తామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సెప్టెంబర్ 2, బుధవారం నాడు మాసాబ్ టాంక్ లోని సిడీఎంఏ...
ఇంగ్లీష్ మీడియం: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.81,85 లను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్ మీడియం అమలుపై...




















































