పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ
ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2 వ తేదీ. ఈ సందర్భంగా ఆయనకు పెద్దఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా ద్వారా పలువురు...
జన సైనికుల మరణం మాటలకు అందని విషాదం: పవన్ కళ్యాణ్
చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాటు సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. శాంతిపురం ఏడో మైలులో పవన్ జన్మదినం సందర్భంగా అభిమానులు ఫ్లెక్సీలు కడుతుండగా, విద్యుదాఘాతంతో...
తెలంగాణలో ఒకేరోజులో 2892 కేసులు, 10 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2892 కరోనా పాజిటివ్ కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2892 కేసులతో కలిపి సెప్టెంబర్ 1, మంగళవారం రాత్రి...
దేశంలో 4.3 కోట్లు దాటిన కరోనా పరీక్షలు, గత 24 గంటల్లోనే 10 లక్షలకు...
దేశంలో గత 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో 10,16,920 కరోనా పరీక్షలను నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఆగస్టు 31 నాటికీ మొత్తం 4,33,24,834 మంది...
ఏపీలో కొత్తగా 10368 కరోనా పాజిటివ్ కేసులు, 94 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. వరుసగా ఏడో రోజు కూడా 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10368 పాజిటివ్ కేసులు, 94 మరణాలు నమోదు అయ్యాయి....
సేవతోనే జీవితానికి అసలైన పరమార్థం – మంత్రి ఎర్రబెల్లి
సేవతోనే జీవితానికి అసలైన పరమార్థం లభిస్తుందని, ప్రజలను కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళే అసలైన నాయకులని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటివ సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలను...
జేఎన్టీయూ హైదరాబాద్ : బీటెక్, బీ ఫార్మసీ, ఎంబీఏ పరీక్షల షెడ్యూల్ విడుదల
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు జవహార్లాల్ నెహ్రు టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) పరీక్షలు నిర్వహించనుంది. ఈ మేరకు బీటెక్, బీ ఫార్మసీ, ఎంబీఏ...
హీరోయిన్ రకుల్ ప్రీత్ తో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్
తెలుగు ఫిల్మ్ నగర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా లాక్డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా...
అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు మరో అవకాశం
రాష్ట్రంలో అనధికార ప్లాట్లు మరియు భవనాల నమోదును నిషేధిస్తూ ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం మరో అవకాశం...
ఏపీలో మరో మంత్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనావైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో తాజాగా మరో మంత్రి కూడా కరోనా వైరస్ బారినపడ్డారు. ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది....
మాజీ మంత్రి మాతంగి నర్సయ్య కన్నుమూత
ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మాతంగి నర్సయ్య కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో, హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స...
తెలంగాణలో లక్ష 27 వేలు దాటిన కరోనా కేసులు, 836 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య లక్ష 27 వేలు దాటింది. రాష్ట్రంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 2734 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 31, సోమవారం రాత్రి...
కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా బతుకమ్మ చీరల పంపీణీ – మంత్రి కేటిఆర్
ఆగస్టు 31, సోమవారం నాడు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని హ్యాండీక్రాఫ్ట్ కార్యాలయంలో రాష్ట్రంలోని చేనేత మరియు పవర్లూమ్ నేతన్నల సంక్షేమానికి తీసుకోవాల్సిన కార్యక్రమాలపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి...
ఏపీలో ఉచిత విద్యుత్ పథకంలో మార్పులు, సబ్సిడీ నగదు రైతుల ఖాతాల్లోకే…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం నిమిత్తం రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా పథకం అమలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉచిత విద్యుత్ పథకంలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ...
పిల్లలలో మానసిక చురుకుదనం ఎలా పెంచాలి? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో పిల్లలలో మానసిక చురుకుదనం ఎలా పెంచాలో వివరించారు. మంచిపెంపకానికి, గ్రేట్ పెంపకానికి చాలా తేడా ఉంటుందని చెప్పారు. వినయవిధేయతలు, సంస్కారం ఇవన్నీ నేర్పితే...
దేశంలో 65 వేలు దాటిన కరోనా మరణాలు, ఒకే రోజు 65,081 మంది డిశ్చార్జ్
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 69921 పాజిటివ్ కేసులు నమోదవగా, 819 మంది మరణించారు....
ముగిసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన పార్థివ దేహంపై జాతీయ పతాకం ఉంచారు. ఆయనకు...
ఏపీ శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ కు కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, పలు పార్టీల కీలక నాయకులు సైతం కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
కరోనా వ్యాప్తి: 4 రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపనున్న ఆరోగ్యశాఖ
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో నాలుగు రాష్ట్రాలకు ఉన్నత స్థాయి కేంద్ర బృందాలను పంపాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో అకస్మాత్తుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నట్టు...
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రారంభం, ట్యాంక్బండ్ వద్ద కోలాహలం
హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. గణేష్ నిమజ్జనాలతో ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలలో కోలాహలం నెలకుంది. భక్తులు గణేశుడిని కీర్తించే నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగుతుంది. కరోనా నేపథ్యంలో గతంలో లాగా...





















































