ఆ రాష్ట్రంలో 4 లక్షలు దాటిన కరోనా కేసులు, 7 వేల చేరువలో మరణాలు
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షలు దాటగా, కరోనా మరణాలు 7 వేలకు చేరువలో ఉన్నాయి. ఆగస్టు 27,...
ఒకేరోజు 14,718 కరోనా కేసులు, 355 మరణాలు నమోదు
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనావైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 27, గురువారం నాడు...
ప్రభుత్వ సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డి నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సలహాదారు నియామకంపై ఆగస్టు 27, గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన అంబటి కృష్ణారెడ్డి ని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమిస్తూ...
దేశంలోని 135 కోట్ల మందికి అన్నం పెట్టేది వ్యవసాయదారులే – సీఎం కేసీఆర్
భారతీయ జీవికలో, దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యవసాయ రంగాన్ని లాభదాయకమైనది కాదనే వ్యతిరేక ధోరణితో చూసే దృక్పథంలో మార్పు రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో...
రాజధాని తరలింపు అంశంపై సెప్టెంబరు 21 వరకు స్టేటస్ కో పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్డీఏ రద్దు చట్టంపై దాఖలైన పిటిషన్లపై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజధాని తరలింపు విషయంలో గతంలో ఇచ్చిన స్టేటస్...
తెలంగాణలో లక్ష 14 వేలు దాటిన కరోనా కేసులు, 788 కి పెరిగిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 26, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,14,483 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ లో పేర్కొంది. బుధవారం...
దేశంలో 60 వేలు దాటిన కరోనా మరణాలు
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లోనే రికార్డ్ స్థాయిలో మరో 75,600 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 1023 మంది కరోనా బాధితులు మృతి...
గాంధీ ఆసుపత్రి నుంచి కరోనా సోకిన నలుగురు ఖైదీలు పరారీ
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి నుంచి కరోనా కు చికిత్స పొందుతున్న నలుగురు ఖైదీలు పరారయ్యారు. చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఈ నలుగురు ఖైదీలకు కరోనా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ గా...
తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లి
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, నటి అనుష్క శర్మ దంపతులు వారి అభిమానులకు గురువారం నాడు శుభవార్త అందించారు. తాను త్వరలోనే తండ్రిని కాబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా విరాట్ కోహ్లీ వెల్లడించాడు. జనవరి...
టిక్టాక్ సీఈవో కెవిన్ రాజీనామా
ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) కెవిన్ మేయర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి రాసిన లేఖలో "నేను సంస్థను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నానని...
రాజధాని రైతులకు వార్షిక కౌలు తక్షణమే చెల్లించాలి – పవన్ కళ్యాణ్
కౌలు అడిగిన రాజధాని అమరావతి ప్రాంత రైతులను అరెస్ట్ చేయడం గర్హనీయమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. రాజధాని రైతులకు వార్షిక కౌలు తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ...
ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సమావేశం, అసెంబ్లీలో వ్యూహంపై చర్చ
సెప్టెంబర్ 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, చర్చించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పలువురు ఎమ్మెల్యేలతో ఆగస్టు 26, బుధవారం నాడు ప్రగతి భవన్ లో చర్చించారు. ప్రభుత్వ...
ఫేస్బుక్ న్యూస్, త్వరలో ఇండియాలో ప్రారంభం !
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ఫేస్బుక్ త్వరలో మరో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టనుంది. "ఫేస్బుక్ న్యూస్" పేరుతో పలుదేశాల్లో ప్రత్యేక వార్తా విభాగాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే జూన్ నెల...
తెలంగాణలో మరో 2795 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 2795 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 26, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,14,483 కి చేరినట్టు...
డిసెంబర్ నాటికీ జీహెచ్ఎంసీ పరిధిలో 85 వేల ఇళ్ళు అందజేత – మంత్రి కేటిఆర్
తెలంగాణలో జీహెచ్ఎంసీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాల పై ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు....
ఏపీలో 3500 దాటిన కరోనా మరణాలు, 24 గంటల్లో 81 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 10830 పాజిటివ్ కేసులు, 81 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 26, బుధవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదైన ఐదు రాష్ట్రాలివే…
దేశంలో కరోనావైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఆగస్టు 26, బుధవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల 32,34,474 కు, మరణాల సంఖ్య 59,449 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ...
పీవీ శత జయంతి ఉత్సవాలపై ఆగస్టు 28 న సీఎం కేసీఆర్ సమీక్ష
బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు దేశానికి విభిన్న రంగాల్లో అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా శత జయంతి ఉత్సవాలు ఏడాది పొడవునా నిర్వహించాలని...
శారీ కలెక్షన్స్ గురించి వివరించిన యాంకర్ శ్యామల
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో...
ఒకేరోజు 14888 కరోనా పాజిటివ్ కేసులు, 295 మరణాలు నమోదు
దేశంలో పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎక్కువుగా ఉంది. మహారాష్ట్రలో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 7...





















































