పరీక్షల నిర్వహణపై సుప్రీం కోర్టు కీలక తీర్పు, పరీక్షలు లేకుండా ప్రమోట్ చేసే అవకాశం...
దేశంలో అన్ని రాష్ట్రాల యూనివర్సిటీలు, కాలేజీ విద్యార్థుల ఫైనల్ ఇయర్/సెమిస్టరు పరీక్షల నిర్వహణకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాల్సిందేనని, పరీక్షలు...
కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయి, తెలంగాణలోనే మరణాల శాతం తక్కువ
ప్రపంచంలో కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయి. కానీ అప్పుడు ప్రజలు ఇంతలా భయపడలేదు, ప్రచారం జరగలేదని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా విషయంలో ఇప్పుడు ఎక్కువ...
ఒకేరోజులో కరోనాతో 331 మంది మృతి, మరో 14,361 పాజిటివ్ కేసులు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 28, శుక్రవారం నాడు ఒక్కరోజే కొత్తగా 14,361 కరోనా పాజిటివ్ కేసులు, 331 మరణాలు...
టీటీడీ పాలక మండలి భేటీలో కీలక నిర్ణయాలు
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన ఆగస్టు 28, శుక్రవారం నాడు తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ పాలక మండలి సమావేశంలో పలు కీలక...
కరోనాతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత
తమిళనాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, కన్యాకుమారి ఎంపీ హెచ్.వసంత్కుమార్ ఆగస్టు 28, శుక్రవారం నాడు కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. హెచ్.వసంత్కుమార్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆగస్టు...
ప్రజారోగ్యాన్ని కాపాడడంలో బస్తీ దవాఖానాలు విజయవంతం – మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బస్తీ దవాఖానాలు విజయవంతంగా కొనసాగుతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు అన్నారు. బస్తీ దవాఖానాలకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ వాకాటి కరుణ,...
తెలంగాణలో లక్ష 17 వేలు దాటిన కరోనా కేసులు, 799 కి పెరిగిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్ష 17 వేలు దాటింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. కొత్తగా 2932 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 27, గురువారం రాత్రి...
వేదాలు అంటే ఏంటి? వేదాల్లో ఏముంది?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడికి, సిబ్బందికి కరోనా పాజిటివ్?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13 వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈ లో జరగనున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో పాల్గొనే జట్లు ఇప్పటికే యూఏఈ...
తెలంగాణలో 12 లక్షలు దాటిన కరోనా పరీక్షలు
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 2932 కరోనా పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2932 కేసులతో కలిపి ఆగస్టు 27, గురువారం రాత్రి...
వైస్సార్సీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు
విశాఖపట్నం జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు ఆగస్టు 28, శుక్రవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ...
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు
మాజీ మంత్రి, టెక్కలి టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కు ఏపీ హైకోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేసింది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపి, పలు షరతులతో...
కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్-వేదాద్రి ఎత్తిపోతల పథకానికి సీఎం జగన్ శంకుస్థాపన
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో కృష్ణానదిపై నిర్మించనున్న వైఎస్ఆర్-వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ఈ రోజు శంకుస్థాపన చేసి, పైలాన్ను ఆవిష్కరించారు....
దేశంలో రికార్డ్ స్థాయిలో 77,266 కరోనా కేసులు,1057 మరణాలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 60975 పాజిటివ్ కేసులు నమోదవగా,...
బిగ్బాస్ సీజన్ 4 తెలుగు : సెప్టెంబరు 6 న ప్రారంభం
తెలుగు టీవీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తున్నా బిగ్బాస్ రియాలిటీ షో నాలుగో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. బిగ్బాస్ సీజన్ 4 తెలుగు సెప్టెంబర్ 6, ఆదివారం నాడు ప్రారంభమవుతుందని నిర్వాహకులు...
ఏపీలో వరుసగా రెండో రోజూ 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం కొనసాగుతుంది. వరుసగా రెండో రోజు కూడా 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 10,621 కరోనా పాజిటివ్ కేసులు, 92 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా...
రైతుబంధు పథకం, రైతు సమన్వయ సమితిల ఏర్పాటుపై కేంద్రం అభినందనలు
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు పథకాన్ని, రైతు సమన్వయ సమితిల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అభినందించింది. తెలంగాణ రాష్ట్రంలో రైతుబంధు సహా వ్యవసాయాభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని కేంద్ర వ్యవసాయ...
అమరావతి ప్రాంత రైతులు: వార్షిక కౌలు రూ.158 కోట్లు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
అమరావతి నిర్మాణానికి భూసేకరణలో భాగంగా భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపుకు సంబంధించి ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులకు వార్షిక కౌలు మరియు రెండు నెలల పెన్షన్ను...
ఏపీలో ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు
రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా ఎక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కరోనా పరీక్షల నిర్వహణకు కొన్ని ప్రైవేట్...






















































