ఏపీలో 3 లక్షల 45 వేలు దాటిన కరోనా కేసులు, 3189 కి పెరిగిన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 45 వేలు దాటింది. కొత్తగా 10276 కేసులు నమోదవడంతో ఆగస్టు 22, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...
కరోనా నుంచి కోలుకుని ఒకే రోజులో 63,631 మంది డిశ్చార్జ్, రికవరీ రేటు 74.69...
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఆగస్టు 22, శుక్రవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 29,75,701 కు పెరిగింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 69,878 కరోనా పాజిటివ్...
తెలంగాణలో లక్ష దాటిన కరోనా కేసులు, 744 కి పెరిగిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. కొత్తగా 2474 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 21, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,01,865 కి...
తెలంగాణలో ఎంసెట్, ఐసెట్ సహా ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ వలన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రవేశ పరీక్షల నూతన షెడ్యూల్ ను...
ఖైరతాబాద్ లో ధన్వంతరి నారాయణ మహాగణపతి గా దర్శనం
తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి పండుగ పూజలు, ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. వినాయక చవితి పండగ సందర్భంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ప్రతిష్టించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి...
కస్టమర్ కేర్ కామెడీ – చంద్రగిరి సుబ్బు
“చంద్రగిరి సుబ్బు” యూట్యూబ్ ఛానెల్లో పలు వెబ్ సిరీస్ లు, లేటెస్ట్ కామెడీ, ఫన్నీ వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా కస్టమర్ కేర్ కామెడీ పార్ట్ -1 వీడియోని వీక్షించి ఆనందించండి.
“కస్టమర్ కేర్...
కేంద్ర ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ నియామకం
కేంద్ర ఎన్నికల కమిషనర్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ కుమార్ ను నియమిస్తూ ఆగస్టు 21, శుక్రవారం నాడు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల కమిషనర్గా ఉన్న...
మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ
ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు 65 వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా ద్వారా పలు పరిశ్రమల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు,...
పురపాలికల్లో ప్రతి వార్డుకు ఒక ఆఫీసర్ నియామకం, దేశంలోనే మెదటిసారి
పట్టణాల్లో ప్రజలకు పౌర సేవలను మరింతగా వేగంగా ప్రజల వద్దకు తీసుకుపోయేందుకు ప్రస్తుతం ఖాళీగా ఉన్న మున్సిపల్ పోస్టులతో పాటు, కేబినెట్ ఆమోదించిన నూతన పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు: ఒకేరోజు 2,474 కరోనా కేసులు, 7 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 2474 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 21, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,01,865 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
శ్రీశైలం ప్రమాద ఘటనపై సీఐడీ విచారణ, సీఎం కేసీఆర్ ఆదేశాలు
శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై సీఐడీ విచారణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు బయటకు...
కరోనా వ్యాప్తి : పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదైన పది రాష్ట్రాలివే
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. ఆగస్టు 21, శుక్రవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 29,05,823 కు, మరణాల సంఖ్య 54849 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ...
పంజాబ్ రాష్ట్రంలో వీకెండ్ లాక్డౌన్ పొడిగింపు, రాత్రి 7 నుంచి ఉదయం 5 వరకు...
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 167 నగరాలు మరియు పట్టణాల్లో వీకెండ్ లాక్డౌన్ను మళ్లీ పొడిగించింది. అలాగే రాత్రి 7...
ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు, ఒకే రోజు 91 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9544 కరోనా పాజిటివ్ కేసులు, 91 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 9544 కేసులతో కలిపి ఆగస్టు 21, శుక్రవారం ఉదయం 10...
24 గంటల్లో 14,161 పాజిటివ్ కేసులు, 339 కరోనా మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో రోజురోజుకి కరోనావైరస్ తీవ్రత పెరుగుతుంది. గత కొన్నిరోజులుగా ఒకేరోజు వ్యవధిలో భారీగా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 21, శుక్రవారం నాడు ఒక్కరోజే...
నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2020 – రోహిత్ శర్మ సహా ఐదుగురికి రాజీవ్ ఖేల్రత్న
2020 సంవత్సరానికి గానూ భారత దేశ అత్యున్నత క్రీడా పురస్కారాలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ రోజు ప్రకటించింది. రాజీవ్ గాంధీ ఖేల్రత్న, ద్రోణాచార్య, అర్జున, ధ్యాన్ చంద్ అవార్డులు సహా...
ఆత్మ నిర్బర్ భారత్ అంటే మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి
జనసేన-బీజేపీ సంయుక్తంగా ఆత్మ నిర్భర్ భారత్ నినాదాన్ని వినాయక చవితి పండుగ నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల...
ఏపీలో ఒకేరోజు 3 జిల్లాల్లో 1000 కి పైగా కరోనా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9544 కరోనా పాజిటివ్ కేసులు, 91 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 3 జిల్లాల్లో 1000 కి పైగా పాజిటివ్...
శ్రీశైలం ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటన
శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాద ఘటనలో 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మరణించిన కుటుంబాలకు...
తెలంగాణలో 99 వేలు దాటిన కరోనా కేసులు, 737 కి పెరిగిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 20, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 99,391 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ లో పేర్కొంది. గురువారం...





















































