దసరా నాటికి 21 ప్రాంతాల్లో 4,358 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేత

0
పేదల సొంత ఇంటి కల నేరవేరనున్నదని, హైదరాబాద్ జిల్లా పరిధిలోని 21 ప్రాంతాలలో 4,358 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను దసరా నాటికి ప్రారంభించి లబ్దిదారులకు కానుకగా ఇవ్వనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య,...

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం: 9 మంది సిబ్బంది మృతి

0
శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విద్యుత్తు కేంద్రంలోనే చిక్కుకుపోయిన 9 మంది సిబ్బంది...

రికార్డ్ స్థాయిలో ఒకేరోజు 62,282 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్

0
భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా 60 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 29 లక్షలు దాటింది. గత 24 గంటల్లోనే...

తెలంగాణలో ఇప్పటికీ 8,48,078 కరోనా పరీక్షలు నిర్వహణ, లక్షకు చేరువలో కేసులు

0
తెలంగాణలో రాష్ట్రంలో మరో 1967 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆగస్టు 20, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 99,391 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...

13000 కు పైగా పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి 13180 మంది పోలీసులకు కరోనా వైరస్‌ సోకిందని ఆ రాష్ట్ర పోలీస్‌ శాఖ...

శ్రీశైలం పర్యటన రద్దు చేసుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి‌ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 21, శుక్రవారం నాడు శ్రీశైలంలో పర్యటించాల్సి ఉంది. కానీ శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జల విద్యుత్...

శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం, మంటల్లో చిక్కుకున్న 9 మంది...

0
శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జల విద్యుత్ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో సిబ్బంది...

తెలంగాణ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ‘దోస్త్ 2020-21’ షెడ్యూల్ విడుదల

0
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు కోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు 2020-21 సంవత్సరానికి గానూ దోస్త్ నోటిఫికేషన్‌ను తెలంగాణ...

కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కు కరోనా పాజిటివ్

0
దేశంలో కరోనా ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ఈ రోజు ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 28,36,925 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కరోనా...

వినాయకచవితి పండుగను ఇళ్లలోనే జరుపుకోండి, మంత్రి వెల్లంపల్లి విజ్ఞప్తి

0
ఆంధ్రప్రదేశ్ లో వినాయకచవితి పండుగ ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో ఈ సంవత్సరం వినాయకచవితి పండుగను ప్రజలు వారి ఇళ్లలోనే జరుపుకోవాలని రాష్ట్ర...

ఏపీలో 3001 కు పెరిగిన కరోనా మరణాలు, 3 లక్షల 25 వేలు దాటిన...

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్రంలో గురువారం నాడు కొత్తగా 9393 పాజిటివ్ కేసులు, 95 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,25,396 కు...

2011 ప్రపంచకప్‌ సాధించిన ఘనత తరాల పాటు ప్రజల మదిలో ఉంటుంది

0
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌ పై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ లేఖ...

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలన

0
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 7 నుంచి శాసనసభ, శాసన మండలి సమావేశాలను నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శాసనసభ, శాసనమండలి సమావేశ మందిరాలను శాసనమండలి చైర్మన్ గుత్తా...

బరువు తగ్గేందుకు ఉదయాన్నే తాగాల్సిన డ్రింక్ ఏంటి?

0
హెల్త్ కోచ్, ఆయుర్వేద ప్రాక్టీషనర్, మరియు పబ్లిక్ స్పీకర్ అయిన అనుక్రితి గోవింద్ శర్మ మెడిటేషన్, యోగా, ఫిట్ నెస్,హెల్తీ పుడ్, ఆయుర్వేదంతో పాటుగా పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ...

ఒకేరోజు 14,492 పాజిటివ్ కేసులు, 326 కరోనా మరణాలు నమోదు

0
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా ఒకేరోజు వ్యవధిలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 20, గురువారం నాడు ఒక్కరోజే...

స్వచ్ఛ సర్వేక్షణ్-2020 అవార్డులు: విజయవాడ 4 వ స్థానం, విశాఖపట్నం 9 వ స్థానం

0
కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 20, గురువారం నాడు స్వచ్ఛ సర్వేక్షణ్-2020 అవార్డులను ప్రకటించింది. దేశంలో మొత్తం 4,242 నగరాలలో 1.87 కోట్ల పౌరుల స్పందనతో 28 రోజుల పాటు ఈ సర్వే నిర్వహించినట్టు...

రామమందిరం నిర్మాణం ప్రారంభం

0
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5 న వైభవంగా భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా రామమందిరం నిర్మాణ పనులు ప్రారంభమయినట్టు శ్రీరామ జన్మభూమి...

కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ తో రేవంత్ రెడ్డి భేటీ

0
ఆగస్టు 20, గురువారం నాడు జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశంతో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జీవో 69 ద్వారా...

తెలంగాణలో 97 వేలు దాటిన కరోనా కేసులు, 729 కి పెరిగిన మరణాలు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1724 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 19, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 97,424 కి చేరినట్టు...

కరోనా నుంచి కోలుకుని ఒకే రోజులో 58,794 మంది డిశ్చార్జ్

0
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఆగస్టు 20, గురువారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 28,36,925 కు పెరిగింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 69,652 కరోనా పాజిటివ్...