ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు షెడ్యూల్ విడుదల

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ వలన పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ‌ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నిర్వహించే ప్రవేశ పరీక్షల...

హైద‌రాబాద్ న‌గ‌రాన్ని హెరిటేజ్ సిటీగా యునెస్కో గుర్తించేలా కృషి చేస్తాం – మంత్రి కేటిఆర్

0
హైద‌రాబాద్ న‌గ‌రాన్ని యునెస్కో హెరిటేజ్ సిటీగా గుర్తించుట‌కు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు రాష్ట్ర పుర‌పాల‌క, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు తెలిపారు. ఆగస్టు 14, శుక్ర‌వారం సాయంత్రం పున‌ర్‌వైభ‌వం క‌ల్పించిన మోజంజాహి...

“మ్యాంగో కోకోనట్ ఓట్స్” రెసిపీ చేసుకోవడం ఎలాగో చెప్పిన యాంకర్ అనసూయ

0
నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్, అభిమానులతో చిట్ చాట్, క్రియేటివ్ వీడియోలను అందించడంతో పాటుగా పలు విషయాలపై తన అభిప్రాయాల వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ...

కోటి 10 లక్షలు లంచం: ఏసీబీ అధికారులకు పట్టుబడిన తహసీల్దార్

0
ఏసీబీ అధికారులు హైదరాబాద్ లో మరో అవినీతి అధికారిని పట్టుకున్నారు. మేడ్చల్‌ జిల్లా కీసర మండలం తహసీల్దార్‌ నాగరాజు భూవ్యవహారంలో ఆగస్టు 14, శుక్రవారం రాత్రి, ఓ వ్యక్తి నుండి ఒక కోటి...

దేశంలో 25 లక్షలు దాటిన కరోనా కేసులు: కొత్తగా 65,002 మందికి పాజిటివ్‌, 996...

0
భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా 60 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 25 లక్షలు దాటింది. ఆగస్టు 15, శనివారం...

ప్రగతి భవన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

0
తెలంగాణలో రాష్ట్రంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముందుగా సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకొని, అమరవీరుల స్తూపం వద్ద నివాళర్పించారు. అనంతరం...

జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయజెండాను ఆవిష్కరించిన పవన్‌ కళ్యాణ్

0
దేశంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జాతీయ...

జాతీయ జెండా ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

0
ఆంధ్రప్రదేశ్‌లో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం సుందరంగా ముస్తాబు చేసిన విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

తెలంగాణలో మరో 1863 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1863 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 14, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 90,259 కి...

ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ

0
74 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందుగా రాజ్ ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి నివాళి అర్పించి, ఎర్రకోట...

కోజికోడ్ విమాన ప్రమాద సహాయక చర్యల్లో పాల్గొన్న 22 మందికి కరోనా

0
కేరళలోని కోజికోడ్‌లో ఆగస్టు 7న ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. వందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా 184 మందితో దుబాయ్‌ నుంచి కోజికోడ్‌కు చేరుకున్న ఎయిరిండియాకు చెందిన విమానం ల్యాండింగ్‌...

విద్యార్థులకు శుభవార్త, యూఎస్ వీసా ప్రక్రియ ప్రారంభం

0
కరోనా నేపథ్యంలో గత కొన్ని నెలలుగా దేశంలోని యూఎస్‌ కాన్సులేట్లలో వీసా పక్రియ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీసా కోసం ఎదురుచూస్తున్నా విద్యార్థులకు ఉపశమనం లభించింది. ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌,...

కాకరకాయ ఉల్లి కూర వండుకోవడం ఎలా?

0
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...

పెరుగుతున్న కరోనా మరణాలు, 24 గంటల్లో 117 మంది మృతి

0
తమిళనాడు రాష్ట్రంలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 14, శుక్రవారం నాడు ఒక్కరోజే 117 కరోనా మరణాలు, 5890 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఆ రాష్ట్రంలో మొత్తం...

ఏపీలో 2475 కి చేరిన కరోనా మరణాలు, ఒకే రోజు 97 మంది మృతి

0
ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 8943 కరోనా పాజిటివ్ కేసులు, 97 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 8943 కేసులతో కలిపి ఆగస్టు 14, శుక్రవారం ఉదయం 10...

కరోనా యోధులకు జాతి రుణపడి ఉంది, 2020 లో కఠినమైన పాఠాలు నేర్చుకున్నాం: రాష్ట్రపతి

0
74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ, విదేశాల్లో నివసించే భారతీయ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర పోరాటపు స్ఫూర్తే ఆధునిక...

50 శాతం బెడ్స్ ప్రభుత్వ ఆధీనంలోకి ఇచ్చేందుకు ప్రైవేట్ ఆసుపత్రులు అంగీకారం

0
ప్రైవేట్ కార్పోరేట్ ఆసుపత్రుల యాజమాన్యాల ప్రతినిధులతో ఆగస్టు 13, గురువారం నాడు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ భేటీ అయ్యారు. కరోనాకు వైద్యం అందించేందుకు ప్రభుత్వంతో కలిసి రావాలని కోరే నేపథ్యంలో...

ఆగస్టు 17 నుంచి ఇంట‌ర్మీడియ‌ట్ ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు ప్రారంభం

0
కరోనా వ్యాప్తి నేపథ్యంలో కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యేంత వరకు విద్యార్థులకు ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థులకు ఆగస్టు 17 నుంచి...

దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేస్తాం – పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

0
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికలకు సంబంధించి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈ రోజు స్పష్టత నిచ్చారు. దుబ్బాకలో పోటీ చేయాలని పీసీసీ నిర్ణయించిందని చెప్పారు. ఈ...

తెలంగాణలో 88 వేలు దాటిన కరోనా కేసులు, 674 కి పెరిగిన మరణాలు

0
తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1921 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 13, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 88,396 కి చేరినట్టు...