ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 15 న జాతీయ జెండాను ఎగురవేసేది వీరే…
ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జాతీయ జెండాను ఆవిష్కరించే మంత్రుల పేర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే స్వాతంత్య్ర...
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు కరోనా నెగటివ్
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. ఈ రోజు నిర్వహించిన కరోనా పరీక్షలో ఫలితం నెగెటివ్ గా వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా...
గాయని సునీత పాడిన “చంద్రశేఖర అష్టకం” భక్తి పాట
ప్రముఖ గాయని సునీత ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గాయని సునీత పాడిన "చంద్రశేఖర అష్టకం" భక్తి పాటను ఆమె యూట్యూబ్ ఛానెల్ లో విని ఆస్వాదించండి.
...
బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి కేటిఆర్, నగరంలో నేడు 25 ప్రారంభం
ఉప్పల్ నియోజకవర్గం, హబ్సిగూడలోని రాంరెడ్డి నగర్ బస్తీలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే భేతి సుభాశ్రెడ్డితో కలిసి బస్తీ దవాఖానను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ఈ రోజు...
ఏపీ రాజధాని తరలింపుపై స్టేటస్ కో పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్డీఏ రద్దు చట్టంపై జారీచేసిన గెజిట్ లపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారించి ఆగస్టు 14 వరకు స్టేటస్ కో ఇచ్చిన సంగతి తెలిసిందే....
కరోనాతో ఒకేరోజు 413 మంది మృతి, మరో 11,813 పాజిటివ్ కేసులు నమోదు
దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనావైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. గత కొన్నిరోజులుగా ఒకేరోజు వ్యవధిలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 13,...
అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆగస్టు 13, గురువారం నాటికీ దేశంలో ఎక్కువ కాలం పదవిలో ఉన్న నాలుగో ప్రధాన మంత్రిగా మోదీ నిలిచారు. అలాగే ఎక్కువ...
దేశంలో ఒకే రోజు 1007 కరోనా మరణాలు, 64553 పాజిటివ్ కేసులు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 60 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య 24 లక్షలు దాటింది. ఆగస్టు...
ఆన్లైన్ గేమింగ్ ద్వారా బెట్టింగ్, నలుగురిని అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు
ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించి పలువురిని మోసం చేసినందుకు చైనాకు చెందిన వ్యక్తితో సహా నలుగురిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘కలర్ ప్రిడిక్షన్’ అనే చైనా ఆన్లైన్ గేమింగ్ ద్వారా ఈ...
తెలంగాణ రాష్ట్రంలో మరో 1921 కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణలో రాష్ట్రంలో కొత్తగా 1921 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 13, గురువారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 88,396 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
ఇప్పటికే 22,533 వెంటిలేటర్లు, 3 కోట్లకు పైగా ఎన్-95 మాస్కులు పంపిణీ
దేశంలో కోవిడ్-19 నియంత్రణ కోసం రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు నిర్విరామంగా కృషి చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. కోవిడ్-19 సదుపాయాలను పెంచడంతో...
దేశంలో 47 వేలు దాటిన కరోనా మరణాలు, ఒకేరోజు 56,383 మంది డిశ్చార్జ్
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఆగస్టు 13, బుధవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,96,637 కు పెరిగింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 66,999 కరోనా పాజిటివ్...
ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు: 24 గంటల్లో 82 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9996 పాజిటివ్ కేసులు, 82 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో ఆగస్టు 13, గురువారం ఉదయం 10 గంటల వరకు పాజిటివ్...
కేంద్ర ప్రభుత్వం కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరి ఏర్పాటు చేయాలి – మంత్రి కేటిఆర్
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామంలో మేధా గ్రూప్ ఏర్పాటు చేస్తున్న భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రైల్వేకోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ భూమిపూజ చేశారు....
కరోనా వ్యాప్తి: ఒకేరోజు 119 మంది మృతి, మరో 5835 కేసులు నమోదు
తమిళనాడు రాష్ట్రంలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 13, గురువారం నాడు ఒక్కరోజే 119 కరోనా మరణాలు, 5835 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఆ రాష్ట్రంలో మొత్తం...
అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీపై సీఎం జగన్ సమీక్ష
ఏపీ సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ (ఏఎంఆర్డీఏ) ని ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
ఆంధ్రప్రదేశ్ లో కరోనా సమాచారం కోసం హెల్ప్లైన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 12, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 254146 కు చేరింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రోజువారీగా అత్యధిక కరోనా...
ఆగస్టు 15 న రాష్ట్రంలో 10,500 పబ్లిక్ టాయిలెట్స్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామా రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలో 10,500 ప్రజా మరుగుదొడ్లను ఆగస్టు 15వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
కరోనా చికిత్స: ప్రైవేటు ఆసుపత్రులకు తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు
కరోనా చికిత్సలో భాగంగా పలు ప్రైవేట్ ఆసుపత్రులు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నాయని బాధితులు నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలు విడుదల చేసింది....
తెలంగాణలో 86 వేలు దాటిన కరోనా కేసులు, 665 కి పెరిగిన మరణాలు
తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఆగస్టు 12, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86,475 కి...






















































