నాలుగు రోజుల్లో టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం – మంత్రి ఈటల రాజేందర్

0
నాలుగు రోజుల్లో గచ్చిబౌలి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ఐపి సేవలు ప్రారంభిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. 1224 బెడ్స్ అందులో 1000...

జీవితంలో పైకి రావడం ఎలా – మోటివేషనల్ స్పీకర్ వంగిపురపు రవికుమార్

0
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వంగిపురపు రవికుమార్ సైకాలజీ, ఫిలాసఫీ, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. భారత్ తో పాటుగా పలు దేశాల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు,...

దేశంలో ఒక్కరోజే 2,15,195 కరోనా పరీక్షలు, కోలుకున్నవారి శాతం 56.71%

0
దేశంలో కోవిడ్-19 నిర్థారణ పరీక్షలు గణనీయంగా పెరిగాయి. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 2,15,195 శాంపిల్స్ పరీక్షించగా, ఇప్పటివరకు జరిపిన మొత్తం పరీక్షల సంఖ్య 73,52,911 కు చేరింది. నిన్న ప్రభుత్వ ల్యాబ్...

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు, ఒక్కరోజే 891 నమోదు

0
తెలంగాణలో ముఖ్యంగా జీహెఛ్ఎంసీ ఏరియాలో రోజురోజుకి వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 891 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జూన్ 24, బుధవారం నాటికీ రాష్ట్రంలో కరోనా...

తెలంగాణలో ఇంటర్మీడియట్ రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ గడువు పెంపు

0
తెలంగాణ రాష్ట్రంలో జూన్ 18 న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్‌ రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ విషయంలో ఇంటర్‌ బోర్డు కీలక...

పాకిస్తాన్ టీమ్ లో 10 మంది క్రికెటర్లకు కరోనా పాజిటివ్

0
ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన మరో ఏడుగురు పాకిస్తాన్ క్రికెటర్స్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మహమ్మద్ హాఫిజ్, వహాబ్ రియాజ్ సహా మరో ఏడుగురుకు కోవిడ్-19 కు పాజిటివ్ పరీక్షలు...

ఏపీలో 7.5 లక్షలకు పైగా కరోనా పరీక్షల నిర్వహణ, 10 వేలు దాటిన పాజిటివ్...

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 7,50,234 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో పరీక్షల నిర్వహణలో ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ప్రతి మిలియన్ జనాభాకు సగటున 14,049 మందికి కరోనా వైద్య పరీక్షలు...

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు, ఇకపై ఆర్‌బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు

0
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 24, బుధవారం మధ్యాహ్నం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు...

హైదరాబాదీ స్టైల్ “స్పైసీ ఎగ్ ఫ్రైడ్ రైస్” ఎలా చేసుకోవాలో చెప్పిన యాంకర్ రవి

0
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటుగా ఇంకా ఎన్నో క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో...

ఏపీలో డిగ్రీ, పీజీ‌ పరీక్షల రద్దుపై స్పష్టత నిచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ, పీజీ‌ పరీక్షల రద్దుపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టత నిచ్చారు. ప్రస్తుత కరోనా వ్యాప్తి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణపై ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నాం తప్ప, అసలు పరీక్షలు...

హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు

0
నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ జూన్ 24, బుధవారం నాడు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేశారు. తనను తిరిగి ఎస్‌ఈసీగా నియమించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయకుండా కోర్టు...

రేపు ఆరవ విడత “తెలంగాణకు హరితహారం” కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

0
ఆరవ విడత "తెలంగాణకు హరితహారం" కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 25, గురువారం నాడు ప్రారంభించనున్నారు. మెదక్ జిల్లాలో నర్సాపూర్ లో అడవి పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా మొక్క నాటి ఈ...

నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజుకు షోకాజ్‌ నోటీసు జారీ చేసిన వైసీపీ

0
నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజుకు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జూన్ 24, బుధవారం నాడు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ పనితీరు, పార్టీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు చేయడం, పార్టీ...

పీఎం మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభం

0
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 24, బుధవారం నాడు 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. దేశంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్...

ఏపీలో కొత్తగా 497 కరోనా కేసులు, 10 మరణాలు నమోదు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 497 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 448 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 37, విదేశాల నుంచి వచ్చిన వారు...

“వైఎస్ఆర్ కాపు నేస్తం” ప్రారంభించిన సీఎం జగన్, రూ.15 వేల చొప్పున మొత్తం రూ.354...

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి జూన్ 24, బుధవారం నాడు "వైఎస్ఆర్ కాపు నేస్తం" పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ కాపు...

మరో ఏడుగురు పాకిస్తాన్ క్రికెటర్స్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ

0
ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన మరో ఏడుగురు పాకిస్తాన్ క్రికెటర్స్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మహమ్మద్ హాఫిజ్, వహాబ్ రియాజ్ సహా మరో ఏడుగురుకు కోవిడ్-19 కు పాజిటివ్ పరీక్షలు...

భారత్ లో కరోనా విజృంభణ: ఒక్కరోజులోనే 15,968 కరోనా కేసులు, 465 మరణాలు నమోదు

0
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. గతకొన్ని రోజులుగా ప్రతిరోజూ రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 15,968 కరోనా పాజిటివ్...

ఏపీలో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై త్వరలో నిర్ణయం?

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇటీవలే పదోతరగతి పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2019-20 సంవత్సరానికి గానూ డిగ్రీ, పీజీ సహా...

తెలంగాణలో 9 వేలు దాటిన కరోనా కేసులు, 220 కి చేరిన మరణాలు

0
తెలంగాణ రాష్ట్రంలో మరో 879 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 23, మంగళవారం నాటికీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 9553 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...