ఆ రాష్ట్రంలో ఒక్కరోజే 2516 కరోనా పాజిటివ్ కేసులు, 39 మరణాలు నమోదు
దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల తర్వాత తమిళనాడు రాష్ట్రంలోనే కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. జూన్ 23, మంగళవారం నాడు కొత్తగా 2516 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా చెన్నై...
పీవీ శత జయంతి ఉత్సవాలకు రూ.10 కోట్లు, ఏడాది పొడవునా నిర్వహించాలని సీఎం కేసీఆర్...
బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు దేశానికి విభిన్న రంగాల్లో అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా శత జయంతి ఉత్సవాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
రైతు బంధు నిధులు విడుదల, ఒకేరోజు రైతుల ఖాతాలలో రూ.5294.53 కోట్లు జమ
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు బంధు పథకాన్ని ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుబంధు నిధులును రైతుల ఖాతాల్లోకి జమచేసినట్టు రాష్ట్ర వ్యవసాయ...
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు, ఒక్కరోజే 879 నమోదు
తెలంగాణ ముఖ్యంగా జీహెఛ్ఎంసీ ఏరియాలో రోజురోజుకి వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 879 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జూన్ 23, మంగళవారం నాటికీ రాష్ట్రంలో కరోనా...
తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త, ఈ నెల పూర్తి వేతనం చెల్లించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త అందింది. రాష్ట్ర ఆదాయ పరిస్థితి కొంచెం కొంచెం మెరుగవుతున్నందున నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ నెల పూర్తి వేతనం చెల్లించాలని నిర్ణయించినట్లు సీఎం...
తెలంగాణలో 8 వేలు దాటిన కరోనా కేసులు, 217 కి చేరిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో మరో 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 22, సోమవారం నాటికీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8674 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
కరోనాకు పతంజలి ఆయుర్వేద మందు, ‘కొరొనిల్’ కిట్ ధర రూ.545
ప్రస్తుతం ప్రపంచంలో పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. కాగా ఇటీవలే భారత ఫార్మా దిగ్గజ...
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. "టోర్నమెంట్ అనంతరం బెల్గ్రేడ్...
జూన్ 25 న అమీర్ పేటలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్రంలో జూన్ 25 నుండి ఆగష్టు 15 వరకు ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 25 వ తేదీన సనత్ నగర్...
మొహమాటం పోగొట్టుకోవడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “మొహమాటం” అనే అంశం గురించి వివరించారు. మనకు ఏ విషయం బాధ కలిగిస్తుందో అది చెయ్యకుండా ఉండడమే వ్యక్తిత్వమని అన్నారు. సాధారణంగా ఏదైనా...
ఏపీలో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో పలు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారిన పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాసరావు కి కూడా కరోనా పాజిటివ్...
సిరిసిల్లలో ఇంటిగ్రేటెడ్ రైతు బజార్ ను ప్రారంభించిన మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ జూన్ 23, మంగళవారం నాడు సిరిసిల్లలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అందులో భాగంగా...
డిగ్రీ, పీజీ తుది సంవత్సరం పరీక్షలను రద్దు చేయాలి – పవన్ కళ్యాణ్
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో డిగ్రీ, పీజీ, ఇతర కోర్సుల తుది సంవత్సరం పరీక్షలను రద్దు చేసి, ఉత్తీర్ణత ప్రకటించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు...
‘కొరోనిల్’ పేరుతో కరోనాకు పతంజలి ఆయుర్వేద మందు, విడుదల చేసిన బాబా రాందేవ్
ప్రస్తుతం ప్రపంచంలో పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. కాగా ఇటీవలే భారత ఫార్మా దిగ్గజ...
ఏపీలో కొత్తగా 462 కరోనా కేసులు, 8 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 462 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 407 స్థానిక కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 40, విదేశాల నుంచి వచ్చిన వారు...
తెలంగాణలో 50.84 లక్షల మంది రైతులకు ఒకేరోజు “రైతుబంధు” నిధుల విడుదల
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుబంధు నిధులును రైతుల ఖాతాల్లోకి జమచేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రికార్డు సమయంలో ఒకే రోజు 50.84 లక్షల మంది...
ఎంసెట్ పరీక్షా కేంద్రం మార్చుకునేందుకు నేడే చివరి తేదీ
తెలంగాణ ఎంసెట్ పరీక్షకు సంబంధించి పరీక్ష కేంద్రం మార్చుకునేందుకు విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించింది. పరీక్షా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ కు మార్చుకునేందుకు జూన్ 23, మంగళవారం వారం వరకు అవకాశమిస్తున్నట్టు...
దేశంలో కరోనా తీవ్రత: గత 24 గంటల్లో 14,933 కరోనా కేసులు, 312 మరణాలు...
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 14,933 కరోనా పాజిటివ్ కేసులు, 312 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో జూన్ 23, మంగళవారం ఉదయానికి...
గ్రూప్-1, గెజిటెడ్ సహా పలు ఉద్యోగ నియామక పరీక్షలకు ఏపీపీఎస్సీ కొత్త షెడ్యూల్ విడుదల
రాష్ట్రంలో పలు ఉద్యోగ నియామక పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త తేదీలను ఖరారు చేసింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడడంతో ఏపీపీఎస్సీ తాజాగా షెడ్యూళ్లను సవరించింది....
డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం, హెచ్-1బీ వీసాలు నిలిపివేత
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం దిశగా అడుగులేశారు. అమెరికా దేశంలోకి వలస (ఇమ్మిగ్రేషన్) వచ్చే వారిని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. హెచ్ 1బీ,హెచ్ 2బీ, జే 1, ఎల్...





















































