ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలను మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం

0
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, పంచాయతీ) ఎన్నికలను మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తదుపరిగా ఉత్తర్వులు ఇచ్చేంత వరకు స్థానిక ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు...

హిజ్బుల్‌ టాప్ కమాండర్ రియాజ్‌ నైకూ హతం

0
జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మే 6, బుధవారం నాడు జరిగిన ఓ ఆపరేషన్ లో హిజ్బుల్‌ ముజహిదీన్‌ టాప్‌ కమాండర్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌ రియాజ్‌ నైకూ మరణించాడు. ముందుగా తన...

సినిమాల్లో ఇంట్రోవర్ట్, ఎక్ట్రోవర్ట్ పాత్రల మధ్యగల తేడాలేంటి? – పరుచూరి గోపాలకృష్ణ

0
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ...

విదేశాల నుంచి హైదరాబాద్ కు రానున్న 2350 మంది, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

0
లాక్ డౌన్ కారణంగా విదేశాలలో నిలిచిపోయిన భారత పౌరులు ప్రత్యేక విమానాల ద్వారా హైదరాబాద్ కు వస్తున్నందున చేయవలసిన ఏర్పాట్ల పై మే 6, బుధవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...

స్థానికులకు 75శాతం రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో పిటిషన్

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ నియామకాలకు సంబంధించి స్థానికులకు 75శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర‌ ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమని,...

దేశంలో పెరిగిన కరోనా తీవ్రత, 50 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు

0
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్రత రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 2958 కరోనా పాజిటివ్ కేసులు, 126 కరోనా మరణాలు నమోదయ్యాయి. గత నాలుగు రోజులుగా...

మత్స్యకారుల ఖాతాల్లో నేడు రూ.10 వేలు జమ చేయనున్న ఏపీ ప్రభుత్వం

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారులకు రూ.10 వేల ఆర్ధిక సాయాన్నిఅందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ విధించడం, సముద్రంలో చేపల వేటను నిషేదించడంతో ఈ...

ఏపీలో 1777 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మే 6, బుధవారం ఉదయానికి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1777 కు చేరినట్టు రాష్ట్ర...

తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్ జిల్లాల జాబితా ఇదే …

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో 6 జిల్లాలు రెడ్‌జోన్‌లో, 18 జిల్లాలు ఆరెంజ్‌ జోన్...

తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు ఇవే…నేటి నుంచే అమ్మకాలు…

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో మద్యం షాపులు తెరవడానికి ఈ రోజు నుంచే (మే 6,...

లాక్‌డౌన్ పై సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ హైలైట్స్

0
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మే 5, మంగళవారం నాడు ప్రగతి భవన్‌లో మంత్రిమండలి సమావేశం జరిగింది. అనంతరం సీఎం...

తెలంగాణలో మద్యం షాపులకు అనుమతి ఎప్పుడంటే?

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో మద్యం షాపులు తెరవడానికి రేపటి నుంచే (మే 6, బుధవారం)...

తెలంగాణలో మే 29 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

0
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ రోజు మంత్రిమండలి సమావేశం జరిగింది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియా...

టామ్ కొల్లిన్స్ కాక్టెయిల్ తయారు చేసుకోవడం ఎలా?

0
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్...

తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు భారత్‌ బయోటెక్‌ భారీ విరాళం

0
కరోనా వైరస్‌ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా భారత్ బయోటెక్ కంపెనీ రూ.2 కోట్ల భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. ఇందుకు సంబంధించిన...

తెలంగాణలో ఇప్పటికి 28.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

0
ఈ యాసంగిలో ఇప్పటివరకు 6057 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.86 లక్షల మంది రైతుల నుంచి రూ.5,223 కోట్ల విలువైన 28.48 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌర సరఫరాల సంస్థ...

తెలంగాణలో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు పైతరగతికి ప్రమోట్‌

0
కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షలతో పాటు, విద్యా రంగ కార్యకలాపాలు నిలిపివేసి పాఠశాలలను మూసివేసిన సంగతి...

సమాజం మారదు, మనమే మారాలి – యండమూరి వీరేంద్రనాథ్

0
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో సమాజంలో మార్పు ఉంటుందా అనే అంశం గురించి వివరించారు. చాలా మంది యువకులు నిరాశ నిస్పృహలతో ఈ సమాజం మారడం లేదు, నేనేం...

ఏపీని “కరోనా ఫ్రెండ్లీ స్టేట్” అంటున్నారు- పవన్ కళ్యాణ్

0
లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన మద్యం అమ్మకాల కోసం గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులను వినియోగించుకోవడం శోచనీయం, బాధాకరమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. భావి...

కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ, లాక్‌డౌన్‌ పొడిగింపు?

0
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్‌డౌన్ అమలు, పొడిగింపు తదితర అంశాలపై...