లాక్‌డౌన్: తెలంగాణ రాష్ట్రంలో అనుమతులు వీటికే ….

0
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు లాక్‌డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు లాక్‌డౌన్‌ పొడిగింపు, లాక్‌డౌన్‌ అమలులో సడలింపులపై...

కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించిన మంత్రి ఈటల రాజేందర్

0
మే 7, గురువారం నాడు కన్నెపల్లి పంప్ హౌస్ ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరియు అధికారుల బృందం సందర్శించింది. మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో...

కోర్టులకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ను మే 29 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని కోర్టులు, ట్రైబ్యునళ్లను...

జూన్ రెండో వారంలో తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు

0
తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన పదో తరగతి పరీక్షలకు మే నెలలోనే నిర్వహిస్తామని, అలాగే ఇంటర్మీడియట్‌ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ ను త్వరలోనే చేపడతామని ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన...

తెలంగాణలో రైతులకు శుభవార్త, రుణమాఫీ కింద రూ.1200 కోట్లు విడుదల

0
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 25 వేల లోపు రైతు రుణాల ఏక మొత్తం మాఫీ కింద 1200 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఆరు లక్షల పది వేల...

బుద్ధ పూర్ణిమ సందర్భంగా యండమూరి చెప్పిన కథ

0
ఈ రోజు బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గౌతమ బుద్ధుని బోధనలను, పిల్లల అభిరుచుల్నీ, అంతర్గత శక్తుల్ని తల్లిదండ్రులు గుర్తించటం గురించి బుద్దుడికి సంబంధించిన ఒక గొప్ప కథను...

విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు ఆరోగ్యశ్రీ అండ, సీఎం జగన్ ఆదేశాలు

0
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ ఘటనలో రసాయన వాయువు ప్రభావంతో అస్వస్థతకు గురైన బాధితులకు గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స అందజేస్తే వైద్య ఖర్చులను పూర్తిగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు చెల్లిస్తుందని ప్రకటించారు....

గ్యాస్‌ లీక్ పై స్పందించిన ఏపీ హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

0
విశాఖపట్నం నగరంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే...

గ్యాస్ లీక్ బాధితులకు సీఎం జగన్ పరామర్శ, రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటన

0
విశాఖపట్నం నగరంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రసాయన వాయువు వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే 9...

గ్యాస్ లీకేజ్ ఘటనపై విచారణ జరిపిస్తాం – మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

0
విశాఖపట్నం నగరంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ జరిగి భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వలనే గ్యాస్ లీక్‌ జరిగిందని, దీని ఫలితంగా...

తెలంగాణలో ఆర్టీఏ సేవలు ప్రారంభం, మాస్క్‌ ఉంటేనే అనుమతి

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో సుమారు 45 రోజులుకు పైగా ఆర్టీఏ కార్యకలాపాలు నిలిపివేయబడ్డ సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ 3.0 లో భాగంగా కేంద్రప్రభుత్వం పలు సడలింపులు...

ఏపీలో 1833, తెలంగాణలో 1107 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే వుంది. మే 7, గురువారం మధ్యాహ్నానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1833 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల...

దేశంలో 52,952 కరోనా పాజిటివ్ కేసులు, 1,783 మరణాలు నమోదు

0
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి ఉగ్రరూపం దాల్చుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3,561 కరోనా పాజిటివ్ కేసులు, 89 కరోనా మరణాలు నమోదయ్యాయి. గత మూడు రోజుల్లోనే...

విశాఖ గ్యాస్‌ లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ ఆరా, సీఎం జగన్ కు ఫోన్

0
విశాఖపట్నం నగరంలోని ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన చోటుచేసుకున్న భారీ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విశాఖ ప్రమాదంపై కేంద్ర హోమంత్రిత్వ శాఖ, జాతీయ విపత్తు నివారణశాఖా...

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై స్పందించిన సీఎం జగన్, మరికాసేపట్లో విశాఖకు …

0
విశాఖపట్నం నగరంలో రసాయన వాయువు లీకేజ్ వలన చోటుచేసుకున్న భారీ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. గ్యాస్‌ లీక్‌ ఘటన పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు....

విశాఖలో రసాయన వాయువు లీక్, 8 మంది మృతి

0
విశాఖపట్నం నగరంలో రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌.ఆర్‌.వెంకటాపురంలో గల ఎల్‌.జి.పాలిమర్స్‌ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ జరిగి చుట్టుపక్కల 3 కి.మీ...

ఏపీలో ఎంసెట్, ఐసెట్, ఈసెట్ పరీక్షల తేదీలు ఖరారు

0
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ విధించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ‌తాజాగా రాష్ట్రంలో నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం...

ఇకపై మద్యం హోమ్ డెలివరీ…టైమింగ్స్ ఇవే …

0
కేంద్ర ప్రభుత్వం పొడిగించిన లాక్‌డౌన్ 3.0 లో భాగంగా ఆరెంజ్, గ్రీన్ జోన్ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ తో సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మద్యం అమ్మకాలకు...

కరోనాపై పోరు: తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు సింగరేణి భారీ విరాళం

0
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు, లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సహాయంగా ఉండడం కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ ప్రభుత్వానికి రూ.40...

హైదరాబాద్ ను చుట్టుముట్టాలి, వైరస్ ను తుదముట్టించాలి – సీఎం కేసీఆర్

0
కరోనా వైరస్ వ్యాప్తి నివారణ, లాక్ డౌన్ అమలు, సహాయక చర్యలపై మే 6, బుధవారం నాడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా...