ఉగాది శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు
శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా పలువురు ప్రముఖులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు...
కరోనా పరీక్షలకు దేశవ్యాప్తంగా 16 ప్రైవేటు ల్యాబ్లకు అనుమతి
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) దేశంలో మరో పది ప్రైవేటు ల్యాబ్లకు అనుమతి...
సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి
ప్రముఖ సినీనటుడు, మెగాస్టార్ చిరంజీవి మార్చ్ 25న ఉగాది పండుగ సందర్భంగా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. బుధవారం ఉదయం 11:11 నిమిషాలకు @KChiruTweets అనే అకౌంట్ తో ట్విట్టర్ లో అడుగుపెట్టారు....
RRR టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ విడుదల
బాహుబలి సృష్టించిన సంచలనాల తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో రామ్చరణ్...
కరోనా ఎఫెక్ట్ : టోక్యో ఒలింపిక్స్ వాయిదా
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్-19(కరోనావైరస్) విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి ప్రభావం టోక్యో ఒలింపిక్స్ - 2020 పై కూడా పడింది. ఈ నేపథ్యంలో క్రీడారంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే...
21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ – ప్రధాని మోదీ
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజు రోజుకి క్రమంగా విజృంభిస్తుంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య దేశంలో ఇప్పటికే 536 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మార్చ్ 24,...
పెరుగు ఆవడా తయారు చేసుకోవడం ఎలా?
సహస్ర కిచెన్ యూట్యూబ్ ఛానెల్లో వెజ్, నాన్ వెజ్ వంటకాలతో పాటుగా పలు రకాల టిఫిన్స్, స్వీట్స్, పచ్చడ్లు తయారు చేసుకోవడం ఎలాగో వివరిస్తున్నారు. ఈ వీడియోలను వీక్షించడం ద్వారా నోరూరించే ఎన్నో...
లాక్డౌన్పై సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమీక్ష
కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్రమంతా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చ్ 24, మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర...
8 గంటలకు జాతినుద్దేశించి మరోసారి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మార్చ్ 24, మంగళవారం సాయంత్రం 8 గంటలకు మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కోవిడ్ -19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో 32 రాష్ట్రాలు/ కేంద్రపాలిత...
అమరావతి భూముల దర్యాప్తును సీబీఐకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోక కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి ప్రాంతంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్, ఇతర భూ అక్రమాలపై దర్యాప్తును సెంట్రల్ బ్యూరో...
‘మొహమాటం’ వదిలేయడానికి వాడాల్సిన 7 బాణాలు – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘మొహమాటం’ అనే అంశం గురించి వివరించారు. మనల్ని అందరు గుర్తించాలని భావించడం (ఐడెంటిటీ క్రైసిస్) మరియు న్యూనత స్వభావం(ఇంఫిరియారిటీ కాంప్లెక్స్) లాంటివన్నీ కలిస్తే...
కరోనా ఎఫెక్ట్: రాజ్యసభ ఎన్నికలు వాయిదా
కోవిడ్ -19 (కరోనా వైరస్) కట్టడి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. మార్చ్ 24 , మంగళవారం నాడు రాజ్యసభ ఎన్నికల నిర్వహణను వాయిదా వేస్తునట్టు ప్రకటించింది. ఇప్పటికే...
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్చ్ 31 వ తేదీ నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను...
కరోనా ఎఫెక్ట్ : లోక్సభ, రాజ్యసభ నిరవధిక వాయిదా
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. దేశంలో కరోనా వైరస్ క్రమంగా విజృంభిస్తున్న నేపథ్యంలో లోక్సభ, రాజ్యసభలను నిరవధికంగా వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చ్ 23,...
దేశీయ విమాన సర్వీసులు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి క్రమంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా అన్ని దేశీయ విమాన సర్వీసులను మార్చ్...
దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో పూర్తిస్థాయి లాక్డౌన్
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి క్రమంగా విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్డౌన్ ప్రకటించాయి. 548 జిల్లాలతో కూడిన 30 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పూర్తిస్థాయి లాక్డౌన్ దిశగా అడుగులేశాయి. ఉత్తరప్రదేశ్,...
కరోనా ఎఫెక్ట్: ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశం?
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. ఇప్పటివరకు దేశంలో 415 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, పదిమంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)...
నేడే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్సింగ్ ప్రమాణ స్వీకారం?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో బలపరీక్షకు ముందే మార్చ్ 20న ముఖ్యమంత్రి పదవికి కమల్ నాథ్ రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం...
మార్చ్ 31 వరకు లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు – సీఎస్ సోమేశ్...
రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణకు గాను ఎపిడమిక్ యాక్టు 1897 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్...
భవనాల రంగులపై ఏపీ ప్రభుత్వం పిటిషన్ కొట్టేసిన సుప్రీం కోర్టు
రాష్ట్రంలో పంచాయతీ భవనాలకు వైసీపీ పార్టీ రంగులు వేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ను మార్చ్ 23, సోమవారం నాడు సుప్రీంకోర్టు కోట్టి వేసింది. ఈ అంశంలో గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనే...






















































