ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీలు పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 500 యూనిట్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే విద్యుత్ ఛార్జీల పెంపు అమల్లోకి...
సీఎం కేసీఆర్తో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ భేటీ
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నాయకుడు, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. ప్రగతి...
తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా జయేశ్ రంజన్ విజయం
ఎల్బీస్టేడియంలోని ఒలింపిక్ భవన్ లో ఫిబ్రవరి 9, ఆదివారం నాడు జరిగిన తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అధ్యక్షుడిగా విజయం...
ఆస్కార్ 2020 విజేతలు వీరే
ప్రపంచ సినీ అభిమానులు ఏంతో ఆసక్తిగా ఎదురుచూసిన 92వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్లో ఫిబ్రవరి 10, సోమవారం నాడు అంగరంగ వైభవంగా జరిగింది. సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే...
అండర్-19 వరల్డ్ కప్ విజేత బంగ్లాదేశ్
దక్షిణాఫ్రికలోని పోచెఫ్స్ట్రూమ్ వేదికగా ఫిబ్రవరి 9, ఆదివారం నాడు జరిగిన ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ జట్టుపై 3వికెట్ల తేడాతో గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ప్రపంచ విజేతగా నిలిచింది. ముందుగా టాస్...
అపరిచితులతో ఎలా మెలగాలి? – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘అపరిచితులతో ఎలా మెలగాలి?’ అనే అంశం గురించి వివరించారు. కొంతమంది వ్యక్తులు ఎదుటువారితో పోల్చుకుని తమను తక్కువగా భావించుకుంటారని...
ప్రేమ-ప్రేమను వ్యక్తపరచడంపై శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘ప్రేమను ప్రకటించడం’ అనే అంశం గురించి వివరించారు. సాధారణంగా కొన్ని కుటుంబాల్లో పిల్లలకు కొంత వయస్సు వచ్చే వరకు ప్రేమను ప్రకటించే విధానం...
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ప్రారంభించిన సీఎం కేసీఆర్
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ ఫిబ్రవరి 7, శుక్రవారం నాడు ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జేబీఎస్ స్టేషన్లో పచ్చ జెండాను ఊపి ఈ మార్గంలో మెట్రో రైలు సేవలను ప్రారంభించారు. స్టేషన్...
తెల్ల ద్రాక్ష ఊరగాయ చట్నీ తయారు చేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ తయారీ గురించి...
నాడు- నేడు కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 7 శుక్రవారం నాడు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే నాడు- నేడు కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ...
సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి మేడారం చేరుకొని వనదేవతలైన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు అల్లోల...
నేటి నుంచి నాలుగు రోజులపాటు శ్రీలంక ప్రధాని భారత పర్యటన
శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్సే నేటి నుంచి భారత్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాజపక్సే నాలుగు రోజులపాటు భారత్లో ఉండనున్నారు. వాణిజ్యం, రక్షణ, సముద్ర తీర భద్రతా సహకారంతో పాటుగా పలు...
సమ్మక్క, సారలమ్మలకు మొక్కు చెల్లించుకున్న గవర్నర్లు తమిళిసై, దత్తాత్రేయ
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున సమ్మక్క- సారక్క జాతరకు తరలివస్తున్నారు. ఈ...
ఏపీకి మూడు బిలియన్ డాలర్లు రుణం ఇవ్వనున్న ఏఐఐబీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా 3 బిలియన్ డాలర్ల (రూ.21 వేల కోట్లకు పైగా) రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) సంసిద్ధత వ్యక్తం చేసినట్టు ఏపీ ప్రభుత్వవర్గాలు...
నారాలోకేష్ కు భద్రత కుదించిన ప్రభుత్వం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భద్రతను కుదించింది. ప్రస్తుతం నారాలోకేష్ కు కొనసాగిస్తున్న వై ప్లస్ కేటగిరి(2+2) భద్రతను తగ్గిస్తున్నట్లు ఫిబ్రవరి 6,...
హాజీపూర్ వరుస హత్యల కేసులో దోషి శ్రీనివాస్రెడ్డికి ఉరిశిక్ష
హాజీపూర్ వరుస హత్యల కేసు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దోషిగా తేలిన శ్రీనివాస్రెడ్డికి మరణశిక్ష విధిస్తూ ఫిబ్రవరి 6, గురువారం నాడు నల్గొండ పోక్సో కోర్టు...
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్
ఫిబ్రవరి 9, ఆదివారం నాడు జరగబోయే ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. మొదటి సెమీఫైనల్లో పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించిన భారత్ జట్టు ఫైనల్ కు చేరుకోగా, గురువారం...
రైతు భరోసా కేంద్రాల లోగో ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 11,158 రైతు భరోసా కేంద్రాలును ఏర్పాటు చేసి, గ్రామ సచివాలయ వ్యవస్థతో సమన్వయంగా పనిచేసేలా ఏర్పాట్లు చేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన...
ప్రజలే కేంద్రంగా పురపాలికల్లో పాలన ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి కేటీఆర్
పురపాలక శాఖ కమిషనర్లు, నూతన కార్పోరేషన్ల కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించిన మంత్రి కేటీఆర్
పురపాలన పట్ల ప్రభుత్వ విధానాలను, ఆలోచనలను స్పష్టం చేసిన కేటీఆర్
ప్రజలే కేంద్రంగా...
సెలక్ట్ కమిటీ ఛైర్మన్లుగా బుగ్గన, బొత్సలను నియమించిన మండలి ఛైర్మన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టిన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. అనంతరం సెలెక్ట్ కమిటీల...






















































