భారత్-శ్రీలంక జట్ల మధ్య తోలి టీ20 రద్దు
భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా గుహవాటిలోని బర్సపర స్టేడియం వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. ముందుగా ఈ మ్యాచ్ కోసం టీమిండియా కెప్టెన్...
ఉస్మానియా యూనివర్సిటీలో నేడు ‘జనసేన’ విద్యార్థి గర్జన
హైదరాబాద్ లో జనవరి 5, ఆదివారం నాడు జనసేన పార్టీ విద్యార్థి గర్జన నిర్వహించనుంది. ఉస్మానియా యూనివర్శిటీ లోని ఆర్ట్స్ కాలేజ్లో ప్రాంగణంలో మధ్యాహ్నం మూడు గంటలకు విద్యార్థి గర్జన నిర్వహించనున్నట్టు పార్టీ...
ట్రై-కలర్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ తయారుచేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. రుచికరమైన ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారాన్ని తెలియజేస్తున్నారు. అత్యంత ప్రాచుర్యం పొందిన ఇండియన్, చైనీస్, ఇటాలియన్, స్పానిష్,...
మున్సిపల్ ఎన్నికల్లో విజయం టిఆర్ఎస్ దే – సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీ విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం నాడు నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లాపరిషత్ చైర్ పర్సన్లు,...
బోస్టన్ కమిటీ నివేదికపై మండిపడ్డ చంద్రబాబు
టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని అంశంపై బోస్టన్ కమిటీ రాష్ట్రప్రభుత్వానికి...
ఎలోన్ మస్క్ చరిత్ర
ప్రతిభ, అంకితభావంతో ఎలోన్ రీవ్ మస్క్ ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ గా మరియు సాంకేతిక వ్యవస్థాపకుడుగా ఎదిగారు. టెస్లా, హైపర్లూప్, స్పేస్ఎక్స్ మరియు పేపాల్ వంటి సరికొత్త ఆలోచనలతో తనకంటూ ప్రత్యేకమైన...
మొదటిదశ పురపాలక రిజర్వేషన్ల పక్రియ పూర్తి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పురపాలిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకోసం రిజర్వేషన్ల పక్రియపై గత కొన్నిరోజులుగా కసరత్తు జరుగుతుంది. ఈ నేపథ్యంలో జనవరి 4, శనివారం నాటితో పురపాలక రిజర్వేషన్ల...
సీఏఏపై 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పినరయి విజయన్ లేఖ
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలన్న తీర్మానాన్ని కేరళ అసెంబ్లీలో ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఏఏకు వ్యతిరేకంగా తమతో చేతులు కలపాలని 11 భాజపాయేతర పాలిత రాష్ట్రాల...
బోస్టన్ కమిటీ నివేదిక: రాజధానిపై రెండు ఆప్షన్లు, అభివృద్ధి కోసం ఆరు ప్రాంతాలు
రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) జనవరి 3, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ నివేదికను సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పున:ప్రారంభం
గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ పై నవంబర్ 23న జరిగిన కారు ప్రమాద ఘటన తర్వాత ఫ్లైఓవర్ ను తాత్కాలికంగా మూసివేస్తూ, ప్రమాదంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన...
చిన్న నీటి వనరుల వినియోగంపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జనవరి 3, శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో చిన్న నీటి వనరుల వినియోగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా...
గుత్తా జ్వాల అకాడమీ వెబ్ సైట్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ప్రముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ప్రతిభావంతులైన యువతకు శిక్షణ ఇవ్వడానికి ‘గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్’ పేరుతో తన సొంత క్రీడా అకాడమీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని...
రాజధానిపై సీఎం జగన్ కు నివేదిక సమర్పించిన బీసీజీ
రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) జనవరి 3, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. బీసీజీ సభ్యులు ఈ రోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...
జగన్ విచారణకు హాజరు కావాలి – సీబీఐ కోర్టు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అక్రమాస్తుల కేసులో కోర్టుకు తప్పకుండా హాజరు అవ్వాలని హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. అక్రమాస్తుల కేసులో ఏ1, ఏ2 నిందితులుగా ఉన్న జగన్,...
ఆరోగ్యకరమైన జుట్టు కోసం యాంకర్ శ్యామల చిట్కాలు
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఈ వీడియోలో ఆరోగ్యకరమైన...
బీహార్, బెంగాల్, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల శకటాలకు దక్కని చోటు
ఈ సంవత్సరం జనవరి 26న ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బీహార్, బెంగాల్, మహారాష్ట్ర మరియు కేరళ రాష్ట్రాల శకటాలకు చోటు దక్కలేదు. ఢిల్లీలోని రాజ్ పథ్ లో నిర్వహించే గణతంత్ర...
మేడారం జాతర ఏర్పాట్లపై అధికారులతో మంత్రుల సమీక్ష
త్వరలో జరిగే మేడారం జాతర ఏర్పాట్లను అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి...
రాజధాని ప్రాంత మందడం గ్రామంలో ఉద్రిక్తత
మూడురాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేపడుతున్న నిరసనలు, ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. రాజధాని ప్రాంత రైతుల జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు సకలజనుల...
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 3, శుక్రవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో 'వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు' ను ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో...
తెలంగాణలో జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు
తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు, జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. తిరిగి జనవరి 17న పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. మిషనరీ పాఠశాలలకు ఈ సెలవులు వర్తించవని తెలిపారు....




















































