ప్రశాంతంగా కొనసాగుతున్న భారత్ బంద్
నేడు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్నారు. దేశంలో కార్మిక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష...
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 7, మంగళవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి.నాగిరెడ్డి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలను ముందుగా ప్రకటించిన షెడ్యూల్...
రెండో టీ20లో శ్రీలంకపై భారత్ ఘన విజయం
భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో భారత్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంక జట్టు...
‘నిర్భయ’ దోషులకు డెత్ వారెంట్, జనవరి 22న ఉరిశిక్ష
2012లో నిర్భయ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు జనవరి 7, మంగళవారం నాడు సంచలన తీర్పు వెలువరించింది....
‘ఒత్తిడిని అధిగమించడం ఎలా’ – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘ఒత్తిడిని అధిగమించడం ఎలా’ అనే అంశం గురించి వివరించారు. ఒత్తిడి పరిస్థితులు ఏర్పడే విధానం, అందువల్ల వలన చేసే పొరపాట్లు, అలాగే ఒత్తిడి...
జనవరి 13న సీఎం కేసీఆర్, సీఎం వైఎస్ జగన్ భేటీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 13వ తేదీన మరోసారి సమావేశం కానున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఇంతకుముందే మూడు సార్లు కీలక...
ప్రధాని మోదీతో ప్రముఖ పారిశ్రామికవేత్తల కీలక భేటీ
ప్రధాని నరేంద్ర మోదీతో జనవరి 6, సోమవారం నాడు దేశంలోని పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తల భేటీ అయ్యారు. ఫిబ్రవరి 1న 2020-21 సంవత్సరానికిగానూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమర్పించనుంది. ఈ నేపథ్యంలో దేశ...
విజయవాడలో నారా లోకేష్ అరెస్ట్
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపడుతున్న ఆందోళనలు, నిరసన దీక్షలు 21వ రోజుకు చేరుకున్నాయి. ఆందోళనంలో భాగంగా జనవరి 7, మంగళవారం నాడు చినకాకాని వద్ద జాతీయ...
వరంగల్ లో ఐటీ కంపెనీలు ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం అభివృద్ధి వైపు వేగంగా పరుగులు తీస్తుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ కార్యకలాపాలను విస్తరించాలని చేపట్టిన కార్యాచరణలో భాగంగా వరంగల్లో ఐటీ...
పలు అసెంబ్లీ, పార్లమెంట్లకు ఇన్ఛార్జ్లను నియమించిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ జనవరి 6, సోమవారం నాడు రాష్ట్రంలో పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు పార్టీ ఇన్ఛార్జ్లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల పరిధిలో...
రాజధానిపై రాష్ట్రపతికి లేఖ రాసిన ప్రవాసాంధ్రులు
రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు 21 రోజులుగా ఆందోళనలు చేసున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలో ఉంటున్న ప్రవాసాంధ్రులు నుంచి అమరావతి రైతులకు మద్దతు లభించింది....
టీడీపీ నేతల గృహ నిర్బంధం: ఉమా, గల్లా జయదేవ్ ఇళ్ల వద్ద ఉద్రిక్తత
మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపడుతున్న ఆందోళనలు, నిరసన దీక్షలు 21వ రోజుకు చేరుకున్నాయి. ఆందోళనంలో భాగంగా జనవరి 7, మంగళవారం...
భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 నేడే
భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో...
రేపు భేటీ కానున్న హైపవర్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి రాష్ట్రప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. రాజధాని అంశంపై నివేదికలను...
ఫిబ్రవరి 8న ఒకే దశలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా ఢిల్లీలో...
నరేంద్రమోదీని కలిసిన మోహన్బాబు
ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్బాబు జనవరి 6, సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మోహన్బాబుతో పాటుగా కుమారుడు విష్ణు, కోడలు విరోనిక, కుమార్తె మంచు లక్ష్మీలు ఉన్నారు. దాదాపు...
మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ – కోదండరాం
త్వరలో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఈ రోజు హైదరాబాద్ లో మీడియా సమావేశంలో ఈ అంశంపై మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో...
ఏదైనా సాధించగలననే తత్త్వం అలవాటు చేసుకోవడం ఎలా – డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘ఏదైనా సాధించగలననే తత్త్వం అలవాటు చేసుకోవడం ఎలా’ అనే అంశం గురించి వివరించారు. మనదేశంలో ఒకప్పుడు ప్రజలు ఎక్కువుగా...
జనవరి 9న చిత్తూరు జిల్లాలో ‘అమ్మ ఒడి’ ప్రారంభించనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 9న చిత్తూరు జిల్లాలో 'అమ్మ ఒడి' పథకాన్ని ప్రారంభించనున్నారు. అమ్మ ఒడి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల తుది జాబితా సిద్ధమైంది. రాష్ట్రంలో పిల్లలను...
తెలంగాణలో మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు
జనవరి 22న జరగనున్న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కార్పోరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలను పురపాలక శాఖ డైరెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి...



















































