గాంధీభవన్ లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం
గాంధీభవన్లో డిసెంబర్ 26, గురువారం నాడు కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్కుమార్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలు మరియు 28న...
దిశ చట్టం అమలుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 26, గురువారం నాడు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో భాగంగా దిశ చట్టంపై చర్చించి, దిశ...
ప్రతికథానాయకుడు, ప్రతికథానాయిక, ప్రత్యర్థి పాత్రలపై విశ్లేషణ
తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని...
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసిన అమరావతి రైతులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై రాజధాని అమరావతి ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 26, గురువారం నాడు అమరావతి రైతులు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను...
29న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణం
జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి మెజారిటీ స్థానాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు...
తొమ్మిదో రోజు రైతుల నిరసనలు, కేశినేని నానిని గృహ నిర్బంధం చేసిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై నిరసనలు వరుసగా తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. మందడం వద్ద రైతులు చేపట్టిన ఆందోళనలతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. నిరసన తెలిపే నేపథ్యంలో టెంటు వేసేందుకు పోలీసులు...
టిఎస్ఆర్టీసీ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంపు
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి డిసెంబర్ 25, బుధవారం నాడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి...
ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 25, బుధవారం నాడు తెలంగాణ ఆర్టీసీపై ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీలో కార్గో మరియు పార్శిల్ సేవలను విస్తృత...
టెస్టుల్లో, వన్డేల్లో నంబర్వన్గా ఏడాది ముగించిన కోహ్లీ
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్, టెస్టు ర్యాంకింగ్స్ లో నంబర్వన్గా నిలుస్తూ 2019 ని ముగించాడు. ఐసీసీ తాజాగా డిసెంబర్ 24, మంగళవారం విడుదల...
వారెన్ బఫెట్ యొక్క సక్సెస్ స్టోరీ
విజయం, నిజాయితీ, తెలివితేటలకు మారుపేరైన వారెన్ బఫెట్ ప్రపంచంలోనే మూడవ అత్యంత ధనవంతుడిగా తనని తాను మలుచుకున్నారు. చరిత్రలో అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుడిగా బఫెట్ నిలిచారు. స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్...
మెరిసే ముఖం కోసం యాంకర్ శ్యామల చిట్కాలు
యాంకర్ శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిప్రాయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, హెల్త్ టిప్స్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు విషయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఈ వీడియోలో అమ్మాయిలకు...
చర్య, ప్రతి చర్యలు ఎలా ఉండాలి? – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘చర్య, ప్రతి చర్యలు’ గురించి వివరించారు. ఏదైనా విషయంలో సహజంగా స్పందించే క్రమంలో 'బాగోలేదు' అంటుంటామని అయితే బాగోలేక పోవడం వేరు, నచ్చకపోవడం...
‘శ్రీకృష్ణ ద్వారక రహస్యం’
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
వాయిదా వేసే అలవాటు మానుకోవడం ఎలా? – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘వాయిదా వేసే అలవాటు’ గురించి వివరించారు. ఏదైనా సమస్యను పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా తర్వాత చూసుకుందాంలే...
దిశ నిందితులకు రీ-పోస్టుమార్టం నిర్వహించండి -హైకోర్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు దిశ హత్యకేసు నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీం కోర్టు, హైకోర్టులలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో వారి మృతదేహాలను గత కొన్ని రోజులుగా గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచిన...
క్రిస్మస్ స్పెషల్ సాంగ్స్
డిసెంబర్ నెల ప్రారంభం నుంచే క్రిస్మస్ సందడి మొదలైంది. కిస్మస్ సందర్భంగా ప్రజలు చర్చిల్లో, ఇళ్లలో ప్రత్యేక ప్రార్ధనా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. క్రిస్మస్ ట్రీలతో మొదలైన పండుగ సంబరాలు క్రిస్టియన్ భక్తి గీతాలతో...
‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 21, శనివారం నాడు అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో 'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మగ్గం ఉన్న చేనేతల...
రాజధాని అమరావతి ప్రాంతంలో కొనసాగుతున్న ఆందోళనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాడు రాజధానిపై జీఎన్రావు కమిటీ తమ...
తెలంగాణ వందశాతం సెక్యులర్ రాష్ట్రమే
తెలంగాణ రాష్ట్రం వందకు వందశాతం సెక్యులర్ రాష్ట్రమేనని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో డిసెంబర్ 20, శుక్రవారం సాయంత్రం ఎల్బి స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ...
ఏపీలో మూడు రాజధానులు, 25 జిల్లాలు?
విశాఖపట్నంలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 జిల్లాలు...




















































