విశాఖలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన నేపథ్యంలో విశాఖ పట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటిస్తారని భావిస్తున్న తరుణంలో విశాఖపట్నం చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కు...
బద్దకం పోవాలంటే పాటించాల్సిన సూత్రాలు
ప్రముఖ వ్యక్తిత్వ వికాస కౌన్సెలర్ శ్రీ సుబ్బారెడ్డి అనేక అంశాలపై తన అభిప్రాయాలను సూటిగా వివరిస్తూ, సమాజంలో అందరికి ఉపయోగపడేలా విలువైన సూచనలిస్తూ, తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో...
కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావదినోత్సవం – జెండా ఎగరేసిన సోనియా గాంధీ
135వ ఆవిర్భావదినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారంనాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని 24, అక్బర్ రోడ్ లోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ...
నేతన్న నేస్తం దరఖాస్తు గడువు జనవరి 20 వరకు పెంపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 21 నాడు అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా మగ్గం ఉన్న...
గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష
కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 'సేవ్ నేషన్-సేవ్ కాన్స్టిట్యూషన్' పేరుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు తలపెట్టిన తిరంగ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. గాంధీభవన్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకు ర్యాలీ...
ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివి – అసదుద్దీన్ ఓవైసీ
ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, పౌరసత్వసవరణ చట్టం(సీఏఏ) లకు వ్యతిరేకంగా యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 27, శుక్రవారం సాయంత్రం నిజామాబాద్లోని ఖిల్లా ఈద్గా వద్ద భారీ బహిరంగ సభ జరిగింది. ఈ...
ఏపీ సీఎం జగన్తో సురేశ్ ప్రభు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని డిసెంబర్ 27, శుక్రవారం నాడు కేంద్ర మాజీ మంత్రి సురేష్ప్రభు కలిశారు. విజయవాడకు వచ్చిన సురేశ్ ప్రభు దంపతులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంను...
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి గవర్నర్ ఆమోదం
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేలా ‘ఏపీ ఆర్టీసీ చట్టం-2019’ బిల్లును ఇటీవల జరిగిన శీతాకాలసమావేశాల్లో అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ...
బాక్సర్ సుమీత్ సాంగ్వాన్పై ఏడాదిపాటు నిషేదం
భారత బాక్సర్ సుమీత్ సాంగ్వాన్పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) డిసెంబర్ 26, గురువారం నాడు ఏడాదిపాటు నిషేధాన్ని విధించింది. డోపింగ్ పరీక్షలో విఫలమైనందువలన నిషేధాన్ని వెంటనే అమల్లోకి తెస్తున్నామని నాడా...
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్హోం కార్యక్రమం ప్రారంభం
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం డిసెంబర్ 20న హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తున్నారు. డిసెంబర్ 28, శనివారం మధ్యాహ్నం 3:15...
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై విశ్వాసంతో ఉన్నాం – కేటీఆర్
తెలంగాణ భవన్లో డిసెంబర్ 27, శుక్రవారం నాడు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు,...
‘Old Fashioned Cocktail Recipe’ తయారు చేసే విధానం
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. రుచికరమైన ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారాన్ని తెలియజేస్తున్నారు. అత్యంత ప్రాచుర్యం పొందిన ఇండియన్, చైనీస్, ఇటాలియన్, స్పానిష్,...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, రాజధానిపై హైపవర్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 27, శుక్రవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంటారని...
రేపు విశాఖలో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 28, శనివారం నాడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జీవీఎంసీ, వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో చేపట్టనున్న రూ.1,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు...
2020 సంవత్సరానికి బ్యాంక్ సెలవులు ప్రకటించిన ఆర్బీఐ
2020 సంవత్సరానికి గానూ బ్యాంక్ సెలవులును ఆర్బీఐ ప్రకటించింది. హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ కార్యాలయాల పరిధుల్లోని బ్యాంకుల సెలవుల వివరాలను అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. 2020లో బ్యాంకులకు...
రాజధాని అమరావతిలోనే ఉంచాలంటూ కన్నా మౌన దీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిసెంబర్ 27, శుక్రవారం నాడు రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలకు మద్దతుగా మౌన దీక్ష చేపట్టారు. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని కోసం ప్రధాని నరేంద్ర మోదీ...
డిసెంబర్ 30న జనసేన విస్తృతస్థాయి సమావేశం
జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో డిసెంబర్ 30వ తేదీన విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు డిసెంబర్ 26, గురువారం నాడు ఒక...
ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం, రాజధానిపై కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన డిసెంబర్ 27, శుక్రవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రంలో మూడు రాజధానుల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంటారని...
రాహుల్ ద్రవిడ్ తో సౌరవ్ గంగూలీ భేటీ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ డిసెంబర్ 26, గురువారం నాడు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) అధ్యక్షుడు రాహుల్ ద్రవిడ్ తో భేటీ అయ్యాడు. ముంబయిలోని బీసీసీఐ...
కృష్ణ, గుంటూరు జిల్లాల నాయకులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 26, గురువారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో...



















































