త్వరలో భవన నిర్మాణ అనుమతుల కోసం వేగవంతమైన విధానం – మంత్రి కేటీఆర్
పౌరుల సౌకర్యం, సంతోషమే లక్ష్యంగా నూతన పురపాలక చట్టం అమలు
దశాబ్దాలుగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది పనితీరుపై ఉన్న అనుమానాలు తొలగించేలా నూతన భవన నిర్మాణ అనుమతుల విధానం
టీఎస్ ఐపాస్...
కొత్త సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసేందుకు త్వరలో సీఏసీ ఏర్పాటు
ప్రస్తుతమున్న ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కాలపరిమితి మరికొన్ని రోజుల్లో ముగియనుండటంతో, కొత్త సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసేందుకు క్రికెట్ సలహా సంఘాన్ని (సీఏసీ) త్వరలోనే ఏర్పాటు చేస్తామని భారత...
చైర్మన్ పదవినుంచి తప్పుకోనున్న ఆనంద్ మహీంద్రా
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (ఎంఅండ్ఎం) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆ పదవి నుంచి త్వరలో తప్పుకోబోతున్నారు. ఈ మేరకు డిసెంబర్ 20, శుక్రవారం నాడు మహీంద్రా గ్రూప్ ఒక ప్రకటన...
రాజధానిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నివేదిక అందజేసిన జీఎన్ రావు కమిటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో డిసెంబర్ 20, శుక్రవారం నాడు జీఎన్ రావు కమిటీ సమావేశమైంది. రాజధాని సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ఈ నిపుణుల కమిటీ అధ్యయనం చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో...
ఉన్నావ్ కేసులో కుల్దీప్ సెంగార్కు యావజ్జీవ కారాగార శిక్ష
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటనలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్ను దోషిగా నిర్ధారిస్తూ ఢిల్లీలోని తీస్హజారీ కోర్టు సంచలనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం డిసెంబర్ 20, శుక్రవారం నాడు హైదరాబాద్ చేరుకున్నారు. ముందుగా ఢిల్లీ నుంచి వాయుసేన విమానంలో హైదరాబాద్లోని హకీంపేట ఎయిర్ స్టేషన్ కు చేరుకున్న రాష్ట్రపతికి...
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ‘మీ సేవ’ కేంద్రాలు బంద్
ఆంధ్రప్రదేశ్ లో డిసెంబర్ 20, శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'మీ-సేవ' సేవలు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మీ-సేవలను గ్రామ సచివాలయ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడంతో మీ-సేవ కేంద్రాలు నిర్వహించే వారి ఉపాధి దెబ్బతినే...
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో 15వ ఆర్థిక సంఘం బృందం భేటీ
రాష్ట్ర పర్యటనకు వచ్చిన 15వ ఆర్థిక సంఘం బృందం డిసెంబర్ 19, గురువారం నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తో భేటీ అయింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ...
తెలంగాణ రాష్ట్రంలో 36 ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 36 ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు డిసెంబర్ 19, గురువారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...
తెలంగాణ లోకాయుక్త, ఉపలోకాయుక్తను నియమించిన ప్రభుత్వం
తెలంగాణ లోకాయుక్తను, ఉపలోకాయుక్తను ప్రభుత్వం నియమించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని కమిటీ డిసెంబర్ 19, గురువారం నాడు ప్రగతి భవన్ లో సమావేశమై లోకాయుక్త, ఉపలోకాయుక్త పేర్లను నిర్ణయించింది. లోకాయుక్తగా...
హైదరాబాద్ లో స్లిప్ రోడ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కే.తారకరామారావు డిసెంబర్ 19, గురువారం నాడు ప్రగతి భవన్ లో హైదరాబాద్ నగరంలో స్లిప్ రోడ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. నగరంలో ట్రాఫిక్...
ఐపీఎల్-2020 వేలంలో 8 జట్లు కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీళ్ళే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ వేలం డిసెంబర్ 19, గురువారం నాడు కోల్కతాలో జరిగింది. 332 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. ఇక ఎనిమిది ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 73...
సినిమాల్లో ప్రధాన పాత్రలు ఒకటికి మించి ఉంటే? – శ్రీ పరుచూరి గోపాల కృష్ణ
తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని...
ఐపీఎల్ -2020 వేలం అప్డేట్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ వేలం డిసెంబర్ 19, గురువారం నాడు మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్కతాలో ప్రారంభమైంది. 332 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. ఇక వీరిలో 134...
ఆంధ్రప్రదేశ్ లో 11,158 రైతు భరోసా కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు పెంపొందించి, రైతులకు ఆదాయం పెంచడమే లక్ష్యంగా మూడు దశల్లో మొత్తం 11,158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్వహించింది. డిసెంబర్ 18, బుధవారం నాడు...
తెలంగాణలో రాష్ట్ర వన్యప్రాణి మండలి ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో వన్య ప్రాణుల సంరక్షణ కోసం రాష్ట్ర వన్యప్రాణి మండలిని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మండలికి సీఎం కేసీఆర్ ఛైర్మన్గా, రాష్ట్ర అటవీ,...
డోనాల్డ్ ట్రంప్ కు షాక్, అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడంటూ డెమోక్రటిక్ పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ను పదవి నుంచి తొలగించేందుకు డిసెంబర్ 18,...
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు వ్యక్తిగత భద్రత పెంపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యక్తిగత భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ పోలీసుల్లోని ప్రత్యేక కమాండో దళం అక్టోపస్ను సీఎం వైఎస్ జగన్ భద్రతలో భాగం చేస్తూ నిర్ణయం తీసుకుంది....
టీడీపీ నాయకుడు దేవినేని ఉమ అరెస్ట్
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావును గురువారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
రాజధాని అమరావతి గ్రామాల్లో 144 సెక్షన్ అమలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో సెక్షన్ 144, 34 పోలీసు చట్టం అమల్లో ఉందని తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాజధాని ప్రాంతంలోని రైతులు వారి ఆందోళనలు శాంతియుత పద్ధతిలో...




















































