ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ నవంబర్ 20, బుధవారం నాడు సమావేశమయ్యారు. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో...
చిదంబరం బెయిల్పై ఈడీకి నోటీసు ఇచ్చిన సుప్రీం కోర్టు
ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం బెయిల్ పిటిషన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కు సుప్రీంకోర్టు నవంబర్ 20, బుధవారం నాడు...
నేటి నుంచే ఏపీలో వైఎస్ఆర్ నవశకం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలులో భాగంగా అర్హులను ఎంపిక చేసేందుకు 'వైఎస్ఆర్ నవశకం' పేరుతో ఆంధ్రప్రదేశ్ లో ఇంటింటి సర్వే కార్యక్రమం నిర్వహించనున్నారు. నవంబర్ 20, బుధవారం నాడు ప్రారంభమయ్యే...
నాగ్పూర్ తరహాలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు నిర్మించే సన్నాహాలు
నాగ్పూర్లో అమలవుతున్న వినూత్న ప్రాజెక్ట్లైన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్వహణ, మెట్రోరైలు ప్రాజెక్ట్లో చేపట్టిన రెండు అంతస్తుల ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం, పార్కుల నిర్వహణ తదితర కార్యక్రమాలను నగర మేయర్ బొంతు రామ్మోహన్,...
జెరూసలేం, హజ్ యాత్రికుల ఆర్థికసాయం పెంచిన ఏపీ ప్రభుత్వం
జెరూసలేం, హజ్ వెళ్లే యాత్రికులకు ఆర్థిక సాయం పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నవంబర్ 19, మంగళవారం నాడు రెండు వేర్వేరు ఉత్తర్వులును ప్రభుత్వం జారీ చేసింది....
డే/నైట్ టెస్టుకు స్పందన బాగుంది – సౌరవ్ గంగూలీ
కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నవంబర్ 22 నుంచి భారత్ తొలిసారిగా డే/నైట్ టెస్టు ఆడబోతున్న సంగతి తెలిసిందే. భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే పింక్ బాల్ డే/నైట్ టెస్టుపై క్రీడాభిమానులు మంచి...
కేసీఆర్ పరిపాలన రాజ్యాంగ సంక్షోభానికి దారితీసేలా ఉంది
రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణలో గత 46 రోజులుగా సుమారు 50వేల మంది...
‘మనతో మనం ఎలా సర్దుకుపోవాలి’ – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు....
రాష్ట్రంలో బార్ల సంఖ్య 40 శాతానికి తగ్గింపు , సీఎం జగన్ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలోని మద్యం దుకాణాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుపుతూ బెల్ట్ షాపులను కట్టడి...
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు: రెండో రోజు కాంగ్రెస్ వాకౌట్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 18, సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. సెలవులను మినహాయించి 20 రోజులపాటు సాగే ఈ సమావేశాలు డిసెంబర్ 13న ముగుస్తాయి. శీతాకాల సమావేశాలు మొదలైన రెండోరోజునే లోక్ సభలో...
పోలీసు యాక్ట్ 30 పేరుతో వేధిస్తున్నారు – చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. మొత్తం మూడు రోజుల పాటు ఈ జిల్లాలో పర్యటించి నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. రెండో...
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై విచారణ జరపమన్న ఈసీ
గుంటూరు జిల్లాలోని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై రాష్ట్ర ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన తాడికొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన ఉండవల్లి...
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రముఖులు
భారత మాజీ ప్రధాని, దివంగత నేత ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని శక్తిస్థల్ వద్ద పలువురు కాంగ్రెస్ నాయకులు ఆమెకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, భారత మాజీ ప్రధాని...
సీఎం జగన్ తో యార్లగడ్డ వెంకట్రావు భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో నవంబర్ 18, సోమవారం నాడు గన్నవరం వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు భేటీ అయ్యారు. ఇటీవలే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ పార్టీకి...
ఆర్టీసీ సమ్మెపై నేడు తుది నిర్ణయం
తెలంగాణలో గత 46 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై నవంబర్ 19, మంగళవారం సాయంత్రం తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై...
కొరియా మాస్టర్స్ టోర్నీ నుంచి తప్పుకున్న సైనా నెహ్వాల్
ప్రపంచ తొమ్మిదో ర్యాంక్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కొరియా మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్– 300 టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. ఇప్పటికే ఈ టోర్నీ నుంచి ఇతర భారత షట్లర్లు పీవీ సింధు,...
సోనియా గాంధీతో శరద్ పవార్ భేటీ
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ఈ రోజు సాయంత్రం భేటీ అయ్యారు. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన మధ్య కూటమితో ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశం,...
టీఎస్ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ
తెలంగాణ రాష్ట్రంలో గత 45 రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఈ సమ్మెపై హైకోర్టులో పలు పిటిషన్స్ దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై నవంబర్ 18, సోమవారం నాడు...
అత్తారింటికి దారేది, ఫిదా చిత్రాల కథాంశం మధ్య ఉన్న వ్యత్యాసమేంటి? – శ్రీ పరుచూరి...
తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని...
గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 18, సోమవారం నాడు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రోజు ఉదయం తన సతిమణి భారతితో కలిసి అమరావతిలోని...





















































