తిరుమల లడ్డు ధర పెంపు ప్రచారం అవాస్తవం – వైవీ సుబ్బారెడ్డి
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డు ప్రసాదం ధర పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో లడ్డు ధర పెంచారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు...
తెలంగాణలో భారీగా తహసీల్దార్ల బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో భారీగా తహసీల్దార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం 378 మంది తహసీల్దార్లను ఒకేసారిగా బదిలీ చేసింది. వీరిలో జోన్ 5 కు సంబంధినవారు 166 మందికాగా, జోన్...
ఉస్మానియా ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న అశ్వత్థామరెడ్డి
ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆసుపత్రిలోనూ దీక్షను కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లును ప్రభుత్వం పరిష్కరించే వరకూ దీక్ష కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న...
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 18, సోమవారం నుండి ప్రారంభమయ్యాయి, డిసెంబర్ 13 వరకు కొనసాగనున్నాయి. సెలవులను మినహాయించి 20 రోజులపాటు ఈ సమావేశాలు జరుగుతాయి. ఈ రోజు ఉభయ సభలు ప్రారంభమైన...
సీజేఐగా జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే ప్రమాణ స్వీకారం
జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డే నవంబర్ 18, సోమవారం నాడు సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ బాబ్డే తో ప్రమాణ స్వీకారం చేయించారు....
అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తాం – ముస్లిం పర్సనల్ లా బోర్డ్
అయోధ్యలోని ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ స్థల వివాదం కేసులో, 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని హిందువులకే అప్పగించాలని నవంబర్ 9న సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు...
ఐసీసీ ర్యాంకింగ్స్ లో దూసుకెళ్లిన షమీ, మయాంక్
భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన తోలి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్ లో ఏడు వికెట్లతో చెలరేగిన...
ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంచే అవకాశం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయో పరిమితిని పెంచే అవకాశమున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశంపై ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖలో చర్చిస్తున్నారు. ఏపీపీఎస్సీ, ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా...
ఆర్కామ్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన అనిల్ అంబానీ
నవంబర్ 16, శనివారం నాడు అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. బకాయిలు చెల్లించలేక ఆర్కామ్ ఇప్పటికే తన మొబైల్ సంబంధిత కార్యకలాపాలను మూసివేసింది. ఐబీసీ నేతృత్వంలో దివాలా...
పీసీసీ ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను – జగ్గారెడ్డి
తెలంగాణ పీసీసీ పదవిపై గత కొంతకాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై తరచుగా స్పందిస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఆశక్తికర వ్యాఖ్యలు చేసారు....
ఏలూరు జైలు నుంచి విడుదలైన చింతమనేని ప్రభాకర్
దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు చింతమనేని ప్రభాకర్ నవంబర్ 16, శనివారం నాడు ఏలూరు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. అయితే...
అమెరికన్ల కంటే భారతీయులు ఎందుకు సన్నగా ఉంటారు?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా పల్లా రాజేశ్వర్రెడ్డి
రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు, అభివృద్ధి పర్యవేక్షణ మరియు రైతు సమస్యలు తీర్చడానికి, తెలంగాణ ప్రభుత్వం 2018 ఫిబ్రవరిలో రైతు సమన్వయ సమితిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మొదటగా ఈ రైతు సమన్వయ...
త్వరలోనే ఒకే దేశం-ఒకే రోజు వేతనం విధానం
రెండోసారి అధికారంలోకి వచ్చాక బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒకే దేశం- ఒకే రేషన్ కార్డును వినియోగంలోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఒకే...
తెలంగాణ ఎంపీలకు దిశానిర్దేశం కేటీఆర్
తెలంగాణ భవన్లో నవంబర్ 15, శుక్రవారం నాడు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టిఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా...
ఢిల్లీ వెళ్లిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 15, శుక్రవారం నాడు ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను ప్రారంభించిన అనంతరం...
అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె గత 43 రోజులుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నవంబర్ 16, శనివారంనాడు తలపెట్టిన బస్రోకో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఉదయం నుంచే డిపోల...
మయాంక్ డబుల్ సెంచరీ, భారత్ 493/6 డిక్లేర్డ్
ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మొదటిటెస్టులో భారీ స్కోర్ సాధించిన భారత జట్టు పట్టు బిగించింది. ఓవర్ నైట్ స్కోర్ 86/1 తో ఆట కొనసాగించి, మరో 407 పరుగులు జత...
విజయవాడ సీపీని కలిసిన వల్లభనేని వంశీ
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నవంబర్ 15, శుక్రవారం నాడు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిశారు. తనపై కొంతమంది సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ, తప్పుడు ప్రచారం...
త్వరలోనే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు?
జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంతో అక్టోబర్ 31, 2019 నుంచి జమ్మూ కశ్మీర్ మరియు లద్ధాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతమైనప్పటికీ అసెంబ్లీతో...




















































