కొరియా ఓపెన్ టోర్నీ- బరిలో ఉన్న పీవీ సింధు, సైనా నెహ్వాల్
ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ లో స్వర్ణం పతకం గెలుచుకున్న తోలి భారత షట్లర్ గా తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత జరిగిన...
ప్రారంభమైన కేసీఆర్, జగన్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 23, సోమవారం సాయంత్రం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు, రెండు రాష్ట్రాల మధ్య...
ఆన్లైన్లో జిల్లాల వారీగా సచివాలయ ఉద్యోగాల మెరిట్ లిస్ట్
గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ జాబితాను జిల్లాలవారీగా ఆన్లైన్లో ఉంచినట్టు పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ వెల్లడించారు. మెరిట్ జాబితా తయారీలో రాష్ట్ర విధానాలను పాటించామని,...
ధీరూభాయ్ అంబానీ చరిత్ర
ఉన్నతమైన ఆశయం, చెక్కుచెదరని ధ్యేయం, ఓటమి ఎరుగని సంకల్పం ఈ మూడు ఓ మామూలు మనిషిని దేశంలో గొప్ప వ్యాపారవేత్తగా మార్చాయి. 1958 లో ఒక సాధారణ స్పైస్ డీలర్ గా పనిచేసిన...
తీహార్ జైల్లో చిదంబరాన్ని కలిసిన సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 23, సోమవారం నాడు ఉదయం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న కాంగ్రెస్...
పీఏసీ చైర్మన్ గా అక్బరుద్దీన్ ఒవైసీ నియామకం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సెప్టెంబర్ 22, ఆదివారంతో ముగిసాయి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభను నిరవధికంగా వాయిదా వేశారు. సమావేశాల చివరి రోజున ఉమ్మడి సభా కమిటీలను స్పీకర్ పోచారం...
బిగ్ బాస్-3: ఎలిమినేట్ అయినా హిమజ
జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ఆదివారం నాడు జరిగిన 64వ ఎపిసోడ్ లో నటి హిమజ ఎలిమినేట్ అయ్యారు. ఈ...
అమీర్పేట్ మెట్రో స్టేషన్లో పెచ్చులూడి తలపై పడడంతో యువతి మృతి
సెప్టెంబర్ 22, ఆదివారం నాడు అమీర్పేట్ మెట్రో స్టేషన్ ఆవరణలో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మెట్రో స్టేషన్లో సీలింగ్ పెచ్చులూడి తలపై పడడంతో కంతాల మౌనిక అనే యువతి ప్రాణాలు...
హౌడీ-మోదీ సమావేశంలో గర్జించిన మోదీ
టెక్సాస్లోని హ్యూస్టన్లో విశాలమైన ఎన్ఆర్జి స్టేడియంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమక్షంలో జరిగిన హౌడీ-మోదీ సమావేశానికి హాజరైన ప్రధాని నరేంద్రమోదీ కి ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమానికి అమెరికా వ్యాప్తంగా...
మూడో టీ20లో దక్షిణాఫ్రికా ఘన విజయం
భారత్-దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ 1-1 తో సమం అయింది. బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడవ టీ20 మ్యాచ్ లో భారతజట్టుపై దక్షిణాఫ్రికా అద్భుత విజయం...
త్వరలో రద్దు కానున్న ఆన్లైన్ సినిమా టికెట్ల విధానం
తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఆన్లైన్ సినిమా టికెట్ల అమ్మకాలను ప్రభుత్వం త్వరలో రద్దు చేసే యోచనలో ఉందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని...
మోడీ, ఇమ్రాన్ ఖాన్ తో భేటీ కానున్న డోనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలతో వరుసగా సెప్టెంబర్ 23, 24 తేదీల్లో సమావేశం కానున్నారు. ముందుగా సెప్టెంబర్ 22 న హ్యూస్టన్లో జరిగే...
హుజూర్నగర్ టిఆర్ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు జరగబోయే ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా మరో 64 నియోజకవర్గాల్లో ఉపఎన్నికలను కూడ అక్టోబర్ 21న నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉపఎన్నికలలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ...
నీతి కథలు – అత్యాశ
చిన్న పిల్లలకు అత్యంత ప్రాచుర్యం చెందిన నర్సరీ రైమ్స్, పిల్లల కథలు, బెడ్ టైం కథలు, బామ్మ కథలు, నైతిక విలువలతో కూడిన తెలుగు కథలును 'బొమ్మరిల్లు' యూట్యూబ్ ఛానల్ అందిస్తుంది. పిల్లలకు...
మహారాష్ట్ర, హర్యానాలలో అక్టోబర్ 21న ఎన్నికలు
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సునీల్ అరోరా ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. అక్టోబర్ 21న ఈ రెండు రాష్ట్రాల్లో...
టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత
టీడీపీ సీనియర్ నాయకుడు, నటుడు, మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ కన్నుమూసారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన చెన్నై లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం...
దారి తప్పి బీజేపీ నాలుగు సీట్లు గెలిచింది-కేటీఆర్
కరీంనగర్ కు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు శుక్రవారం నాడు తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమావేశంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్...
చంద్రబాబు ఇల్లు కూల్చివేతకు మళ్ళీ నోటీసులు
ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అద్దెకు ఉంటున్న నివాసానికి సీఆర్డీఏ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసారు. ఈ మేరకు చంద్రబాబు నివసించే భవనం గోడకు సీఆర్డీఏ అధికారులు నోటీసులు అంటించారు....
మ్యాక్స్ ఇన్ఫ్రాకే మళ్ళీ పోలవరం 65వ ప్యాకేజీ పనులు, 58 కోట్లు ఆదా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఏపీ జలవనరుల శాఖ నిర్వహించిన రివర్స్...
ధోనిని గౌరవంగా తప్పుకోమంటున్న సునీల్ గవాస్కర్
భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్, భారతజట్టుకు మహేంద్రసింగ్ ధోని ఎంపికయ్యే విషయంపై స్పందించారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ వరకు ధోని కొనసాగడం కష్టమే అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ధోని...

















































