ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన భట్టి విక్రమార్క

0
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క తెలంగాణ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృధ్ధి కోసం టిఆర్ఎస్ చేసిందేమి లేదని,...

సచివాలయ ప్రశ్న పత్రాల లీకేజి దుమారం, ఖండించిన మంత్రి పెద్దిరెడ్డి

0
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయాల శాశ్వత ఉద్యోగాల ప్రక్రియలో పరీక్ష పత్రాలు లీకేజి అయ్యానంటూ ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి 8వ...

సెప్టెంబర్ 23 నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ

0
ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడ తెలంగాణ ప్రభుత్వం దసరా కానుకగా రాష్ట్రంలోని మహిళలకు బతుకమ్మ చీరలు అందజేస్తుంది. సెప్టెంబర్ 23 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరలు పంపిణీ ప్రారంభమవుతుందని...

ఏకపక్షంగా పోలవరం ఆపేసారు-చంద్రబాబు

0
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడీ అయినా పోలవరం ప్రాజెక్టు, వైసీపీ ప్రభుత్వ విధ్వంసక చర్యలవల్ల ఆగిపోయిందని టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ రోజు ఉండవల్లిలో ఏర్పాటు చేసిన...

ఒత్తిడిని అధిగమించడం ఎలా? – డా. బీవీ పట్టాభిరామ్

0
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు....

జిల్లాలకు చేరిన సచివాలయ రాతపరీక్షల మెరిట్ జాబితా

0
గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను గురువారం నాడు అధికారులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్...

కార్పొరేట్ పన్ను తగ్గింపు, స్టాక్ మార్కెట్ జోరు

0
ఆర్థిక మందగమనంపై పెరుగుతున్న ఆందోళనల మధ్య, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చేలా కార్పొరేట్ కంపెనీలకు...

మరోసారి సమావేశం కానున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు

0
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు త్వరలో మరోసారి సమావేశం కాబోతున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలన్నింటిని పరిష్కరించుకోవడానికి గతంలో కూడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

హెచ్‌సీఏ అధ్యక్ష పదవి రేసులో మాజీ కెప్టెన్ అజారుద్దీన్

0
టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్ష పదవికి గురువారం నాడు నామినేషన్ దాఖలు చేసారు. నామినేషన్ పత్రాలను మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్...

గవర్నర్ తో సమావేశంపై నాకు సమాచారం లేదు-రేవంత్ రెడ్డి

0
కాంగ్రెస్ నాయకుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో విద్యుత్ పై చర్చ జరుగుతున్నపుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో ఉండకపోవడం సరైన పద్ధతి...

న్యూజెర్సీ రాష్ర్టంతో తెలంగాణ ఒప్పందం

0
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ర్టంతో తెలంగాణ రాష్ర్టం సిస్టర్ స్టేట్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నది. ఈరోజు హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో న్యూజెర్సీ గవర్నర్ నేతృత్వంలో తెలంగాణలో పర్యటిస్తున్న బృందం, పురపాలకశాఖ మంత్రి...

ట్విట్టర్ ఖాతాల తొలగింపుపై ప్రశ్నించిన పవన్ కళ్యాణ్

0
జనసేన పార్టీకి, అభిమానులకు, కార్యకర్తలకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాలను ఎందుకు నిలిపివేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. జన సైనికుల ట్విట్టర్ ఖాతాల తొలగింపుపై బుధవారం నాడు ఆయన ట్వీట్ చేశారు....

దక్షిణాదిలో హిందీని బలవంతంగా రుద్దితే ఒప్పుకొం

0
ఒక దేశం-ఒక భాష అంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇంకా దుమారం లేపుతూనే ఉన్నాయి. హిందీ భాషపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు...

టిఆర్ఎస్ నాయకుడిపై దుండగుల దాడి

0
టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడుపై గుర్తు తెలియని దుండగులు మారణాయుధాలతో దాడి చేసారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేటలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన తెరాస నాయకుడు...

బుక్ మై షో అసలు చరిత్ర

0
మనదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సినిమాలపై ప్రజలు ప్రత్యేక ఆసక్తి చూపుతారు. ఒకప్పుడు వారి అభిమాన హీరో సినిమాలు చూడడం కోసం, పొడవాటి లైన్లలో గంటలపాటు నిలబడి టిక్కెట్ల తీసుకునేవారు. ఒక్కోసారి లైన్...

అక్టోబర్ 18తో అయోధ్యకేసులో వాదనలు పూర్తి: సీజేఐ రంజన్ గొగోయ్

0
అయోధ్య రామజన్మభూమికి సంబంధించిన కేసులో బుధవారం నాడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో వాదనలు అక్టోబర్ 18 కల్లా ముగుస్తాయని ధర్మాసనం పేర్కొంది. ఈ రోజు విచారణ చేపట్టిన ప్రధాన...

మహారాష్ట్ర ఎన్నికల బరిలో తెరాస, త్వరలో నిర్ణయం

0
త్వరలో మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పోటీచేసే అవకాశం ఉంది. నాందేడ్ జిల్లాలోని 5 నియోజక వర్గాలతో పాటు, మరో మూడు ఇతర నియోజకవర్గాల్లో కూడ తెరాస...

దక్షిణాఫ్రికాతో రెండో టీ20 నేడే

0
భారత్-దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడ పడకుండానే రద్దు అయింది. సెప్టెంబర్ 17, బుధవారం నాడు మొహాలీలో రాత్రి 7...

ప్రభుత్వ లాంఛనాలు తిరస్కరించిన కోడెల కుటుంబ సభ్యులు

0
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అంత్యక్రియలను బుధవారం నాడు నరసరావుపేటలో నిర్వహించనున్నారు. నరసరావుపేటలో ఉదయం 11 గంటల నుంచి కోడెల అంతిమ యాత్ర ప్రారంభమవుతుందని...

పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి పై విరుచుకుపడ్డ గువ్వల బాలరాజు

0
సోమవారం నాడు యురేనియం త్రవ్వకాలపై అఖిలపక్ష సమావేశం జరిగింది. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్, వి.హనుమంతురావు, కోదండరాం, పీసీసీ అధ్యక్షుడు...