బోటు ప్రమాదం: 26 మృతదేహాల లభ్యం
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిపోయిన ఘటనలో మూడోరోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 26 మృతదేహాలు లభ్యమవగా, అందులో మంగళవారం ఉదయం నుంచి 18 మందిని...
రాజస్థాన్ లో కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు
సెప్టెంబర్ 16న రాజస్థాన్ లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఈ పరిణామాలతో బీఎస్పీ పార్టీకి రాజస్థాన్ రాష్ట్రంలో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఆరుగురు...
టీటీడీ కొత్త పాలకమండలి సభ్యుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ కొత్తపాలకమండలిని ఏర్పాటు చేసింది. సస్పెన్సు కు తెరదించుతూ ఎక్స్అఫిషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందికి అవకాశం కల్పించింది. 28 పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది, అయితే ఇంకా...
విజయానికి ఆరు మెట్లు – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, యండమూరి అంతర్ముఖం పేరుతో అనేక అంశాలపై తన అమూల్యమైన అభిప్రాయాలను సవివరంగా అందరికి అర్ధం అయ్యే పద్ధతిలో వివరిస్తున్నారు. అందులో...
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీలు, కొత్త పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు ఐఏఎస్ అధికారులను, ఒక ఐఎఫ్ఎస్ అధికారిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించిన బీజేపీ నాయకులు
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ జాతీయజెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ,...
పుట్టిన రోజున వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించిన మోడీ
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ రోజు 69వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, సెలెబ్రిటీలు, క్రికెటర్లు, అభిమానులు మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు నాడు మోడీ సొంత...
బుధవారం నాడు కోడెల అంత్యక్రియలు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అంత్యక్రియలను బుధవారం నాడు ఆయన స్వస్థలమైన గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో నిర్వహించనున్నారు. సోమవారం నాడు కోడెల భౌతికకాయాన్ని టీడీపీ...
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఎర్రమంజిల్ ప్రాంతంలో పురాతన భవనాలను కూల్చివేచి నూతన అసెంబ్లీ నిర్మాణం చేపట్టాలని తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మించాలని ప్రభుత్వం...
‘SHUTDOWN The Chase’ థ్రిల్లర్ తెలుగు షార్ట్ ఫిల్మ్
రామ్ శేఖర్ పట్నాయక్ దర్శకత్వం వహించిన ' SHUTDOWN The Chase ' తెలుగు షార్ట్ ఫిల్మ్ థ్రిల్లర్ జోనర్ లో ఆసక్తికరంగా సాగుతుంది. అనేక మలుపులతో ఊహించని విధంగా చిత్రికరించిన ఈ...
కేంద్రమంత్రి సంతోష్ గాంగ్వర్ వ్యాఖ్యలపై దుమారం
దేశంలో నిరుద్యోగంపై కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ శనివారం నాడు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. దేశంలో ఉపాధి అవకాశాలకు కొదవలేదని, తగిన ఉద్యోగాలు ఉన్నాయని...
కోడెల శివప్రసాద్ మృతిపై ప్రముఖుల దిగ్భ్రాంతి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కోడెల శివప్రసాద్ మృతిపై ప్రముఖ రాజకీయనాయకులు...
ఆఖరి టెస్టు గెలిచి యాషెస్ సిరీస్ ను 2-2 తో సమం చేసిన ఇంగ్లాండ్
యాషెస్ సిరీస్ లో ఆఖరిదైనా ఐదో టెస్టులో ఆతిధ్య జట్టు ఇంగ్లాండ్ 135 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను 2-2 తో సమం చేసింది. ఇంగ్లాండ్ గడ్డపై ఆస్ట్రేలియా యాషెస్...
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కన్నుమూత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. సోమవారం మధ్యాహ్నం కోడెల శివప్రసాద్ తన ఇంట్లో...
మరో పదేళ్లు నేనే సీఎంగా ఉంటా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం నాడు అసెంబ్లీలో మూడు గంటలపాటు సుదీర్ఘంగా ప్రసంగించి, కాంగ్రెస్, మజ్లీస్ సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా యురేనియం త్రవ్వకాలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే...
పాపికొండల యాత్రలో పెను విషాదం, మునిగిన పర్యాటక బోటు
పాపికొండల యాత్రలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం 64 మంది పర్యాటకులు, 9 మంది సిబ్బందితో కూడిన పర్యాటక బోటు పాపికొండల యాత్రకు వెళ్తూ, తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని...
హిందీ భాష పై అమిత్ షా వ్యాఖ్యలతో దుమారం
బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం నాడు హిందీ దివస్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా దుమారం లేపాయి. అమిత్ షా హిందీ దివస్ శుభాకాంక్షలు తెలుపుతూ...
బీజేపీలో చేరడం లేదు – జేసి దివాకర్ రెడ్డి
టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి ప్రస్తుత రాజకీయాలపై మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసారు. శనివారం నాడు కడపలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రభంజనం మొదలయిందని, ఆ...
కొత్త అధికార ప్రతినిధులను నియమించిన జనసేన
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు జనసేన పార్టీకి ముగ్గురు ప్రధాన అధికార ప్రతినిధులు, మరో ఐదుగురు అధికార ప్రతినిధులను నియమించారు. ప్రధాన అధికార ప్రతినిధులుగా మాజీ ఎమ్మెల్సీ కందుల...
నాగార్జున చేతుల మీదుగా బిఎండబ్ల్యూ కారు అందుకున్న పీవీ సింధు
ప్రపంచ మహిళా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం పతకం గెలుచుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధుకు అభినందనలు, బహుమతులు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల...



















































