గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్ల ఆందోళన
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) బిల్లు 2019 ను వ్యతిరేకిస్తూ, అందులో అభ్యంతరకరంగా ఉన్న సెక్షన్ 32, సెక్షన్ 50 లను వెంటనే తొలగించాలని, అంతవరకు విధులు బహిష్కరిస్తామని...
న్యూడెమోక్రసీ సభ్యుడు లింగన్న రీ పోస్టుమార్టం పూర్తి
హైకోర్టు ఆదేశాల మేరకు న్యూడెమోక్రసీ దళ సభ్యుడు లింగన్న మృత దేహానికి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు కొత్తగూడెం నుండి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి లింగన్న...
రాజ్యసభలో యుఏపీఏ బిల్లు 2019 ఆమోదం
భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) సవరణ బిల్లు 2019 (యుఏపీఏ) ఆగస్టు 2వ తేదీన రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై చర్చ జరిగిన అనంతరం రాజ్యసభ ఛైర్మన్...
ఎపిసోడ్ 12 ( ఆగస్టు 1) హైలైట్స్: మొదటి కెప్టెన్ గా వరుణ్ సందేశ్...
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
ఉద్యోగుల జీతాలపై ఏపీ ఆర్థికశాఖ వివరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధుల కొరతతో ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు ఆగస్ట్ నెల జీతాలు ఇంకా పడలేదని రెండు రోజుల నుండి సామాజిక మాధ్యమాలు, పలు చానెల్స్ లో ప్రచారమవుతున్న వార్తలను ఆంధ్రప్రదేశ్...
పోలవరం నుంచి నవయుగ కంపెనీని తప్పించిన ఏపీ ప్రభుత్వం
వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలపై, పథకాలపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా పోలవరం...
ఆసక్తిగా మారిన భారత జట్టు కోచ్ ఎంపిక
ప్రపంచకప్ తో భారత జట్టు ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ముగిసిన సంగతి తెలిసిందే, అయితే ఆగస్ట్ 3 నుంచి మొదలయ్యే వెస్టిండీస్ టూర్ వరకు కోచ్ గా రవిశాస్త్రి పదవీ...
నయీం కేసులో సంచలన విషయాలు
2016లో షాద్ నగర్ దగ్గర జరిగిన ఎదురుకాల్పుల్లో గ్యాంగ్స్టర్ నయీం మరణించిన సంగతి తెలిసిందే, అయితే చాలా కాలం పాటు నయీం కేసులో విచారణ జరిగింది కానీ పూర్తి వివరాలు బయటకు రాలేదు....
అన్న కాంటీన్లు మూసివేత?
గత తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్న కాంటీన్లు తాత్కాలికంగా మూతబడ్డాయి. జూలై 31 నాటికీ అన్ని జిల్లాలలో నడుస్తున్న అన్న కాంటీన్లలకు సంబంధిత నిర్వాహకులు తాళాలు...
తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఏపీ సీఎం జగన్ భేటీ
ఈ రోజు హైదరాబాద్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి తొలుత రాజ్ భవన్ కి వెళ్లి తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ అయ్యారు. సుమారు గంటకు...
ఉన్నావ్ కేసు నిందితుడు ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ పై బీజేపీ వేటు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం అవుతున్న ఉన్నావ్ కేసులో కీలక నిందితుడు, బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ పై ఆ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. ఇప్పటికే ఈ కేసులో కుల్దీప్ సెంగార్...
ఎపిసోడ్ 11 (జూలై31) హైలైట్స్: శ్రీముఖి-అలీరేజా పిడకల టాస్క్
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...
లాడెన్ వారసుడు హమ్జా బిన్ లాడెన్ హతం?
అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ మాజీ నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హమ్జా బిన్ లాడెన్ చనిపోయినట్లు అమెరికాలో మీడియా కధనం వెలుగులోకి వచ్చింది. గతంలో ఒసామా బిన్ లాడెన్ ను...
ఆగస్ట్ లో బిజీ బిజీగా సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్ట్ 1వ తేదీన తన కుటుంబంతో కలిసి జెరూసలేం వెళ్తున్నారు, నాలుగు రోజుల జెరూసలేం పర్యటన అనంతరం ఆగస్టు 5వ తేదీన హైదరాబాద్ చేరుకోనున్నారు....
ప్రోకబడ్డీ: పింక్ పాంథర్స్ వరుసగా మూడు విజయాలు
ప్రోకబడ్డీ లీగ్ ఏడవ సీజన్లో జైపూర్ పింక్ పాంథర్స్ వరుసగా మూడు విజయాలు నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్ లో ఆకట్టుకునే ఆట తీరుతో జైపూర్ 37-21 తేడాతో హరియాణా స్టీలర్స్...
ఓటమితో ఎవరు నా వాళ్ళో అర్థమైంది
పార్టీకోసం పని చేస్తున్న అభిమానులకు, కార్యకర్తలకు అండగా నిలబడతానని, ఎవరు భయపడకండి అని పవన్ కళ్యాణ్ ఈ రోజు జనసైనికులకి అభయం ఇచ్చారు. పార్లమెంట్ నియోజక వర్గాల సమావేశం సందర్భంగా, రాష్ట్ర కార్యాలయంలో...
విశాఖ పర్యటనలో ఏపీ గవర్నర్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ విశాఖపట్నంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఏపీ గవర్నర్ విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో జూలై 31న విశాఖపట్నం చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్,...
చినజీయర్ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం నాడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతలలో గల ఆశ్రమంలో చినజీయర్ స్వామిని కలిసారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను పూర్ణకుంభంతో ఆశ్రమంలోకి ఘనంగా స్వాగతం పలికారు....
నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లుపై వైద్యులు ఆందోళన
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి) బిల్లు 2019 ను వ్యతిరేకిస్తూ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) నిర్ణయం మేరకు 24 గంటల పాటు దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనకు దిగారు. జూలై...
ఎపిసోడ్ 10 (జూలై30) హైలైట్స్: వరుణ్ సందేశ్-వితికా మధ్య గొడవ
గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100...





















































